• Home » Collages

Collages

Results: ఏపీ-తెలంగాణకు సగం.. సగం

Results: ఏపీ-తెలంగాణకు సగం.. సగం

ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎస్‌ ఎప్‌సెట్‌ ఫలితాల్లో టాప్‌-10 ర్యాంకులను ఏపీ, తెలంగాణ విద్యార్థులు సమానంగా పంచుకున్నారు. ఇంజనీరింగ్‌, అగ్రి-ఫార్మసీ విభాగాల్లోని తొలి పది ర్యాంకుల్లో తెలంగాణ, ఏపీకి చెందిన విద్యార్థులకు ఐదేసి ర్యాంకులు దక్కాయి.అయితే, రెండు విభాగాల్లోనూ ఏపీకి చెందిన విద్యార్థులే టాపర్లుగా నిలిచారు. ఇంజనీరింగ్‌లో ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలానికి చెందిన సతివాడ జ్యోతిరాదిత్య, అగ్రికల్చర్‌-ఫార్మసీ విభాగంలో

TG: వర్చువల్‌ తనిఖీలు.. జరిమానాలు

TG: వర్చువల్‌ తనిఖీలు.. జరిమానాలు

నిబంధనల ప్రకారం లేని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్‌ కాలేజీలపై జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) జరిమానాల కొరడా ఝళిపిస్తోంది. రాష్ట్రంలోని ఈ కాలేజీలను ఎన్‌ఎంసీ వర్చువల్‌ పద్ధతిలో తనిఖీ చేస్తోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని 9 మినహా దాదాపు అన్ని కాలేజీల్లోనూ ఈ తనిఖీలు పూర్తయినట్లు ఎన్‌ఎంసీ వర్గాలు వెల్లడించాయి. గాంధీ, ఉస్మానియాతో పాటు గత ఏడాది కొత్తగా ఏర్పాటైన వైద్య కళాశాలలను కూడా తనిఖీ చేశారు.

AP Elections: జగన్‌‌ ముందు ‘జై పవన్’ అన్నారని ఆ విద్యార్థులను ఏం చేశారంటే?

AP Elections: జగన్‌‌ ముందు ‘జై పవన్’ అన్నారని ఆ విద్యార్థులను ఏం చేశారంటే?

Andhrapradesh: ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ‘‘మేమంతా సిద్ధం’’ బస్సు యాత్ర పేరిట నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు. ఇందులో భాగంగానే నిన్న (శుక్రవారం) జగ్గంపేట నియోజకవర్గంలోకి బస్సు యాత్ర చేరుకోగానే అనుకోని ఘటన చోటు చేసుకుంది. ఆదిత్య కాలేజీ వద్దకు రాగానే అక్కడి విద్యార్థులు సీఎంను ఉద్దేశించిన చేసిన నినాదాలు హాట్‌ టాపిక్‌గా మారాయి.

Students: మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన

Students: మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన

Telangana: మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, విద్యార్థుల చదువు విషయంలో కనీస రూల్స్ పాటించకుండా అశ్రద్ధ హిస్తున్నారని స్టూడెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజుల విషయంలో ఉన్న శ్రద్ధ.. విద్యార్థుల చదువు విషయంలో లేదని అగ్రికల్చర్ యూనివర్సిటీ ముందు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు.

TS News: ఇదేందయ్యా మల్లారెడ్డి.. అన్నంలో పురుగులంటూ విద్యార్థుల ఆందోళన

TS News: ఇదేందయ్యా మల్లారెడ్డి.. అన్నంలో పురుగులంటూ విద్యార్థుల ఆందోళన

Telangana: మాజీ మంత్రి మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్‌లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. గండి మైసమ్మలోని ఎంఆర్‌ఈసీ క్యాంపస్‌లో విద్యార్థుల ఆందోళనకు దిగారు. మల్లారెడ్డి విద్యా సంస్థల్లో ఆహార భోజనంలో పురుగుల కలకలం రేపుతోంది.

Hotel Horror: హోటల్‌లో 500 మంది కాలేజీ అమ్మాయిలు.. రూమ్స్‌ను చూసి డౌట్.. ఆన్‌లైన్‌లో హోటల్‌ పేరుతో వెతికితే..!

