Home » Crime
తిరుపతి రిజర్వు కానిస్టేబుల్ ఎం.గుణశేఖర్ను హైదరాబాద్ పోలీసులు డ్రగ్స్ సరఫరా కేసులో అరెస్ట్ చేశారు. ఇతను వైసీపీ నేత సహా మరో ఐదుగురితో కలిసి స్మగ్లింగ్ కార్యకలాపాల్లో భాగమైనట్టు నిరూపించారు.
భారతీయ న్యాయ సంహితలో పలు సెక్షన్లు, ఇన్ఫర్మేషన్ యాక్ట్, తమిళనాడు ప్రొహిబిషన్ ఆఫ్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమన్ యాక్ట్ కింద జ్ఞానశేఖరన్పై మోపిన అభియోగాలు నిరూపణ కావడంతో అతన్ని దోషిగా ప్రకటిస్తూ కోర్టు గత వారం తీర్పు ఇచ్చింది.
Bengaluru Rave Party Bust: బెంగళూరు సమీపంలోని ఫాంహౌస్లో నిర్వహిస్తున్న రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేశారు. 20 మంది యువకులు, 7 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో చైనా మహిళ కూడా ఉంది.
మూడు వేల కోట్ల మద్యం స్కాంలో సిట్ విచారణలో కసిరెడ్డి, మిథున్ రెడ్డి లు అబద్ధాలూ, తప్పుదోవ జవాబులూ ఇచ్చినట్టు తెలుస్తోంది. దర్యాప్తును మరింత లోతుగా చేపట్టి ప్రధాన లబ్ధిదారులపై ఉచ్చు బిగిస్తున్న సిట్ అధికారులు ఈడీతో కలసి కీలక ఆధారాలు సేకరిస్తున్నారు.
డిజిటల్ మూల్యాంకన కుంభకోణంపై విచారణ కొనసాగుతోంది. పీఎస్ఆర్, మధుసూదన్ను రెండోరోజూ ప్రశ్నించిన పోలీసులు కీలక వివరాలు సేకరించారు.
తిరుమలలో టిటిడి నిబంధనలను ఉల్లంఘిస్తూ కల్యాణవేదిక వద్ద ఒక వ్యక్తి నమాజ్ చేసాడు. టూటౌన్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
తిరుమలలో మద్యం మత్తులో కర్నూలు ఏపీఎస్పీ కానిస్టేబుళ్లు అవినీతి ప్రదర్శించారు. వీరిపై సస్పెన్షన్ జారీ చేసి, వారి ఇన్చార్జికి చార్జిమో కూడా జారీ చేశారు.
అగ్రిగోల్డ్ భూములను అక్రమంగా డాక్యుమెంట్లు సృష్టించి విక్రయించిన కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ చిక్కుల్లో పడ్డారు. తన కుమారుడు, సోదరుడి పేర్లతో లావాదేవీలు జరిపి, వ్యవహారాన్ని తెరవెనుక నుంచే నడిపించారు.
32 వేల జీతం అందుకునే కాఫీషాప్ వర్కర్ పురుషోత్తం వరుణ్ కుమార్ ఐదేళ్లలో రూ.459 కోట్లకు పైగా అక్రమ సంపాదన చేశాడు. మద్యం మాఫియాలో ఉన్న పెద్దవారితో కలిసి చెత్త బ్రాండ్ల అమ్మకాలను నడిపించి, ప్రభుత్వం మారగానే పారిపోయాడు.
Delhi Serial Killer Arrested: 100 మందిని అతిక్రూరంగా చంపి హింస మహాపాపమంటూ ప్రచారం చేస్తున్నాడు ఓ హంతకుడు. రెండేళ్లుగా పరారీలో ఉన్న ఆ సీరియల్ కిల్లర్ ఎట్టకేలకు సినీఫక్కీలో పోలీసుల చేతికి చిక్కాడు. 'డాక్టర్ డెత్' గా పేరుగాంచిన..