Home » Covid
దేశంలో కొత్త కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ పది రోజుల్లోనే వీటి తీవ్రత అధికమవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. అయితే, ఈ ఇన్ఫెక్షన్లు చాలా స్వల్పంగానే ఉండటం కొంత ఉపశమనాన్ని కలిగించే అంశం.
ఏపీలో కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. విశాఖ, కడప, నంద్యాల జిల్లాలో కరోనా కేసులు నమోదు కావడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే 66 కేసులు నమోదయ్యాయి. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. అలాగే ప్రతిఒక్కరూ మాస్క్ ధరించాలని సూచిస్తున్నారు.
Covid positive case: 2020-2021లో కోవిడ్ మహమ్మారి దేశవ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపింది. ఏపీలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. కానీ మళ్లీ ఇప్పుడు విశాఖపట్నంలో ఒక పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వైద్యులు తగు సూచనలు పాటించాలని సూచిస్తున్నారు.
కరోనా లక్షణాలున్నవారు క్వారంటైన్లో ఉంండాల్సిందేనని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. కరోనా పాజిటివ్ కేసులు గతకొద్దరోజులుగా పెరుగుతున్న నేపధ్యంలో వైద్యఆరోగ్య శాఖ ఈ సూచన చేసింది. ఇదిలా ఇదిలా ఉండగా.. సింగపూర్, హాంకాంగ్ దేశాల్లో కొద్దిరోజులుగా కరోనా వ్యాప్తి అధికంగా ఉంటోంది.
రాష్ట్రంలో.. కరోనా వ్యాప్తి లేదని, ప్రజలెవరూ భయాందోళన చెందాల్సిన పనిలేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సంచాలకుడు సెల్వ వినాయగం వెల్లడించారు. కరోనా కేసులు నమోదుకాకున్నా.. ప్రజలు మాత్రం జాగ్రత్తగా ఉండాలన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారత్, నేపాల్, బంగ్లాదేశ్, ఇండోనేషియా, థాయిలాండ్ తదితర దేశాల్లో కరోనా వ్యాప్తి అతి తక్కువగా ఉందన్నారు.
Spain children Locked: కరోనా కారణంగా ఓ కుటుంబం తీవ్రంగా భయపడిపోయింది. దీంతో పిల్లలను కూడా గత ఆరేళ్లుగా బయటకు రానీవ్వలేదు. ఈ విషయం స్థానికులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు చిన్నారులను రక్షించారు.
Dolo 650 Overuse in India: కాస్త జ్వరం, తలనొప్పి లేదా ఒళ్లు నొప్పులు రాగానే మరో ఆలోచన లేకుండా డోలో 650 మింగేస్తున్నారా.. డాక్టర్ దగ్గరకు వెళ్లకుండానే ఈ ఒక్క మాత్రతో మీ సమస్యలన్నీ తొలగిపోతాయని అనుకుంటున్నారా.. ఇలా వాడటం వల్ల ఎంత పెద్ద ప్రమాదం జరుగుతుందో మీరు ఊహించలేరు. భారతీయుల్లో పెరుగుతున్న డోలో 650 వినియోగంపై ఒక డాక్టర్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.
జీబీఎస్ అనే కొత్త వైరస్(New virus) బారిన పడి తొమ్మిదేళ్ల బాలుడు మృతిచెందడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. దేశంలో మహారాష్ట్ర, పశ్చిమ బెంగాళ్ రాష్ట్రాల అనంతరం, జీబీఎస్ అనే కొత్త రకం వైరస్ రాష్ట్రంలో వెలుగు చూసింది.
కరోనా తరహాలోనే చైనాలో వేగంగా వ్యాప్తి చెందుతూ కలకలం సృష్టిస్తున్న కొత్త వైరస్ హ్యూమన్ మెటానిమోవైరస్ (HMPV) భారత్కూ పాకింది.. తొలి కేసు ఎక్కడ నమోదైందంటే..