Home » Crime
పెళ్లి చేసుకునేందుకు నిరాకరించిందని 19 ఏళ్ల యువతిని దారుణంగా హత్య చేశాడు ఓ యువకుడు. బుర్ఖాతో ఇంట్లోకి ప్రవేశించి ఆమెను ఐదు అంతస్తుల భవనం నుంచి తోసివేసిన అమానుష ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘మేఘాలయ హనీమూన్ మర్డర్’ తరహా ఘటన తెలంగాణలోని జోగుళాంబ గద్వాల జిల్లాలో వెలుగు చూసింది.
తిరుమలలో విధులు నిర్వహిస్తూ, తమిళనాడు రాష్ట్రం వాణియంబాడిలోని ఓ వ్యాపార వేత్త ఇంట్లో దోపిడీకి ప్లాన్ ఇచ్చాడని అరెస్టయిన ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ అరుణ్కుమార్ గతం ఎలాంటిది? ఈ దిశగా ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు.
సికింద్రాబాద్, మోండా మార్కెట్: సికింద్రాబాద్ లోని మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్వోటీ పోలీసుల పేరుతో కొందరు కేటుగాళ్లు నగల వ్యాపారిని మోసగించి కోటి రూపాయలు కాజేశారు.
Uttar Pradesh: భార్య నిజస్వరూపం బట్టబయలు కావడంతో ఆగ్రహం అణచుకోలేపోయాడు భర్త. ఆవేశంతో ఆమె ముక్కు కొరికేశాడు. ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్ జిల్లాలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.
పల్నాడు జిల్లాలో వైసీపీ అధ్యక్షుడు జగన్ పర్యటన ఇద్దరి ప్రాణాలు బలితీసుకుంది. రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది.
వ్యాపారం పేరుతో అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరుకు చెందిన దంపతులు ఘరానా మోసానికి తెరదీశారు. మధు గ్రూప్స్ పేరుతో ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ వ్యాపారమని, పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయని ఆశ పెట్టారు.
రాష్ట్రంలోని ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చినా, అత్యవసర పరిస్థితి ఏర్పడినా డయల్ 112కు ఫోన్ చేస్తే భరోసా దొరకుతుందని నమ్మకం కలిగించే దిశగా పనిచేస్తున్నామని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్..
సుబ్రహ్మణ్యపుర పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, హతురాలు హరిణి (33) ఇద్దరు పిల్లలకు తల్లి. కొద్దికాలంగా హరిణి, యశష్ మధ్య రిలేషన్షిప్ నడుస్తోంది. దీనిపై కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడి రావడంతో బ్రేకప్ చేసుకోవాలని ఆమె అనుకుంది.
ఆ హతురాలు ఎవరు? హంతకులెవరు? ఆమెను ఎందుకు చంపారు? బాచుపల్లి విజయదుర్గ ఓనర్స్ అసోసియేషన్ కాలనీలో ఓ బ్యాగులో కుక్కిఉన్న స్థితిలో లభ్యమైన గుర్తుతెలియని యువతి మృతదేహం విషయంలో ఇవే అనుమానాలు కలుగుతున్నాయి.