Home » Cricket World Cup
Player of the Tourney: భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ ముగింపు దశకు చేరుకుంది. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్తో ఈ టోర్నీకి తెరపడనుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగే ఫైనల్ పోరులో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. రెండు జట్లు సూపర్ ఫామ్లో ఉండడంతో ఫైనల్ పోరు ఉత్కంఠభరితంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.
Ind Vs Aus Final: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆదివారం జరిగే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్కు అంపైర్లను ఐసీసీ శుక్రవారం ప్రకటించింది. ఇంగ్లండ్కు చెందిన రిచర్డ్ ఇల్లింగ్వర్త్, రిచర్డ్ కెటిల్బరో ఆన్ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించనున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ, అంపైర్ రిచర్డ్ కెటిల్బరో (Richard Kettleborough) విషయమే భారతీయ అభిమానులను ఇప్పుడు కలవరపాటుకు గురి చేస్తుంది.
World cup 2023: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ మరికొన్ని గంటల్లోనే ప్రారంభంకానుంది. తుది పోరులో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. లక్ష 30 వేల మంది ప్రేక్షకుల సిట్టింగ్ సామర్థ్యం గల అహ్మదాబాద్లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
ఓట్ల వేటలో ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోకూడదు! ఎన్నికల్లో పోటీ పడే నేతాశ్రీలు అనుసరించే రూల్ నంబర్ వన్ ఇది. ఈ క్రమంలోనే..
Mitchell Marsh Prediction: భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ తుది అంకానికి చేరుకుంది. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్లో అతిథ్య జట్టు టీమిండియా, ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్టుగా పేరుగాంచిన ఆస్ట్రేలియా తలపడనున్నాయి. స్టార్ క్రికెటర్ మిచెల్ మార్ష్ గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం భారత అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.
రేపు జరగనున్న వరల్డ్ కప్(World Cup) ఫైనల్ చూసేందుకు తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రికెట్ అభిమానులు అహ్మదాబాద్(Ahmedabad)కు క్యూకడుతున్నారు.
రికార్డు స్థాయిలో 8వసారి ఫైనల్ చేరిన ఆస్ట్రేలియా అహ్మదాబాద్ వేదికగా టీమిండియాను (India Vs Australia Final) ఢీకొట్టేందుకు సిద్ధమైంది. ఆదివారం భారత్తో జరగనున్న ఈ ఫైనల్ మ్యాచ్పై ఆసీస్ స్టార్ పేపర్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc) ఆసక్తికరంగా స్పందించాడు.
Daryl Mitchell: మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 397 పరుగుల భారీ స్కోర్ చేసింది. స్కోర్ బోర్డుపై ఇంత భారీ స్కోర్ ఉండడంతో ఈ మ్యాచ్లో మన జట్టు సునాయసంగా గెలుస్తుందని అంతా భావించారు. పైగా 39 పరుగులకే కివీస్ ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. సూపర్ ఫామ్లో ఉన్న రచీన్ రవీంద్ర కూడా ఔటయ్యాడు. కానీ ఇలాంటి సమయంలో ఒకడొచ్చాడు. అతనే డారిల్ మిచెల్.
టీమిండియాపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు మరోసారి తమ వక్రబుద్ధిని చాటుకున్నారు. ప్రపంచకప్లో టీమిండియా వరుస విజయాలను చూసి ఓర్వలేకపోతున్న పాకిస్థానీలు విషం కక్కుతున్నారు. ఈ క్రమంలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సికందర్ భక్త్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై సంచలన ఆరోపణలు చేశాడు.
Mohammed Shami Biography: మహ్మద్ షమీ. ప్రస్తుతం ఈ పేరు క్రికెట్ ప్రపంచంలో మార్మోగిపోతుంది. భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్లో మహ్మద్ షమీ అద్భుత ప్రదర్శనే ఇందుకు కారణం. బంతి వేస్తే చాలు వికెట్ అన్నట్టుగా సాగుతుంది ఈ ప్రపంచకప్లో షమీ బౌలింగ్. ఒక బౌలర్ సాధారణ మ్యాచ్లో 5 వికెట్లు తీస్తేనే గొప్పగా భావిస్తారు.