Hotel Horror: హోటల్‌లో 500 మంది కాలేజీ అమ్మాయిలు.. రూమ్స్‌ను చూసి డౌట్.. ఆన్‌లైన్‌లో హోటల్‌ పేరుతో వెతికితే..!

జమ్మూ కశ్మీర్ నుంచి విజ్ఞానయాత్రకు వచ్చిన 500 మంది కాలేజీ విద్యార్థినులకు ముంబైలోని ఓ హోటల్‌లో భయంకరమైన అనుభవం ఎదురయింది. హోటల్‌లో తమకు కేటాయించిన గదులన్నీ అపరిశుభ్రంగా ఉండటమే కాకుండా.. బెడ్ షీడ్స్ కూడా దుర్వాసన రాసాగాయి. అనుమానంతో ఆ హోటల్ పేరును గూగుల్‌లో సెర్చ్ చేస్తే..

Holidays in November: అక్టోబర్‌లోనే కాదండోయ్.. నవంబర్‌లోనూ సెలవుల పండగే.. స్కూళ్లకు, కాలేజీలకు ఎన్ని రోజులు సెలవులంటే..!

Holidays in November: అక్టోబర్‌లోనే కాదండోయ్.. నవంబర్‌లోనూ సెలవుల పండగే.. స్కూళ్లకు, కాలేజీలకు ఎన్ని రోజులు సెలవులంటే..!

దసరా శరన్నవరాత్రుల సందర్భంగా స్కూళ్లు, కళశాలకు సెలవులు ప్రకటించడంతో ఇన్నాళ్లూ విద్యార్థులకు ఆటవిడుపు దొరికింది. అయితే ఈ నవంబర్‌లో విద్యార్థులకు అనేక సెలవులు రానున్నాయి. ఒక విధంగా ఈ వార్త విద్యార్థులకు శుభవార్త వంటిందే. అయితే అక్టోబర్‌లోనే కాకుండా ఈసారి...

Crime news: కళాశాల బాత్రూంలు శుభ్రం చేస్తూ రోజూ స్వీపర్ చేసే నిర్వాకం.. ఓ రోజు బాలికలు తెలివిగా లోపలికి వెళ్లి చూడగా..

Crime news: కళాశాల బాత్రూంలు శుభ్రం చేస్తూ రోజూ స్వీపర్ చేసే నిర్వాకం.. ఓ రోజు బాలికలు తెలివిగా లోపలికి వెళ్లి చూడగా..

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో గోడలకు చెవులే కాదు కళ్లు కూడా ఉంటాయన్నది వాస్తవం. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా చివరకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ప్రధానంగా మహిళలు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇటీవల..

AP News: ప్రైవేట్ కాలేజ్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం

AP News: ప్రైవేట్ కాలేజ్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం

జిల్లాలో ఓ ప్రైవేటు కాజేల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది.

Jagan Tour:  పరీక్షల కన్నా జగన్ సభే ముఖ్యమట!.. చెప్పాపెట్టకుండా నగరికి విద్యార్థుల తరలింపు.. తల్లిదండ్రుల ఆగ్రహం

Jagan Tour: పరీక్షల కన్నా జగన్ సభే ముఖ్యమట!.. చెప్పాపెట్టకుండా నగరికి విద్యార్థుల తరలింపు.. తల్లిదండ్రుల ఆగ్రహం

ముఖ్యమంత్రి జగన్ సభ కోసం నగరిలో ట్రాఫిక్ ఆంక్షలతో పేరుతో ఇబ్బందులకు గురిచేస్తుండగా.. మరోవైపు సభకు విద్యార్థులను తరలించేందుకు ఏకంగా పరీక్షలనే రద్దు చేశారు. సీఎం జగన్ సభకు విద్యార్థిని విద్యార్థులను తరలించడానికి ఇంజనీరింగ్ సెమిస్టర్ పరీక్షలను కొన్ని ఇంజనీరింగ్ కళాశాలలు అక్రమంగా రద్దు చేశాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి