• Home » CPI

CPI

CPI : ఏపీ ప్రజలకు జగన్‌ పీడ విరగడైంది

CPI : ఏపీ ప్రజలకు జగన్‌ పీడ విరగడైంది

ఇటీవలి ఎన్నికల ఫలితాలతో వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పీడ విరగడై ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు విముక్తి దొరికిందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు.

CPI : జూలై 1, 2, 3 తేదీల్లో   విశాఖలో సీపీఐ రాష్ట్రస్థాయి సమావేశాలు

CPI : జూలై 1, 2, 3 తేదీల్లో విశాఖలో సీపీఐ రాష్ట్రస్థాయి సమావేశాలు

సీపీఐ రాష్ట్ర సమితి, కార్యవర్గ సమావేశాలను జూలై 1, 2, 3 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు.

Ramoji Rao: రామోజీ మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది: సీపీఎం కార్యదర్శి శ్రీనివాసరావు

Ramoji Rao: రామోజీ మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది: సీపీఎం కార్యదర్శి శ్రీనివాసరావు

ఈనాడు సంస్థల అధినేత, ప్రముఖ వ్యాపారవేత్త చెరుకూరి రామోజీరావు(Ramoji Rao) మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసినట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు (Srinivasa Rao) తెలిపారు. తెలుగు జర్నలిజాన్ని ఓ మలుపు తిప్పిన ఘనత రామోజీరావుకి దక్కుతుందన్నారు.

Hyderabad: సీఎం రేవంత్‌ను కలిసిన సీపీఐ ప్రతినిధి బృందం

Hyderabad: సీఎం రేవంత్‌ను కలిసిన సీపీఐ ప్రతినిధి బృందం

లోక్‌సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సీఎం రేవంత్‌ రెడ్డిని సీపీఐ ప్రతినిధి బృంధం బుధవారం కలిసింది. కూటమి తరఫున 8 లోక్‌సభ స్థానాలు, ఉప ఎన్నికలో ఒక ఎమ్మెల్యే స్థానం గెలవడం పట్ల రేవంత్‌కు బృందం అభినందనలు తెలిపింది.

Vijayawada: రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడులు ఖండిస్తూ వామపక్షాల సదస్సు..

Vijayawada: రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడులు ఖండిస్తూ వామపక్షాల సదస్సు..

పాలస్తీనా (Palestine) రఫా నగరం (Rafah city)పై ఇజ్రాయెల్ దాడులకు (Israeli attacks) నిరసనగా విజయవాడలో సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు శ్రీనివాసరావు, రామకృష్ణ, ప్రజా సంఘాల నాయకులు సదస్సు నిర్వహించారు. ఇజ్రాయెల్ మారణకాండపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు (CPM state secretary Srinivasa Rao) మండిపడ్డారు.

ఇండియా కూటమి పీఠమెక్కడం ఖాయం: సీపీఐ

ఇండియా కూటమి పీఠమెక్కడం ఖాయం: సీపీఐ

పదేళ్లు పూర్తయినా రాష్ట్ర విభజన హామీల్లో ఏ ఒక్కటీ పూర్తిస్థాయిలో అమలు కాకపోవడం విచారకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ పేర్కొన్నారు. శనివారం విజయవాడలోని దాసరి భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. న

CM Revanth Reddy: ఉద్యమ నేతలందరికీ వేడుకల్లో భాగస్వామ్యం

CM Revanth Reddy: ఉద్యమ నేతలందరికీ వేడుకల్లో భాగస్వామ్యం

ఏ ఒక్కరి వల్లనో కాకుండా సమష్టి కృషితోనే రాష్ట్రం సిద్దించిందనే విషయాన్ని ప్రతిబింబించేలా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాన్ని నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర ఏర్పాటులో తమ వంతు పాత్ర పోషించిన వారందరికీ ఉత్సవాల్లో భాగస్వామ్యం కల్పిస్తామని చెప్పారు.

CPI: వైసీపీ ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం: రామకృష్ణ

CPI: వైసీపీ ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం: రామకృష్ణ

తిరుపతి: వైసీపీ ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైందని, ప్రశాంతమైన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో స్ట్రాంగ్ రూమ్ వద్ద కాండిడేట్‌పై హత్యయత్నం జరగడంపై పోలీసులు సిగ్గుతో తలదించుకోవాల్సిన సంఘటన అని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు.

Kunamneni: మోదీకి పదవీకాంక్ష పీక్స్‌కు చేరింది:  కూనంనేని

Kunamneni: మోదీకి పదవీకాంక్ష పీక్స్‌కు చేరింది: కూనంనేని

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విభజన హామీలు నెరవేర్చటంలో నరేంద్రమోదీ ప్రభుత్వం విఫలమైందని సీపీఐ రాష్ట్రకార్యదర్శి కూనంనేని సాంబశివరావు తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీకి పదవీకాంక్ష పీక్స్‌కు చేరిందన్నారు.

Lok Sabha Election 2024: ‘విపక్ష సీఎంలను అందుకే జైల్లో వేస్తున్నారు’

Lok Sabha Election 2024: ‘విపక్ష సీఎంలను అందుకే జైల్లో వేస్తున్నారు’

ప్రధాని నరేంద్ర మోదీపై(PM Narendra Modi) సంచలన ఆరోపణలు చేశారు సీఐపీ నేత నారాయణ(CPI Narayana). పొలిటికల్ ప్రచారంపై ఎన్నికల కమిషన్(Election Commission of India) ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆశ్చర్యకరంగా ఉందన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని..

తాజా వార్తలు

మరిన్ని చదవండి