• Home » CPM

CPM

CPM: కంది కొనుగోలు వెంటనే ప్రారంభించాలి

CPM: కంది కొనుగోలు వెంటనే ప్రారంభించాలి

కందుల కొనుగోలును వెంటనే ప్రారంభించాలని సీపీఎం నాయకులు మధుసూధన, రంగారెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని మార్కెట్‌ యార్డులో రైతులు ఆరబోసిన కందులను సోమవారం వారు పరిశీలించారు.

CPM Leader CH Baburao : అదానీ మీటర్లపై డిస్కమ్‌ వెనుకడుగు..!

CPM Leader CH Baburao : అదానీ మీటర్లపై డిస్కమ్‌ వెనుకడుగు..!

‘ప్రజా పోరాటాల ఫలితంగా గృహాలకు అదానీ మీటర్లు బిగించడంపై డిస్కమ్‌లు వెనుకడుగు వేశాయి.

Tammineni: ప్రజాభీష్టం లేకుండా భూములు తీసుకోవద్దు

Tammineni: ప్రజాభీష్టం లేకుండా భూములు తీసుకోవద్దు

2013 భూసేకరణ చట్టం ప్రకారం రైతుల ఇష్టం లేకుండా భూములను ప్రభుత్వం తీసుకునేందుకు వీలులేదని, రైతుల తరపున పోరాడుతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం(CPM State Secretary Tammineni Veerabhadram) తెలిపారు.

CPM: భూ దురాక్రమణ నిషేధ బిల్లుపై అఖిలపక్ష సమావేశం జరపాలి

CPM: భూ దురాక్రమణ నిషేధ బిల్లుపై అఖిలపక్ష సమావేశం జరపాలి

భూ దురాక్రమణ నిషేధ బిల్లు-2024పై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రాంభూపాల్‌ డిమాండ్‌ చేశారు.

CPM:  దేశంలో జమిలి ఎన్నికలు అసాధ్యం : ఓబులు

CPM: దేశంలో జమిలి ఎన్నికలు అసాధ్యం : ఓబులు

ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో జమిలి ఎన్నికలు (ఒకే దేశం - ఒకే ఎన్నిక) అనేది సాధ్యం కాని అంశమని సీపీఎం రాషట్ట్ర నాయకుడు ఓబులు అన్నారు. సీపీఎం కేంద్ర కమిటీ పిలుపు మేరకు శనివారం అనంతపురం రూరల్‌ పంచాయతీలోని జేఎనటీయూ రోడ్డులో ప్రజా పోరుయాత్ర కార్యక్ర మాన్ని ప్రారంభించారు.

CPM : ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజాపోరు

CPM : ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజాపోరు

జిల్లాలోని ప్రజా సమస్యల పరిష్కారం కోసమే సీపీఎం ఆధ్వర్యంలో ప్రజాపోరు చేపట్టినట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రాంభూపాల్‌ పేర్కొన్నారు. సీపీఎం ఆధ్వర్యం లో శుక్రవారం నుంచి ఈ నెల 14వ తేదీ వరకు చేపడుతు న్న ప్రజాపోరులో భాగంగా తొలిరోజున రాజీవ్‌ కాలనీ పం చాయతీలోని పలు కాలనీల్లో ప్రచారం నిర్వహించారు.

Tammineni: కాంగ్రెస్‌ పార్టీపై తమ్మినేని సెన్సేషనల్ కామెంట్స్

Tammineni: కాంగ్రెస్‌ పార్టీపై తమ్మినేని సెన్సేషనల్ కామెంట్స్

Telangana: బీజేపీపై సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం విమర్శలు గుప్పించారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టె పని బీజేపీ చేస్తోందని ఆరోపించారు. వాగ్ధానాలను అమలు చేయలేని స్థితిలో బీజేపీ ఉందన్నారు. ఈ విధానం కొనసాగితే దేశం విచ్ఛినం అవుతుందని అన్నారు.

నష్టపోయిన రైతులకు అరకొరగానే పరిహారం

నష్టపోయిన రైతులకు అరకొరగానే పరిహారం

పిఠాపురం, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): ఏలేరు వరదలు, అధికవర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు అరకొరగానే పరిహారం అందిందని సీపీఎం జిల్లా కన్వీనర్‌ ఎం.రాజశేఖర్‌ విమర్శించారు. పిఠాపురం లయన్స్‌ కల్యాణమండపం వద్ద బుధవారం కోనేటి రాజు అధ్యక్షతన జరిగిన సీపీఎం రెండవ మహాసభలో ఆయన మాట్లాడు

CPM GAFOOR: సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వాలి

CPM GAFOOR: సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వాలి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎంఏ గఫూర్‌ పేర్కొన్నారు. జిల్లాకు సాగునీటిని సరఫరా చేయాలని డిమాండ్‌ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఈనెల 15 నుంచి 19వ వరకు జిల్లావ్యాప్తంగా బస్సుయాత్ర చేపట్టారు.

Brinda Karat: జమిలి ఎన్నికలు కాదు.. మహిళలకు రక్షణ కల్పించాలి

Brinda Karat: జమిలి ఎన్నికలు కాదు.. మహిళలకు రక్షణ కల్పించాలి

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక మహిళలపై వివక్ష, రాజ్యాంగంపై దాడి, అధిక ధరలతో పెను భారమవుతోందని సీపీఏం పోలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ అన్నారు. జమిలీ ఎన్నికలు కాదు, జనాభాలో సగం మహిళలు, 33 శాతం మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని బృందా కారత్ కోరారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి