• Home » Congress 6 Gurantees

Congress 6 Gurantees

Harish Rao: కేసీఆర్ ప్రజల్లోకి వెళ్తే మంత్రులకు  నిద్ర పట్టడం లేదు

Harish Rao: కేసీఆర్ ప్రజల్లోకి వెళ్తే మంత్రులకు నిద్ర పట్టడం లేదు

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ప్రజల్లోకి వెళ్తే మంత్రులకు నిద్ర పట్టడం లేదని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు (Harish Rao) అన్నారు. శనివారం నాడు జహీరాబాద్ లో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హరీష్‌రావు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

TG Politics: కేసీఆర్ జైలుకు పోవడం ఖాయం.. కేసీఆర్‌పై కోమటిరెడ్డి ఆగ్రహం

TG Politics: కేసీఆర్ జైలుకు పోవడం ఖాయం.. కేసీఆర్‌పై కోమటిరెడ్డి ఆగ్రహం

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్( KCR) ఈరోజు కరీంనగర్‌ ‘పొలంబాట’ కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రి కోమటిరెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ఆరోపణలపై కేసీఆర్‌కి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Minister Komati Reddy Venkat Reddy) కౌంటర్ ఇచ్చారు.

Harish Rao: 5వ తేదీ వచ్చిన జీతాలు ఇంకా ఇవ్వలేదు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్‌రావు ఆగ్రహం

Harish Rao: 5వ తేదీ వచ్చిన జీతాలు ఇంకా ఇవ్వలేదు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్‌రావు ఆగ్రహం

ఉపాధ్యాయులకు , ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు , కాంట్రాక్ట్ లెక్చరర్లకు 5వ తేదీ గడుస్తున్న ప్రభుత్వం ఇంకా ఎందుకు జీతాలు ఇవ్వలేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు(Harish Rao) ప్రశ్నించారు. శుక్రవారం నాడు గజ్వేల్ పట్టణంలోని మదీనా మస్జిద్‌లో బీఆర్ఎస్ తరపున ఇఫ్తార్ విందు ఇచ్చారు.

Kishan Reddy: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్  40 సీట్లకు మించి గెలవదు

Kishan Reddy: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 40 సీట్లకు మించి గెలవదు

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) 40 సీట్లకంటే ఎక్కువ గెలువదని కేంద్రమంత్రి, బీజేపీ (BJP) తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (Kishan Reddy) అన్నారు. శుక్రవారం నాడు కిషన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ నేత తాడూరి శ్రీనివాస్ బీజేపీలో చేరారు.

KCR: ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువే.. సీఎం రేవంత్‌పై కేసీఆర్ ఆగ్రహం

KCR: ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువే.. సీఎం రేవంత్‌పై కేసీఆర్ ఆగ్రహం

నాలుగైదు నెలల్లోనే కరీంనగర్ ఏడారి అయ్యిందని బీఆర్ఎస్ (BRS) అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (KCR) అన్నారు. ‘పొలంబాట’లో భాగంగా శుక్రవారం నాడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. సాగునీరందక ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు. అన్నదాతలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

TG Politics: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేది వారే.. హరీశ్‌రావు హాట్ కామెంట్స్

TG Politics: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేది వారే.. హరీశ్‌రావు హాట్ కామెంట్స్

కాంగ్రెస్ (Congress) ప్రభుత్వాన్ని ఎవరు పడగొట్టరని.. ఆ పార్టీలోని నేతల గ్రూప్ రాజకీయాలే పడగొడతాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు (Harish Rao) అన్నారు. బుధవారం నాడు యాదాద్రి జిల్లాలో పర్యటించారు.

 Balaram Naik: ఎన్నికల కోడ్ అయిపోగానే ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ చేస్తాం

Balaram Naik: ఎన్నికల కోడ్ అయిపోగానే ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ చేస్తాం

తెలంగాణలో ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉందని ఈ కోడ్ అయిపోగానే పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లను పంపిణీ చేస్తామని మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్(Balram Naik) అన్నారు. బుధవారం నాడు మణుగూరులోని డీవీ గ్రాండ్ ఫంక్షన్ హాల్లో పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ (Congress) ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.

TG Politics: కుటిల బుద్ధితో రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్: మహేందర్‌రెడ్డి

TG Politics: కుటిల బుద్ధితో రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్: మహేందర్‌రెడ్డి

పదేళ్లు రాజకీయ దురహంకారoతో, కుటిల బుద్ధితో మాజీ సీఎం కేసీఆర్ (KCR) రాష్ట్రాన్ని పాలించారని కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి (KK Mahender Reddy) అన్నారు. మంగళవారం నాడు గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... గత నెల రోజుల నుంచి పోన్ ట్యాపింగ్ అంశం తెర మీద నడుస్తోందన్నారు.

TG Politics: రేవంత్‌రెడ్డి  పొంకనాల పోశెట్టి.. కేటీఆర్ సెటైర్లు

TG Politics: రేవంత్‌రెడ్డి పొంకనాల పోశెట్టి.. కేటీఆర్ సెటైర్లు

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) లోక్‌సభ ఎన్నికల తర్వాత బీజేపీలోకి వెళ్లటం పక్కా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు(KTR) అన్నారు. మంగళవారం నాడు మేడ్చల్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సభలో కేటీఆర్ పాల్గొని సీఎం రేవంత్‌రెడ్డి, మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.

 CM Revanth Reddy: లోక్‌సభ ఎన్నికల్లో కుట్రకు తెరదీసిన బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు

CM Revanth Reddy: లోక్‌సభ ఎన్నికల్లో కుట్రకు తెరదీసిన బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు

తుక్కుగూడలో ఈనెల 6వ తేదీన ఏఐసీసీ భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసిందని.. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరుకానున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. మంగళవారం నాడు తుక్కుగూడ సభా ప్రాంగణాన్ని సీఎం రేవంత్‌రెడ్డితోపాటు చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డి పరిశీలించారు. సభ ఏర్పాట్లు, ఇతర అంశాలపై నిర్వాహకులకు సీఎం రేవంత్ పలు సూచనలు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి