• Home » Devineni Umamaheswara Rao

Devineni Umamaheswara Rao

 Devineni Uma: జగన్‌కు ఆ భవనాలను తాకట్టు పెట్టే హక్కు ఎవరిచ్చారు

Devineni Uma: జగన్‌కు ఆ భవనాలను తాకట్టు పెట్టే హక్కు ఎవరిచ్చారు

ప్రభుత్వ భవనాలు, సచివాలయాన్ని తాకట్టు పెట్టే హక్కు సీఎం జగన్‌(CM Jagan) కు ఎవరిచ్చారు? అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Umamaheswara Rao) ప్రశ్నించారు. ఆదివారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.... జగన్ అఘాయిత్యాల వల్ల అమరావతి రైతులు కొంతమంది జైళ్లకెళ్లగా.. మరికొంతమంది ప్రాణాలర్పించారని చెప్పారు.

Devineni Uma: నిర్మాణం పేరుతో వైసీపీ దోపిడీ..: దేవినేని ఉమా

Devineni Uma: నిర్మాణం పేరుతో వైసీపీ దోపిడీ..: దేవినేని ఉమా

అమరావతి: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సందర్బంగా గురువారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. జగన్ రెడ్డి ప్యాలెస్‌లు వెలిగిపోతుంటే.. పేదల గూళ్ళు కూలిపోతున్నాయన్నారు.

Devineni Uma: టీడీపీ, జనసేన ఉమ్మడి కార్యాచరణను ‘జెండా’ సభలో ప్రకటిస్తారు

Devineni Uma: టీడీపీ, జనసేన ఉమ్మడి కార్యాచరణను ‘జెండా’ సభలో ప్రకటిస్తారు

టీడీపీ (TDP), జనసేన (Janasena) ఉమ్మడి బహిరంగ సభకు ‘జెండా’గా నామకరణం చేశామని తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా (Devineni Uma) తెలిపారు. తాడేపల్లిగూడెంలో నిర్వహించనున్న ఈ సభలో టీడీపీ, జనసేన ఉమ్మడి కార్యాచరణను ఇరుపార్టీల అధినేతలు చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రకటిస్తారని చెప్పారు.

Devineni Uma: ఎన్నికల స్టంట్‌లో భాగమే కుప్పంలో జగన్ రెడ్డి తిప్పలు

Devineni Uma: ఎన్నికల స్టంట్‌లో భాగమే కుప్పంలో జగన్ రెడ్డి తిప్పలు

ఎన్నికల స్టంట్‌లో భాగమే కుప్పంలో జగన్ రెడ్డి తిప్పలు అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Umamaheswara Rao) అన్నారు. సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... కుప్పం బ్రాంచ్ కెనాల్‌కు టీడీపీ 87 శాతం పూర్తి చేస్తే మిగిలిన 13 శాతం పనులు చేయడానికి జగన్ రెడ్డికి 57 నెలలు సమయం పట్టిందని అన్నారు.

TDP: టికెట్ల టెన్షన్‌లో టీడీపీ సీనియర్లు.. ఇంత మంది ఉన్నారా..?

TDP: టికెట్ల టెన్షన్‌లో టీడీపీ సీనియర్లు.. ఇంత మంది ఉన్నారా..?

టీడీపీ సీనియర్లంతా టికెట్ల టెన్షన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఐవీఆర్ఎస్ సర్వే సీనియర్లను కంగారు పెడుతోంది. పెనమలూరులో దేవినేని, నరసరావుపేటలో యరపతినేని, గురజాలలో జంగా కృష్ణమూర్తి, పెనమలూరులో ఎంఎస్ బేగ్ పేర్లతో ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించింది. గురజాల, పెనమలూరుల్లో వేరే పేర్లతో కూడా సర్వేలు నిర్వహిస్తుండటం దేవినేని, యరపతినేనిల్లో టెన్షన్ మొదలైంది.

