• Home » Delhi Capitals

Delhi Capitals

DC vs PBKS: ఢిల్లీని కట్టడి చేసిన పంజాబ్ బౌలర్లు.. చివర్లో అభిషేక్ మెరుపులు.. టార్గెట్ ఎంతంటే..?

DC vs PBKS: ఢిల్లీని కట్టడి చేసిన పంజాబ్ బౌలర్లు.. చివర్లో అభిషేక్ మెరుపులు.. టార్గెట్ ఎంతంటే..?

పంజాబ్ బౌలర్లు కలిసికట్టుగా కట్టడి చేసినప్పటికీ.. చివర్లో అభిషేక్ పోరెల్(10 బంతుల్లో 32) మెరుపులు మెరిపించడంతో ఢిల్లీ క్యాపిటల్స్ మంచి స్కోర్ సాధించింది. పంజాబ్ కింగ్స్ ముందు 175 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఢిల్లీ బ్యాటర్లలో ఏ ఒక్కరు కూడా భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. మంచి ఆరంభం లభించినప్పటికీ దానిని కొనసాగించలేకపోయారు. ముఖ్యంగా మిడిలార్డర్ వైఫల్యం ఢిల్లీకి మైనసైంది.

IPL 2024: ఢిల్లీతో మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్.. తుది జట్లలో ఉన్న విదేశీ ఆటగాళ్లు వీళ్లే!

IPL 2024: ఢిల్లీతో మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్.. తుది జట్లలో ఉన్న విదేశీ ఆటగాళ్లు వీళ్లే!

ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌లో మ్యాచ్‌లో అతిథ్య పంజాబ్ కింగ్స్ జట్టు టాస్ గెలిచి మొదటగా బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ ముందుగా ఫీల్డింగ్ చేస్తామని చెప్పాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ మొదటగా బ్యాటింగ్ చేయనుంది.

Delhi: నాలుగోసారి చెత్త రికార్డును దక్కించుకున్న ఢిల్లీ

Delhi: నాలుగోసారి చెత్త రికార్డును దక్కించుకున్న ఢిల్లీ

దేశరాజధాని ఢిల్లీ నగరం మరోసారి చెత్త రికార్డును దక్కించుకుంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధానిగా వరుసగా నాలుగోసారి ఢిల్లీ పేరు నమోదైంది. స్విస్ గ్రూప్ ఐక్యూ ఎయిర్ ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరాలు, దేశ రాజధానుల జాబితాను ఇటివల విడుదల చేసిన క్రమంలో వెల్లడించింది.

WPL: రెండో సారి తుది మెట్టుపై బోల్తా.. కన్నీటిని ఆపుకోలేకపోయిన కెప్టెన్

WPL: రెండో సారి తుది మెట్టుపై బోల్తా.. కన్నీటిని ఆపుకోలేకపోయిన కెప్టెన్

మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు వరుసగా రెండో సారి తుది మెట్టుపై బోల్తాపడింది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు చేతిలో ఓడిన ఢిల్లీ మరోసారి ట్రోఫీ గెలిచే అవకాశాన్ని చేజార్జుకుంది.

IPL 2024: వేట షురూ.. ప్రాక్టీస్‌లో సిక్సుల మీద సిక్సులు కొట్టేస్తున్న రిషబ్ పంత్

IPL 2024: వేట షురూ.. ప్రాక్టీస్‌లో సిక్సుల మీద సిక్సులు కొట్టేస్తున్న రిషబ్ పంత్

టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఐపీఎల్ 2024 కోసం సిద్ధమవుతున్నాడు. రోడ్డు ప్రమాదం కారణంగా అయిన గాయాల నుంచి పూర్తిగా కోలుకున్న పంత్ మళ్లీ బ్యాటు పట్టుకుని మైదానంలోకి దిగాడు. ఐపీఎల్‌లో ఆడడానికి పంత్‌కు బీసీసీఐ నుంచి కూడా ఫిట్‌నెస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ వచ్చింది.

IPL 2024: వైజాగ్‌లో పంత్‌ బృందం సాధన

IPL 2024: వైజాగ్‌లో పంత్‌ బృందం సాధన

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోలుకొన్న రిషభ్‌ పంత్‌.. 14 నెలల తర్వాత మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. ఈనెల 22 నుంచి జరిగే ఐపీఎల్‌లో ఆడేలా పంత్‌కు బీసీసీఐ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పంత్‌ తన జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌తో కలిసి విశాఖపట్నం స్టేడియంలో సన్నాహకాలు మొదలుపెట్టాడు.

WPL 2024: ఉత్కంఠ మ్యాచులో లాస్ట్ బంతికి సిక్స్.. థ్రిల్లింగ్ విక్టరీ

WPL 2024: ఉత్కంఠ మ్యాచులో లాస్ట్ బంతికి సిక్స్.. థ్రిల్లింగ్ విక్టరీ

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024(WPL 2024) తొలి మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా సాగింది. తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చివరి బంతికి విజయం సాధించడం విశేషం.

Farmers Protest: దిల్లీ సరిహద్దులో టెన్షన్ టెన్షన్.. రైతులపై పోలీసుల కర్కశం..

Farmers Protest: దిల్లీ సరిహద్దులో టెన్షన్ టెన్షన్.. రైతులపై పోలీసుల కర్కశం..

పంజాబ్-హర్యానా సరిహద్దులో శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న రైతులపై పోలీసులు మరోసారి టియర్ గ్యాస్ ప్రయోగించారు.

Republic Day: పోలీస్ పహారాలో గణతంత్ర వేడుకలకు ముస్తాబైన దిల్లీ..

Republic Day: పోలీస్ పహారాలో గణతంత్ర వేడుకలకు ముస్తాబైన దిల్లీ..

దేశ రాజధాని దిల్లీలో జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దిల్లీలోని11 జోన్లలో 11 మంది డీసీపీలు, 8000 మంది పోలీసులు పహారా కాస్తున్నారు.

New Delhi: ప్రయాణికులకు అలర్ట్.. ఆలస్యంగా నడుస్తున్న రైళ్లు, విమానాలు..

New Delhi: ప్రయాణికులకు అలర్ట్.. ఆలస్యంగా నడుస్తున్న రైళ్లు, విమానాలు..

చలి చంపేస్తోంది. రాత్రయితే చాలు.. చల్లని గాలులు వణికించేస్తున్నాయి. దేశ రాజధాని దిల్లీలో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి