• Home » Delhi High Court

Delhi High Court

Magunta Ragahava: ఢిల్లీ లిక్కర్ స్కాంలో మాగుంట రాఘవకు బెయిల్ మంజూరు.. ఈసారి ఈడీ కూడా..

Magunta Ragahava: ఢిల్లీ లిక్కర్ స్కాంలో మాగుంట రాఘవకు బెయిల్ మంజూరు.. ఈసారి ఈడీ కూడా..

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో నిందితుడిగా ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు మాగుంట రఘవకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్య కారణాలపై మాగుంటకు నాలుగు వారాల పాటు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.

Delhi liquor Scam: మాగుంట రాఘవ మధ్యంతర  బెయిల్ రద్దు.. జూన్ 12న సరెండర్ అవ్వాలన్న సుప్రీం

Delhi liquor Scam: మాగుంట రాఘవ మధ్యంతర బెయిల్ రద్దు.. జూన్ 12న సరెండర్ అవ్వాలన్న సుప్రీం

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితుడు మాగుంట రాఘవ మధ్యంతర బెయిల్ రద్దు అయ్యింది. రాఘవ మధ్యంతర బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. జూన్ 12న సరెండర్ కావాలని రాఘవను సుప్రీం ఆదేశించింది. మాగుంట రాఘవకు ఢిల్లీ హైకోర్టు రెండు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.

Delhi Liquor Scam Case : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. శరత్ చంద్ర అప్రూవర్‌గా మారడంతో..

Delhi Liquor Scam Case : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. శరత్ చంద్ర అప్రూవర్‌గా మారడంతో..

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు మాగుంట రాఘవకు బెయిల్ మంజూరు అయ్యింది.

Manish Sisodia: బెయిలు నో.. భార్యను కలుసునేందుకు ఓకే..!

Manish Sisodia: బెయిలు నో.. భార్యను కలుసునేందుకు ఓకే..!

ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు మరోసారి నిరాశ ఎదురైంది. ఆరు వారాల పాటు తాత్కాలిక బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన చేసుకున్న విజ్ఞప్తిని ఢిల్లీ హైకోర్టు సోమవారంనాడు తోసిపుచ్చింది. అయితే, అస్వస్థతతో చికిత్స పొందుతున్న భార్యను కలుసుకునేందుకు అనుమతి ఇచ్చింది.

Rs.2,000 Notes: ఐడీ ప్రూఫ్ లేకుండా రూ.2,000 నోట్లు మార్చుకోవచ్చు.. ఢిల్లీ హైకోర్టు స్పష్టీకరణ

Rs.2,000 Notes: ఐడీ ప్రూఫ్ లేకుండా రూ.2,000 నోట్లు మార్చుకోవచ్చు.. ఢిల్లీ హైకోర్టు స్పష్టీకరణ

ఎలాంటి రిక్విజిషన్ స్లిప్, ఐడీ ప్రూఫ్ లేకుండా రూ.2,000 నోట్లను మార్చుకోవడానికి ఆర్బీఐ, ఎస్‌బీఐ జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని ఢిల్లీ హైకోర్టు సోమవారంనాడు కొట్టివేసింది.

రూ. 2 వేల నోట్ల మార్పిడికి గుర్తింపు కార్డు అవసరం లేదు: ఢిల్లీ హైకోర్టు

రూ. 2 వేల నోట్ల మార్పిడికి గుర్తింపు కార్డు అవసరం లేదు: ఢిల్లీ హైకోర్టు

రూ.2 వేల నోట్ల మార్పిడికి గుర్తింపు కార్డు అవ‌స‌రం లేదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. గుర్తింపు కార్డుల అవ‌స‌రం లేకుండా రూ.2వేల నోట్లను మార్చుకోవ‌డంపై ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖ‌లైంది. గుర్తింపుకార్డు, అప్లికేష‌న్‌లు లేకుండా ఒకేరోజు రూ.20 వేలు మార్చుకునేందుకు ఆర్‌బీఐ అనుమతించింది. గుర్తింపు కార్డు లేక‌పోతే న‌ల్లధ‌నం.. తెల్లధనం అవుతుందంటూ పిల్ దాఖ‌లు చేశారు. ఢిల్లీ హైకోర్టు ఈ పిల్‌ను కొట్టివేసింది.

Delhi excise policy case : మనీశ్ సిసోడియా సంచలన నిర్ణయం

Delhi excise policy case : మనీశ్ సిసోడియా సంచలన నిర్ణయం

ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో మధ్యంతర బెయిలు కోసం ప్రయత్నిస్తున్న ఆ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియా సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Excise Policy Scam: సిసోడియాకు తాత్కాలిక బెయిల్‌ పిటిషన్‌పై సీబీఐకి హైకోర్టు నోటీసు

Excise Policy Scam: సిసోడియాకు తాత్కాలిక బెయిల్‌ పిటిషన్‌పై సీబీఐకి హైకోర్టు నోటీసు

అస్వస్థతతో తన భార్య ఆసుపత్రిలో ఉన్నందున తనకు తాత్కాలిక బెయిల్ మంజూరు చేయాలంటూ ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి..

Delhi High Court: సంచలన తీర్పు.. పాస్‌పోర్టులో తండ్రి పేరును తొలగించండి..!

Delhi High Court: సంచలన తీర్పు.. పాస్‌పోర్టులో తండ్రి పేరును తొలగించండి..!

దేశ రాజధాని ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) తాజాగా ఓ సంచలన తీర్పును వెల్లడించింది.

Delhi HC : అభిషేక్ బచ్చన్-ఐశ్వర్య రాయ్ దంపతుల కుమార్తె ఆరోగ్యంపై దుష్ప్రచారం.. గూగుల్ ఎల్ఎల్‌సీకి హైకోర్టు సమన్లు..

Delhi HC : అభిషేక్ బచ్చన్-ఐశ్వర్య రాయ్ దంపతుల కుమార్తె ఆరోగ్యంపై దుష్ప్రచారం.. గూగుల్ ఎల్ఎల్‌సీకి హైకోర్టు సమన్లు..

ప్రముఖ బాలీవుడ్ నటులు ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ (Aishwarya Rai and Abhishek Bachchan) దంపతుల కుమార్తె ఆరాధ్య బచ్చన్ ఆరోగ్యం

తాజా వార్తలు

మరిన్ని చదవండి