Vasantha Krishna Prasad: దేవినేని ఉమా మహేశ్వరరావు తో కలిసి పని చేస్తా

Vasantha Krishna Prasad: దేవినేని ఉమా మహేశ్వరరావు తో కలిసి పని చేస్తా

తమకూ.. దేవినేని ఉమామహేశ్వరరావుకు మధ్య ఎలాంటి ఆస్తి వివాదాలూ లేవని.. ఎవరి పార్టీకి వారు పనిచేయడం జరిగేదని నేటి నుంచి ఇద్దరం కలిసి ఈ ప్రాంత అభివృద్ధికి కలసికట్టుగా పని చేస్తామని దేవినేని వెంకట కృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు. రాజధాని అమరావతి అభివృద్ధి చంద్రబాబునాయుడుతోనే సాధ్యమని స్పష్టం చేశారు.

TDP - Chandrababu: ముగిసిన చంద్రబాబు-దేవినేని ఉమ భేటీ

TDP - Chandrababu: ముగిసిన చంద్రబాబు-దేవినేని ఉమ భేటీ

టీడీపీ-జనసేన (TDP - Janasean) తొలి జాబితా ప్రకటించిన నేపథ్యంలో అలకలు, అసంతృప్తులకు గురైన నేతల బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. టికెట్ ఆశించి భంగపడ్డ పలువురు సీనియర్ నేతలు నేడు (ఆదివారం) చంద్రబాబును కలిశారు. వారిలో టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా మహేశ్వర రావు ఉన్నారు.

TDP: చంద్రబాబు ఇంటికి సీనియర్ నేతల క్యూ.. కారణమిదే..?

TDP: చంద్రబాబు ఇంటికి సీనియర్ నేతల క్యూ.. కారణమిదే..?

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలుగుదేశం - జనసేన(TDP - Janasena) కూటమి జెట్ స్పీడులో దూసుకెళ్తున్నాయి. వ్యూహంలో భాగంగా శనివారం నాడు ఈ రెండు పార్టీల అధినేతలు కలిసి తొలి జాబితా విడుదల చేసిన విషయం తెలిసిందే. అధికార వైసీపీ అభ్యర్థులను ఢీకొట్టేలా టీడీపీ - జనసేన అభ్యర్థులను ఆ పార్టీల అగ్రనేతలు ప్రకటించారు.

TDP-Janasena First List: టీడీపీ తొలి జాబితాలో చోటు దక్కని కీలక నేతలు వీరే.. కారణమదేనా..!

TDP-Janasena First List: టీడీపీ తొలి జాబితాలో చోటు దక్కని కీలక నేతలు వీరే.. కారణమదేనా..!

TDP-Janasena Candidates List: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు(AP Elections) మరికొద్ది రోజులే సమయం ఉండటంతో.. ప్రతిపక్ష టీడీపీ-జనసేన(TDP-Janasena) కూటమి స్పీడ్ పెంచింది. ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు నాయుడు(Chandrababu), పవన్ కల్యాణ్(Pawan Kalyan) సంయుక్తంగా తమ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించారు.

Devineni Uma: నన్ను జైల్లో పెడతానన్నోళ్లు ఏమయ్యారు?

Devineni Uma: నన్ను జైల్లో పెడతానన్నోళ్లు ఏమయ్యారు?

మైలవరం దేవుడు చెరువులో శంఖారావం, బాబు ష్యూరిటీ భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు. ఇంటింటికీ వెళ్లి సూపర్‌ సిక్స్‌ పథకాలతో పాటు మినీ మేనిఫెస్టోపై ప్రజలకు దేవినేని ఉమ అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా దేవినేని ఉమ మాట్లాడుతూ.. పూరగుట్టను అబద్ధాల గుట్ట.. అని అన్నోళ్లు.. తనను జైల్లో పెడతానని అన్నోళ్ళు ఏమయ్యారని ప్రశ్నించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి