Home » CM Stalin
కేంద్రప్రభుత్వం అమలు చేయదలచిన జాతీయ విద్యావిధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తమిళనాడు ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న వార్షిక బడ్జెట్ లోగోలో ‘రూపే’ చిహ్నాన్ని తొలగించింది.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై రాష్ట్ర ముఖ్యమంత్ర ఎంకే స్టాలిన్ మరోసారి మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం ప్రతిపాదించిన జాతీయ విద్యావిధానం ఉన్నత విద్యా ప్రమాణాలను పెంచేది కాదని, అది పూర్తిగా కాషాయ విద్యావిధానమంటూ.. అందుకే దానిని రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేసే ప్రసక్తే లేదని
కేంద్ర ప్రభుత్వంపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మరోసారి ఫైర్ అయ్యారు. మీ మాట వినకుంటే నిధులు ఆపేస్తారా.. అంటూ మండిపడ్డారు. చెండల్పట్టులో జరిగిన సభలో సీఎం పాల్గొని ప్రసంగించారు.
ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మాతృమూర్తి దయాళ్ అమ్మాళ్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను హుటాహుటిన అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ సందర్భంగా కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆయన నోరును అదుపులో పెట్టుకోవాల్సి ఉంటుందని తమిళనాడు సీఎం ఎం.కె.స్టాలిన్ వ్యాఖ్యానించారు.
హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ను అప్పా(నాన్న) అని పిలిస్తే తప్పు ఏంటని ఆయన ప్రశ్నించారు. స్టాలిన్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా కొంతమంది చిన్నారులు నాన్నా అంటూ పలిచారని, ఇలా పిలిస్తే తప్పు ఏంటని ఆయన అన్నపారు.
లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై చర్చించేందుకు తమిళనాడు సీఎం స్టాలిన్ ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 29 పార్టీల అధినేతలకు ఆహ్వానం పంపారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఉదయనిధికి వ్యతిరేకంగా కొత్త కేసుల నమోదుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఉదయనిధిపై ఇటీవల కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులకు సంభందించి సుప్రీంకోర్టు స్టే విధించింది
సినీ, రాజకీయ రంగాల్లో చక్రం తిప్పిన ఎంజీఆర్లా ఎదిగి, వచ్చే ఏడాది రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ పగటికలలు కంటున్నాడని అన్నాడీఎంకే సీనియర్ నేత, మాజీమంత్రి డి.జయకుమార్(Former Minister D. Jayakumar) విమర్శించారు,
ప్రతిభాషకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకోవడం విద్యార్థుల భవిష్యత్తుకు మంచిదని, అదే సమయంలో ప్రతిభాషను విద్యార్థులపై బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నించడం వారికి భారం అవుతుందని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) పేర్కొన్నారు.