Home » CPM
జగన్ మంచి పనులు చేస్తున్నందునే మద్దతిస్తున్నామని సోము వీర్రాజు చప్పడం విడ్డూరమన్నారు. పది రోజునుల్లోనే వీర్రాజు మాటలు మారిపోయాయని అన్నారు.
విజయవాడ: ప్రధానమంత్రి నరేంద్రమోదీని గద్దె దింపుదామని, దేశాన్ని కాపాకుందాం అనే నినాదంతో సీపీఎం, సీపీఐ ప్రచార భేరి నిర్వహిస్తున్నాయి.
ప్రజా వ్యతిరేఖ నిరంకుశ మతోన్మాద బీజేపీ మోదీని సాగనంపుదాం.. దేశాన్ని కాపాడుకుందాం అంటూ విజయవాడలో సీపీఎం, సీపీఐ సంముక్తంగా ‘‘ప్రచార భేరి’’ నిర్వహించారు.
బీజేపీ మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా ‘‘ప్రచార భేరి’’ కార్యక్రమాన్ని నిర్వహించాలని సీపీఐ, సీపీఎం పార్టీలు నిర్ణయించాయి.
హైదరాబాద్: 2024 ఎన్నికల్లో బీజేపీ (BJP)ని ఓడించాల్సిన అవసరం ఉందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘువులు (BV Raghavulu) అన్నారు.
బీజేపీ ప్రభుత్వం లేని రాష్ట్రాల్లో మోదీ సర్కార్ ఇబ్బందులకు గురి చేస్తోందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి అన్నారు.
తెలంగాణలో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉండగానే రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YSRTP Chief YS Sharmila) డిఫరెంట్ రాజకీయం చేస్తూ ముందుకెళ్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా విజయవాడకు తరలివస్తున్న వందలాది మంది అంగన్వాడీ టీచర్లు, ఆయాలను దౌర్జన్యంగా ఎక్కడికక్కడ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు.
మహిళా రిజర్వేషన్ బిల్లుపై 30 ఏళ్ళుగా చర్చ జరుగుతోందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు.
విశాఖలో (Visakhapatnam) పెట్టుబడుల సదస్సుతో రాష్ట్రానికి (AP) పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందా? అని సీపీఎం బాబూరావు (CPM Baburao) ప్రశ్నించారు. విద్యుత్ భారాలు తగ్గించాలంటూ సీపీఎం (CPM) ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా