• Home » Delhi Excise Policy

Delhi Excise Policy

Delhi Liquor Case : ఈడీ నోటీసులొచ్చాక కేసీఆర్‌తో కవిత భేటీ.. ఈడీ విచారణపై ఫైనల్‌గా నిర్ణయమిదీ..!

Delhi Liquor Case : ఈడీ నోటీసులొచ్చాక కేసీఆర్‌తో కవిత భేటీ.. ఈడీ విచారణపై ఫైనల్‌గా నిర్ణయమిదీ..!

దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కా్మ్ కేసు (Delhi Liquor Scam Case) రోజుకో మలుపు తిరుగుతోంది. గత కొన్నిరోజులుగా స్థబ్దుగా ఉన్న ఈ కేసును ఈడీ ఇప్పుడు పరుగులు పెట్టిస్తోంది. వీలైనంత త్వరగా ఈ కేసును పూర్తి చేయాలని భావిస్తున్న దర్యాప్తు సంస్థలు త్వరలోనే కీలక వ్యక్తులను, ఇప్పటి వరకూ విచారించిన వారిని అరెస్ట్ చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి..

Delhi liquor case: ఢిల్లీ లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం...

Delhi liquor case: ఢిల్లీ లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం...

దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi liquor scam case) మరో కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక వ్యక్తిగా ఉన్న హైదరాబాద్‌కు చెందిన అరుణ్ రామచంద్ర పిళ్లై (Arun Ramachandra Pillai) అప్రూవర్‌గా మారారు. ఈ మేరకు 164 కింద ఈడీ అధికారులకు ఆయన వాంగ్మూలం ఇచ్చారు.

Delhi Liquor Scam Case : ఢిల్లీ లిక్కర్ కేసులో మరో సంచలనం.. అప్రూవర్‌గా మారిన వైసీపీ ఎంపీ.. టెన్షన్.. టెన్షన్

Delhi Liquor Scam Case : ఢిల్లీ లిక్కర్ కేసులో మరో సంచలనం.. అప్రూవర్‌గా మారిన వైసీపీ ఎంపీ.. టెన్షన్.. టెన్షన్

దేశ వ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam Case) మరో సంచలనం చోటుచేసుకుంది. ఈ కేసులో ఈడీ (ED) విచారణ ఎదుర్కొన్న వైసీపీ ఎంపీ ..

Delhi Liquor Case : విచారణలో వేగం పెంచిన ఈడీ.. ఉదయం నుంచి బుచ్చిబాబుపై ప్రశ్నల వర్షం.. నెక్స్ట్ ఎవరు..!?

Delhi Liquor Case : విచారణలో వేగం పెంచిన ఈడీ.. ఉదయం నుంచి బుచ్చిబాబుపై ప్రశ్నల వర్షం.. నెక్స్ట్ ఎవరు..!?

దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam Case) కేసు మళ్లీ మొదటికి వచ్చింది. ఈ కేసును వీలైనంత త్వరలో కొలిక్కి తీసుకుని రవాలని భావిస్తున్న దర్యాప్తు సంస్థలు విచారణలో వేగం పెంచాయి..

Delhi Liquor Scam Case : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఊహించని పరిణామం.. ఈ దెబ్బతో ఏమవుతుందో..?

Delhi Liquor Scam Case : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఊహించని పరిణామం.. ఈ దెబ్బతో ఏమవుతుందో..?

దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam Case) కేసు కీలక మలుపు తిరిగింది..

Delhi excise policy cases : మనీశ్ సిసోడియాకు సుప్రీంకోర్టులో నిరాశ

Delhi excise policy cases : మనీశ్ సిసోడియాకు సుప్రీంకోర్టులో నిరాశ

అవినీతి, మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న మనీశ్ సిసోడియాకు సుప్రీంకోర్టులో శుక్రవారం నిరాశ మిగిలింది. ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీ కేసులో ఆయన అక్రమాలకు పాల్పడ్డారని సీబీఐ, ఈడీ ఆరోపించిన సంగతి తెలిసిందే.

Delhi excise case : మనీశ్ సిసోడియా బెయిలు దరఖాస్తు.. సీబీఐ, ఈడీలకు సుప్రీంకోర్టు నోటీసులు..

Delhi excise case : మనీశ్ సిసోడియా బెయిలు దరఖాస్తు.. సీబీఐ, ఈడీలకు సుప్రీంకోర్టు నోటీసులు..

ఢిల్లీ రాష్ట్ర మద్యం కుంభకోణం కేసులో నిందితుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా బెయిలు దరఖాస్తుపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. దీనిపై స్పందించాలని కేంద్ర దర్యాప్తు సంస్థ , ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED)లకు నోటీసులు జారీ చేసింది.

Delhi Liquor scam : మనీశ్ సిసోడియా బెయిలు దరఖాస్తుపై విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం

Delhi Liquor scam : మనీశ్ సిసోడియా బెయిలు దరఖాస్తుపై విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం

మద్యం విధానం రూపకల్పనలో అక్రమాలు, అవినీతి జరిగినట్లు నమోదైన కేసులో అరెస్టయిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియా (Manish Sisodia) బెయిలు దరఖాస్తుపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు సోమవారం అంగీకరించింది. ఈ పిటిషన్‌పై ఈ నెల 14న విచారణ జరుపుతామని తెలిపింది.

Excise policy case: సిసోడియాతో సహా నిందితుల ఆస్తులను సీజ్ చేసిన ఈడీ.. ఎన్ని కోట్లంటే..?

Excise policy case: సిసోడియాతో సహా నిందితుల ఆస్తులను సీజ్ చేసిన ఈడీ.. ఎన్ని కోట్లంటే..?

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడైన ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత మనీష్ సిసోడియా, ఇతర నిందితులకు చెందిన రూ.52.24 కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శుక్రవారంనాడు సీజ్ చేసింది.

TS Politics : తెలంగాణలో చేరికలతో బిజిబిజీగా రాజకీయ పార్టీలు.. సడన్‌గా తెరపైకి కవిత పేరు.. ఇప్పుడే ఎందుకొచ్చిందంటే..!?

TS Politics : తెలంగాణలో చేరికలతో బిజిబిజీగా రాజకీయ పార్టీలు.. సడన్‌గా తెరపైకి కవిత పేరు.. ఇప్పుడే ఎందుకొచ్చిందంటే..!?

తెలంగాణలో చేరికలతో రాజకీయ పార్టీలన్నీ బిజిబిజీగా ఉంటున్న వేళ సడన్‌గా ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) పేరు తెరపైకి వచ్చింది. రాష్ట్ర రాజకీయాల్లో (TS Politics) కవిత గురించే పెద్ద చర్చ జరుగుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. కవిత.. కవిత.. అంటూ ఆమె చుట్టూనే తెలంగాణ రాజకీయాలన్నీ తిరుగుతున్నాయ్..

తాజా వార్తలు

మరిన్ని చదవండి