• Home » Delhi-NCR

Delhi-NCR

Earthquake: ఆ దేశంలో భూకంపం.. ఢిల్లీలో కంపించిన భూమి

Earthquake: ఆ దేశంలో భూకంపం.. ఢిల్లీలో కంపించిన భూమి

నేడు బుధవారం దేశ రాజధాని ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. భయంతో ఒక్క క్షణం అక్కడి ప్రజల గుండె ఆగిపోయింది. అందుకు కారణం.. బుధవారం ఉదయం అక్కడ సంభవించిన భూప్రకంపనలు. అసలేం జరిగిందంటే..

Earthquake: అటు పాకిస్థాన్, ఇటు ఢిల్లీ.. భూకంపంతో వణికిన ప్రజలు

Earthquake: అటు పాకిస్థాన్, ఇటు ఢిల్లీ.. భూకంపంతో వణికిన ప్రజలు

పాకిస్థాన్‌(Pakistan)తోపాటు, ఉత్తర భారతదేశాన్ని భూకంపం(Earthquake) వణికించింది. ఇవాళ మధ్యాహ్నం 12:58 గంటలకు 5.8 తీవ్రతతో పాక్‌లో భూకంపం సంభవించింది.

Air Pollution: రాజధాని ప్రజలకు హై అలర్ట్.. టపాసుల అమ్మకంపై పూర్తిగా నిషేధం

Air Pollution: రాజధాని ప్రజలకు హై అలర్ట్.. టపాసుల అమ్మకంపై పూర్తిగా నిషేధం

పెరుగుతున్న వాయు కాలుష్యం(Air Pollution) దేశంలోని అభివద్ధి చెందుతున్న నగరాలు, పట్టణాలకు సవాలు విసురుతోంది. ఏటా వాయుకాలుష్యం బారిన పడి వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు.

 CM Revanth Reddy: ఈవీఎంలపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

CM Revanth Reddy: ఈవీఎంలపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

తెలంగాణలో 2029వరకూ కాంగ్రెస్ పార్టీ(Congress Party)నే అధికారంలో ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో ఐదేళ్లకోసారి, తెలంగాణలో పదేళ్లకోసారి అధికారం మారే ట్రెండ్ ఉందన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి.. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, పలువురు కేంద్రమంత్రులతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయెుచ్చంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Delhi: ఎన్నికలైపోయాయ్.. ధరలు పెరుగుతున్నాయ్.. తాజాగా వాటి రేటు పెంపు

Delhi: ఎన్నికలైపోయాయ్.. ధరలు పెరుగుతున్నాయ్.. తాజాగా వాటి రేటు పెంపు

లోక్ సభ ఎన్నికల పోలింగ్ పూర్తవడంతో నిత్యావసర ధరల పెరుగుదల మొదలైంది. అమూల్ పాల ధర లీటరుకు రూ.2 పెరగ్గా.. తాజాగా మరో కంపెనీ ధర పెంచేసింది. 15 నెలలుగా పాల ఉత్పత్తుల ఖర్చు పెరిగిపోవడంతో ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో పాల ధరను లీటరుకు రూ.2 పెంచుతున్నట్లు మదర్ డెయిరీ(Mother Dairy) సోమవారం ప్రకటించింది.

UBER: త్వరలో ఉబర్ బస్సులు.. మొదట ఆ నగరంలోనే

UBER: త్వరలో ఉబర్ బస్సులు.. మొదట ఆ నగరంలోనే

ఇన్నాళ్లు కారు సర్వీసులు అందిస్తున్న ఉబర్(Uber Buses) సంస్థ మరో సేవల్ని ప్రయాణికులకోసం అందించడానికి రెడీ అయింది. ఉబర్ బస్సు సేవల్ని త్వరలోనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

Swati Maliwal: కేజ్రీ ఇంటి నుంచి కూల్‌గా వస్తోన్న స్వాతి మాలివాల్

Swati Maliwal: కేజ్రీ ఇంటి నుంచి కూల్‌గా వస్తోన్న స్వాతి మాలివాల్

ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్‌పై దాడి ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. బెయిల్ మీద బయటకు వచ్చిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటికెళ్లానని స్వాతి మాలివాల్ వివరించారు. ఆ సమయంలో కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ తనపై దాడి చేశారని సంచలన ఆరోపణలు చేశారు.

Bomb Threat: ఉలిక్కిపడిన నగరం.. మీ స్కూళ్లో బాంబు పెట్టాం.. 60కిపైగా బడులకు బెదిరింపులు

Bomb Threat: ఉలిక్కిపడిన నగరం.. మీ స్కూళ్లో బాంబు పెట్టాం.. 60కిపైగా బడులకు బెదిరింపులు

బాంబు బెదిరింపుతో(Bomb Threat) దేశ రాజధానిలో 60కిపైగా పాఠశాలలు వణికిపోయాయి. దీంతో అన్ని బడులకు సెలవులు ప్రకటించి.. విద్యార్థులను ఇళ్లకు పంపించివేశారు. ఢిల్లీ, నోయిడా ప్రాంతాల్లో పదుల సంఖ్యలో స్కూళ్లకు ఏకకాలంలో బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది.

Delhi: నిద్రలోనే కూలిపోయిన ప్రాణాలు.. భవనం కుప్పకూలి ఇద్దరు దుర్మరణం

Delhi: నిద్రలోనే కూలిపోయిన ప్రాణాలు.. భవనం కుప్పకూలి ఇద్దరు దుర్మరణం

దేశ రాజధాని దిల్లీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం తెల్లవారుజామున ఈశాన్య దిల్లీ ( Delhi ) లోని కబీర్ నగర్‌లో రెండంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో శిథిలాల కింద చిక్కుకుని ఇద్దరు మృత్యువాత పడ్డారు.

Delhi: కొనసాగుతున్న భారత్ బంద్.. ఢిల్లీలో ఆ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్

Delhi: కొనసాగుతున్న భారత్ బంద్.. ఢిల్లీలో ఆ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్

డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ రైతు సంఘాలు పిలుపునిచ్చిన భారత్ బంద్ శుక్రవారం ఉదయం నుంచి ఉద్రిక్త పరిస్థితుల నడుమ కొనసాగుతోంది. పంజాబ్‌లో బస్సులు బస్టాప్‌లకే పరిమితమయ్యాయి. ఢిల్లీ - నోయిడా మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని అధికారులు తెలిపారు. ఆయా ప్రాంతాల నుంచి ప్రయాణించేవారు ప్రత్యామ్నయ మార్గాలు చూసుకోవాలని సూచించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి