• Home » CPM

CPM

Vijayawada : నేడు ‘మార్క్సిస్టు ఆలోచనాపరుల’ సదస్సు

Vijayawada : నేడు ‘మార్క్సిస్టు ఆలోచనాపరుల’ సదస్సు

భారత కమ్యూనిస్టు ఉద్యమ శతవార్షికోత్సవం సందర్భంగా ‘భారత కమ్యూనిస్టు ఉద్యమ పురోగమనం ఆవశ్యకత, అవకాశాలు - అవరోధాలు’ అన్న అంశంపై ఆదివారం..

 V. Srinivasa Rao : ఉత్తరాంధ్ర అభివృద్ధికి రూ.50 వేల కోట్లు కేటాయించాలి

V. Srinivasa Rao : ఉత్తరాంధ్ర అభివృద్ధికి రూ.50 వేల కోట్లు కేటాయించాలి

విశాఖపట్నం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ‘ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధి-ప్రత్యామ్నాయ విధానాలు’ అనే అంశంపై విశాఖలో శనివారం నిర్వహించిన సదస్సులో...

Political Rally : నెల్లూరులో సీపీఎం రాష్ట్ర మహాసభలు

Political Rally : నెల్లూరులో సీపీఎం రాష్ట్ర మహాసభలు

నెల్లూరులో సీపీఎం 27వ రాష్ట్ర మహాసభలు జరగనున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం నగరంలోని వీఆర్‌సీ క్రీడా మైదానంలో డప్పు వాయించి మహాసభల నిర్వహణకు....

అమిత్‌ షాను బర్తరఫ్‌ చేయాలి: సీపీఎం

అమిత్‌ షాను బర్తరఫ్‌ చేయాలి: సీపీఎం

పార్లమెంట్‌ సాక్షిగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ను అవమానపరిచిన కేంద్ర మంత్రి అమిత్‌ షాను బర్తరఫ్‌ చేయాలని సీపీఎం నాయకులు రణధీర్‌, సుధాకర్‌, స్వాములు డిమాండ్‌ చేశారు.

CPM Srinivasa Rao: స్మార్ట్ మీటర్లు పూర్తిగా రద్దు చేయాలి

CPM Srinivasa Rao: స్మార్ట్ మీటర్లు పూర్తిగా రద్దు చేయాలి

CPM Srinivasa Rao: విద్యుత్ భారాలు ప్రజల‌పై లేకుండా‌ చూడాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ‌శ్రీనివాసరావు కోరారు. డిస్కంలు అప్పులపాలు అయితే ప్రజల నుంచి వసూళ్లు చేస్తారా అని ప్రశ్నించారు. ఈ సంక్రాంతి పండుగకు ప్రజలకు కనీసం నిత్యావసర వస్తువులు ఇవ్వలేదని చెప్పారు.

విభజన హామీలు నెరవేర్చాలి: సీపీఎం

విభజన హామీలు నెరవేర్చాలి: సీపీఎం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్న విభజన హామీలను నెరవేర్చాలని సీపీఎం నాయకులు డిమాండ్‌ చేశారు.

CPM: కంది కొనుగోలు వెంటనే ప్రారంభించాలి

CPM: కంది కొనుగోలు వెంటనే ప్రారంభించాలి

కందుల కొనుగోలును వెంటనే ప్రారంభించాలని సీపీఎం నాయకులు మధుసూధన, రంగారెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని మార్కెట్‌ యార్డులో రైతులు ఆరబోసిన కందులను సోమవారం వారు పరిశీలించారు.

CPM Leader CH Baburao : అదానీ మీటర్లపై డిస్కమ్‌ వెనుకడుగు..!

CPM Leader CH Baburao : అదానీ మీటర్లపై డిస్కమ్‌ వెనుకడుగు..!

‘ప్రజా పోరాటాల ఫలితంగా గృహాలకు అదానీ మీటర్లు బిగించడంపై డిస్కమ్‌లు వెనుకడుగు వేశాయి.

Tammineni: ప్రజాభీష్టం లేకుండా భూములు తీసుకోవద్దు

Tammineni: ప్రజాభీష్టం లేకుండా భూములు తీసుకోవద్దు

2013 భూసేకరణ చట్టం ప్రకారం రైతుల ఇష్టం లేకుండా భూములను ప్రభుత్వం తీసుకునేందుకు వీలులేదని, రైతుల తరపున పోరాడుతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం(CPM State Secretary Tammineni Veerabhadram) తెలిపారు.

CPM: భూ దురాక్రమణ నిషేధ బిల్లుపై అఖిలపక్ష సమావేశం జరపాలి

CPM: భూ దురాక్రమణ నిషేధ బిల్లుపై అఖిలపక్ష సమావేశం జరపాలి

భూ దురాక్రమణ నిషేధ బిల్లు-2024పై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రాంభూపాల్‌ డిమాండ్‌ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి