Home » Cyber attack
ఒకటి కాదే.. రెండుకాదు.. మొత్తం రూ52.29 లక్షలు దోచేశారు. సైబర్ మోసాలపై సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తున్నా.. ప్రజల్లో ఇంకా అంత అవగాహన లేకపోవడంతో ప్రజలు పెద్దఎత్తున నష్టపోతూనే ఉన్నారు. తాజాగా రూ52.29 లక్షలు దోచేసిన విషయం హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఇప్పటి డిజిటల్ యుగంలో వ్యక్తిగత సమాచారాన్ని రక్షించుకోవడం చాలా ముఖ్యం. ప్రధానంగా మన నిత్య జీవితంలో భాగమైన వాట్సాప్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎప్పుడైనా మీది లేదా తెలిసిన వారి వాట్సాప్ అకౌంట్ హ్యాక్ అయితే ఏం చేయాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
నగరంలో సైబర్ మోసాలు పెట్రేగిపోతున్నాయి. ప్రజల ఆర్ధిక అవసరాలను అడ్డం పెట్టుకొని బ్యాంకుల నుంచి రుణాలిస్తామంటూ నమ్మబలికి ఉన్నది మొత్తం ఊడ్చేస్తున్నారు. రూ.15లక్షల రుణం కోసం సంప్రదిస్తే నగరవాసి నుంచి రూ.44.83 లక్షలు కాజేశారు విషయం వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
నగరంలో.. సైబర్ నేరగాళ్ల మోసాలకు అంతే లేకుండా పోతోంది. ప్రతారోజూ ఎక్కడో ఒకచోట ఈ తరహ మోసాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ మహిళ ఈ సైబర్ మోసాని బలైంది. మొత్తం 1.35 లక్షలు పోగోట్టుకుంది.
How To Identify AI Generated Aadhaar cards: దేశంలో ఆధార్ ఎంత కీలకమైన గుర్తింపు కార్డో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటిది ఆర్థిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ కొందరు నేరగాళ్లు ఎలాన్ మస్క్, ట్రంప్, ఆర్యభట్ట ఇలా ఎవరి పేరుతో కావలిస్తే వారి పేరుతో ఆధారు గుర్తింపు కార్డులు సృష్టిస్తూ జనాలను దోచుకునేందుకు కొత్త దోపిడీకి తెర తీశారు.
గత కొద్దిరోజులుగా నగరంలో కోట్లాది రూపాయలను కొల్లగిట్టిన సైబర్ నేరగాళ్లలో ఒకరిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. మొత్తం రూ.2.01 కోట్లు కొల్లగొట్టిన ఆ సైబర్ నేరగాడిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.
WhatsApp Security Issue Alert: ది ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ కంప్యూటర్లో వాట్సాప్ డౌన్లోడ్ చేసుకుని వాడే వారు ప్రమాదంలో పడే అవకాశం ఉందని అంది. స్పూఫింగ్ అటాక్కు గురయ్యే అవకాశం ఉందని తెలిపింది.
ఎక్కడ ఉంటారో తెలియదు.. ఎలా ఉంటారో తెలియదు.. కానీ లక్షలు రూపాయలు కొల్లగొడుతున్నారు. హైదరాబాద్ నగరంలో సైబర్ మోసాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ప్రతిరోజూ ఎక్కడో ఓచోట ఈ తరహా మోసాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా రూ.3.56 లక్షలు కాజేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి.
నగరంలో.. సైబర్ మోసాలు అడ్డే లేకుండా పోతోంది. ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట ఈ తరహా మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రజలు కూడా లక్షలు.. కాదు.. కాదు.. కోట్లల్లో మోసపోతూనే ఉన్నారు. పెరిగిన టెక్నాలజీని వాడుకుంటూ నిత్యం ఎక్కడో ఒకచోట ఇటువంటి మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు.
నగరంలో కొందరి అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని కేటుగాళ్లు క్రెడిట్ కార్డుల నుంచి డబ్బు కొల్లగొడుతున్నారు. వేర్వేరు సంఘటనలో ఇద్దరు రూ.లక్ష చొప్పన కోల్పోయి సైబర్ పోలీసులను ఆశ్రయించారు.