Home » CPM
కాంగ్రెస్ ప్రభుత్వం ( Congress Govt ) ఆరు గ్యారెంటీల అమలు చేస్తుంనందుకు సంతోషంగా ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ( Tammineni Veerabhadram ) పేర్కొన్నారు. శనివారం నాడు డా. బీఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి ( CM Revanth Reddy ) ని మర్యాదపూర్వకంగా కలిశారు.
విశాఖ: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో మీచౌంగ్ తుపాన్ భాధితులను ఆదుకోవడంలో జగన్ సర్కార్ విఫలం అయిందన్నారు.
ఈ ఎన్నికల్లో డబ్బు ప్రభావం బాగా పడిందని, అందువల్లే ఫలితాలు తారుమారయ్యాయని, అన్ని పార్టీలు ప్రత్యర్థి పార్టీలను ఓడించేందులకు ప్రజాస్వామ్య
ఎన్నికల్లో కమ్యూనిస్టులకు ఓట్లు, సీట్లు ముఖ్యం కాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ( Tammineni Veerabhadram ) పేర్కొన్నారు. బుధవారం నాడు నేలకొండపల్లిలో తమ్మినేని వీరభద్రం మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వానికి శుభాకాంక్షలు. నూతన ప్రభుత్వం ప్రజా అనుకూల పాలన సాగించాలని ఆకాంక్షిస్తున్నామని తమ్మినేని వీరభద్రం చెప్పారు.
సీపీఎం ( CPM ) నేతలపై వైసీపీ నేతలు ( YCP Leaders ) అక్రమ కేసులు పెట్టారని.. సమస్యలపై ప్రశ్నిస్తే తమపై దాడులు చేస్తున్నారని సీపీఎం నేత బాబురావు ( Babu Rao ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రానున్న లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని డీఎంకే కూటమిలోనే సీపీఎం కొనసాగుతుందని, అన్నాడీఎంకే కూటమిలో చేరే ప్రసక్తే లేదని ఆ పార్టీ జాతీయ
Telangana Elections: దేశ వ్యాప్తంగా బీజేపీ ఓటమి కోసమే తమ పోరాటమని సీపీఎం ఆల్ ఇండియా జనరల్ సెక్రెటరీ సీతారాం ఏచూరి స్పష్టం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా యువతకు ఉపాధి లేదని.. ఐదు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో బీజేపీ కష్టకాలంలో ఉందన్నారు.
రైతులతో పాటు కౌలు రైతులను ఆదుకునేలా సీఎం జగన్ ( CM Jagan ) సాయం ప్రకటించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ( Srinivasa Rao ) వ్యాఖ్యానించారు.
బీజేపీ సీనియర్ నేత జీవియల్ వ్యాఖ్యలకు సీపీఎం నేత బీవీ రాఘవులు కౌంటర్ ఇచ్చారు. పిట్టలంటే అందరికీ గౌరవమని.. మమ్మల్ని పిట్టలతో పోల్చినందుకు జీవియల్ ధన్యవాదాలు తెలిపారు. పిట్టలు లేకుంటే అసలు పర్యావరణమే లేదనేది వారు తెలుసుకోవాలన్నారు. తాము పిట్టల పార్టీల వాళ్లమే అయితే.. వారిది రాబందుల పార్టీ కదా అని అన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక ( Telangana Assembly Election ) ల్లో సీపీఎం పార్టీ ( CPM Party ) పోటీ చేయనుంది. ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. పార్టీ చేసే 14 స్థానాలకు సీపీఎం పార్టీ అభ్యర్థులను ప్రకటించింది.