• Home » Covid

Covid

Covid: ‘ఫీవర్‌’ ఆస్పత్రిలో కరోనా ట్రీట్‌మెంట్‌.. ప్రతిఒక్కరూ మాస్క్‌లు ధరించాలి

Covid: ‘ఫీవర్‌’ ఆస్పత్రిలో కరోనా ట్రీట్‌మెంట్‌.. ప్రతిఒక్కరూ మాస్క్‌లు ధరించాలి

కరోనా కేసులు మళ్లీ నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. కరోనాను సమర్థవంతంగా

Covid 19: కేరళను వణికిస్తోన్న కరోనా.. కొత్తగా ఎన్ని కేసులంటే..?

Covid 19: కేరళను వణికిస్తోన్న కరోనా.. కొత్తగా ఎన్ని కేసులంటే..?

కేరళ రాష్ట్రాన్ని కరోనా మళ్లీ వణికిస్తోంది. కొత్త వేరియంట్ ప్రభావంతో ఇటీవల మళ్లీ నమోదవుతున్న కరోనా కేసులు కేరళ వాసులను భయపెడుతున్నాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం కేరళలో కొత్తగా 292 కరోనా కేసులు నమోదయ్యాయి.

Hyderabad: ‘కరోనా’ చికిత్సకు చెస్ట్‌ ఆస్పత్రిలో 20 పడకలు

Hyderabad: ‘కరోనా’ చికిత్సకు చెస్ట్‌ ఆస్పత్రిలో 20 పడకలు

తెలంగాణలో కొవిడ్‌ మరోసారి విజృంభిస్తే సమర్థవంతంగా ఎదుర్కొంటామని ఎర్రగడ్డ చెస్ట్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మహబూబ్‌ఖాన్‌(Dr. Mahaboob Khan) తెలిపారు.

Covid Cases: పెరుగుతున్న కోవిడ్ కేసులపై కేంద్ర ఆరోగ్యశాఖ అలెర్ట్

Covid Cases: పెరుగుతున్న కోవిడ్ కేసులపై కేంద్ర ఆరోగ్యశాఖ అలెర్ట్

National: దేశంలో కోవిడ్ కేసు సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. దీంతో పెరుగుతున్న కోవిడ్ కేసులపై కేంద్ర ఆరోగ్య శాఖ అలెర్ట్ అయ్యింది. బుధవారం కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.

Covid: విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లలో మాస్క్‌ తప్పనిసరి

Covid: విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లలో మాస్క్‌ తప్పనిసరి

రాష్ట్రంలో కొవిడ్‌(Covid) తాజా వైర్‌సకు ఒక వ్యక్తి బలైన నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ రెడ్‌ అలెర్ట్‌(Red alert) ప్రకటించింది. విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లలో

Covid: రాష్ట్రంలో పెరుగుతున్న ‘కరోనా’ కేసులు.. ఒకేరోజు 20 మందికి నిర్ధారణ

Covid: రాష్ట్రంలో పెరుగుతున్న ‘కరోనా’ కేసులు.. ఒకేరోజు 20 మందికి నిర్ధారణ

రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సోమవారం నిర్వహించిన పరీక్షల్లో 20 మందికి కరోనా లక్షణాలు నిర్ధారణ అయ్యాయి.

Karnataka Advisory: కొవిడ్ వేరియంట్‌పై కర్ణాటక అడ్వైజరీ.. రాష్ట్ర సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు

Karnataka Advisory: కొవిడ్ వేరియంట్‌పై కర్ణాటక అడ్వైజరీ.. రాష్ట్ర సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు

దేశవ్యాప్తంగా కొవిడ్-19 కేసులు మళ్లీ పెరుగుతుండటం, కేరళలో జేఎన్.1 అనే కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో.. కర్ణాటక ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఒక అడ్వైజరీ జారీ చేసింది. 60 ఏళ్లు పైబడిన వారు, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు...

Covid-19: కొత్త రకం కరోనా లక్షణాలు ఇవే!.. వైరస్ సోకకుండా ఉండడానికి ఏం చేయాలంటే..?

Covid-19: కొత్త రకం కరోనా లక్షణాలు ఇవే!.. వైరస్ సోకకుండా ఉండడానికి ఏం చేయాలంటే..?

రూపం మార్చుకుని కొత్త వేరియంట్లతో దాడి చేస్తున్న కరోనా మహమ్మారి అందరినీ భయపెడుతోంది. ఆదివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 335 నూతన కరోనా కేసులు నమోదు కావడంతోపాటు ఐదుగురు చనిపోవడం ఆందోళనకు గురి చేస్తోంది.

Covid-19: మళ్లీ విజృంభిస్తోన్న కరోనా.. ఐదుగురు మృతి.. భారీగా కొత్త కేసులు నమోదు

Covid-19: మళ్లీ విజృంభిస్తోన్న కరోనా.. ఐదుగురు మృతి.. భారీగా కొత్త కేసులు నమోదు

దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కొత్త వేరియంట్లతో భయపెడుతోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా ఆదివారం 335 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఐదుగురు మరణించారు.

WHO: కొవిడ్ కేసులు పెరుగుతున్నందునా ప్రపంచదేశాలకు డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక

WHO: కొవిడ్ కేసులు పెరుగుతున్నందునా ప్రపంచదేశాలకు డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కొవిడ్(Covid 19) కేసులు పెరుగుతున్నందునా అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) హెచ్చరికలు జారీ చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి