• Home » Devineni Umamaheswara Rao

Devineni Umamaheswara Rao

Devineni Uma: కేశినేని నాని వ్యాఖ్యలకు దేవినేని ఉమా కౌంటర్‌

Devineni Uma: కేశినేని నాని వ్యాఖ్యలకు దేవినేని ఉమా కౌంటర్‌

కేశినేని నాని ( Keshineni Nani ) వ్యాఖ్యలకు టీడీపీ నేత దేవినేని ఉమా ( Devineni Uma ) కౌంటర్‌ ఇచ్చారు. బుధవారం నాడు టీడీపీ కార్యాలయంలో దేవినేని ఉమా మాట్లాడుతూ... నష్టాల వల్లే కేశినేని నాని ట్రావెల్స్ వ్యాపారం వదులుకున్నారని చెప్పారు. న

Devineni Uma: వసంత కృష్ణప్రసాద్  అవినీతి చిట్టాను కోర్టు ముందు ఉంచుతా

Devineni Uma: వసంత కృష్ణప్రసాద్ అవినీతి చిట్టాను కోర్టు ముందు ఉంచుతా

వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ( YCP MLA Vasantha Krishnaprasad ) అవినీతి చిట్టా మొత్తం కోర్టు, ప్రజల ముందు ఉంచుతానని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ( Devineni Umamaheswara Rao ) హెచ్చరించారు. వసంత కృష్ణప్రసాద్ తనకు పంపిన లీగల్ నోటీసులపై స్పందించారు.

Devineni Uma: రాష్ట్రా ఇష్టారాజ్యంగా దోచేశారు..

Devineni Uma: రాష్ట్రా ఇష్టారాజ్యంగా దోచేశారు..

అమరావతి: తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆదివారం ఉదయం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ... జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో అధికారపార్టీ నేతలు రాష్ట్రాన్ని ఇష్టారాజ్యంగా దోచేశారని..

Devineni Uma: తెచ్చిన రూ.లక్షల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయ్ జగన్?

Devineni Uma: తెచ్చిన రూ.లక్షల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయ్ జగన్?

అస్తవ్యస్త విధానాలతో ఏపీ సీఎం జగన్ రాష్ట్రాన్ని అప్పుల సుడిగుండంలోకి నెట్టారని మాజీమంత్రి దేవినేని ఉమా పేర్కొన్నారు. సంపద సృష్టి చేతకాక అప్పుల కోసం అడ్డగోలుగా తప్పులు చేశారన్నారు. అదనపు అప్పుల కోసం ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారన్నారు.

Devineni Uma: కనీసం గుంతలు పూడ్చలేనివాడు ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు

Devineni Uma: కనీసం గుంతలు పూడ్చలేనివాడు ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు

కనిగిరిలో పెద్ద బహిరంగ సభతో ఎన్నికల శంఖారావాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పూరిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు. ఈ నెల 7వ తేదీన తిరువూరు పట్టణంలో జరిగే బహిరంగ సభకు మైలవరం నలుమూలల నుంచి 40 వేల మంది తరలి రాబోతున్నారన్నారు.

Devineni Uma: ప్రజల భూముల్ని లాక్కునేందుకే నల్ల చట్టం.. జగన్‌పై మాజీ మంత్రి ఆగ్రహం

Devineni Uma: ప్రజల భూముల్ని లాక్కునేందుకే నల్ల చట్టం.. జగన్‌పై మాజీ మంత్రి ఆగ్రహం

ప్రజల భూముల్ని లాక్కునేందుకే సీఎం జగన్ నల్ల చట్టాన్ని తెచ్చారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. రిజిస్ట్రేషన్, న్యాయ వ్యవస్థలను నిర్వీర్యం చేసి వ్యక్తిగత ఆస్తులను కాజేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

Devineni Uma: గేట్లకు గ్రీజ్ పెట్టలేని అసమర్థ సీఎంతో ఏపీ క్రేజ్ పోతోంది

Devineni Uma: గేట్లకు గ్రీజ్ పెట్టలేని అసమర్థ సీఎంతో ఏపీ క్రేజ్ పోతోంది

Andhrapradesh: గేట్లకు గ్రీజ్ పెట్టలేని అసమర్ధ ముఖ్యమంత్రితో రాష్ట్రానికి క్రేజ్ పోతోందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... వాటర్ మ్యానేజ్ మెంట్‌లో జగన్ రెడ్డి పూర్తిగా వైఫల్యం చెందారన్నారు.

AP News: ఉల్లిపాయ - బంగాళాదుంపకు తేడా తెలియని వ్యక్తి రాష్ట్రానికి సీఎం.. దేవినేని ఎద్దేవా

AP News: ఉల్లిపాయ - బంగాళాదుంపకు తేడా తెలియని వ్యక్తి రాష్ట్రానికి సీఎం.. దేవినేని ఎద్దేవా

Devineni Uma: రాష్ట్రంలో వ్యవసాయ భూములకు సాగు నీరు అందించడంలో వైసీపీ విఫలం అయ్యిందని.. ఓ ప్రణాళిక లేకపోవడమే దీనికి కారణమని మాజీ మంత్రి దేవినేని ఉమ విమర్శలు గుప్పించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. మూడు రోజుల క్రితం కురిసిన వర్షానికి, తుఫాన్ ప్రభావంతో అన్ని రకాల పంటలు నాశనం అయ్యాయన్నారు.

Devineni Uma: తుఫాను సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలం..

Devineni Uma: తుఫాను సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలం..

అమరావతి: మిచౌంగ్ తుఫాన్ సహాయక చర్యల్లో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రాష్ట్ర ప్రజల ఇబ్బందులు పట్టించుకునే నాధుడే లేడని తెలుగుదేశం నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్ర స్థాయిలో విమర్శించారు.

Devineni Uma: ఎన్టీఆర్‌ జిల్లాలో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన దేవినేని

Devineni Uma: ఎన్టీఆర్‌ జిల్లాలో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన దేవినేని

Andhrapradesh: మిచౌంగ్ తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలను మాజీ మంత్రి దేవినేని ఉమా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తుఫాను ప్రభావంతో పంటలు నీట మునిగి, గాలులకు నేలవాలి రైతుల పూర్తిగా నష్టపోయారన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి