• Home » CM Siddaramaiah

CM Siddaramaiah

Bengaluru: బెంగళూరులో నీటి కట కట.. వృథా చేసిన 22 కుటుంబాలకు ఫైన్

Bengaluru: బెంగళూరులో నీటి కట కట.. వృథా చేసిన 22 కుటుంబాలకు ఫైన్

ఐటీ హబ్ బెంగళూర్‌లో తీవ్ర నీటి కోరత నెలకొంది. మంచి నీటి కోసం జనం ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. శివారు ప్రాంతాల నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకొస్తున్నారు. అయినప్పటికీ కొందరికి నీటి విలువ తెలియడం లేదు. కొన్ని కుటుంబాలు నీటిని వృథా చేశాయి. 22 కుటుంబాలకు జరిమానా విధించాయి.

Bengaluru: నీళ్లు లేవ్.. మాల్‌లో బాత్రూంలు వాడుకోండి.. గేటెడ్ కమ్యూనిటీ సూచన

Bengaluru: నీళ్లు లేవ్.. మాల్‌లో బాత్రూంలు వాడుకోండి.. గేటెడ్ కమ్యూనిటీ సూచన

వేసవికాలం మొదలుకాకముందే కర్ణాటక(Karnataka) రాజధాని బెంగళూరుని(Bengaluru) పట్టి పీడిస్తున్న నీటి సమస్యకు సంబంధించిన వార్తే ఇది. బెంగళూరులోని ప్రెస్టీజ్ ఫాల్కన్ సిటీలో నివసిస్తున్న ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

Chief Minister: నేను కమీషన్‌ తీసుకున్నట్లు నిరూపిస్తారా.. రాజకీయాలకు గుడ్‌బై చెబుతా..

Chief Minister: నేను కమీషన్‌ తీసుకున్నట్లు నిరూపిస్తారా.. రాజకీయాలకు గుడ్‌బై చెబుతా..

కాంట్రాక్టర్ల నుంచి ఐదు పైసల లంచం తీసుకున్నానని నిరూపించినా రాజకీయాలకు గుడ్‌బై చెబుతానని ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) సవాల్‌ విసిరారు.

Bangalore: 10లోగా కాంగ్రెస్ అభ్యర్థుల తొలిజాబితా..

Bangalore: 10లోగా కాంగ్రెస్ అభ్యర్థుల తొలిజాబితా..

లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఈనెల 10లోగానే కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అభ్యర్థుల జాబితా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ వారంలోనే సీఎం సిద్దరామయ్య, డీసీఎం డీకే శివకుమార్‌(CM Siddaramaiah, DCM DK Shivakumar)లు ఢిల్లీ వెళ్లనున్నారు.

Bengaluru Blast: బాంబు పేలుడేనని చెప్పిన సీఎం

Bengaluru Blast: బాంబు పేలుడేనని చెప్పిన సీఎం

కర్ణాటక రాజధాని నగరమైన బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌ లో చోటుచేసుకున్న పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. కేఫ్‌లో దాడికి ఐఈడీ ఉపయోగించినట్టు చెప్పారు. కేఫ్‌లోకి వచ్చిన ఓ వ్యక్తి బ్యాగు పెట్టి వెళ్లినట్టు సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించిందన్నారు.

Chief Minister: శివకుమారస్వామికి ‘భారత రత్న’ ఇవ్వండి..

Chief Minister: శివకుమారస్వామికి ‘భారత రత్న’ ఇవ్వండి..

లక్షలాదిమంది నిరుపేదలకు కుల, మత భేదాలు లేకుండా విద్య, వసతి, భోజనం కల్పించి నడిచే దేవుడిగా కీర్తి పొందిన తుమకూరు సిద్దగంగా మఠాధిపతి డాక్టర్‌ శివకుమారస్వామి(Dr. Sivakumaraswamy)కి భారతరత్న ఇవ్వాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) డిమాండ్‌ చేశారు.

Chief Minister: టికెట్‌ ఇవ్వకుండా దారుణంగా అవమానిస్తే.. అక్కున చేర్చుకున్నాం.. కానీ..

Chief Minister: టికెట్‌ ఇవ్వకుండా దారుణంగా అవమానిస్తే.. అక్కున చేర్చుకున్నాం.. కానీ..

శాసనసభ ఎన్నికల్లో బీజేపీ టికెట్‌ను నిరాకరించి దారుణంగా అవమానిస్తే, కాంగ్రెస్‌ గౌరవించి ఎమ్మెల్సీ చేసి గౌరవించిందని తిరిగి బీజేపీ గూటికి చేరుకున్న మాజీ సీఎం జగదీష్‌ శెట్టర్‌ను ఉద్దేశించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Chief Minister Siddaramaiah) వ్యాఖ్యానించారు.

Politics: బీజేపీ Vs కాంగ్రెస్.. చిచ్చు రేపిన రిపబ్లిక్ డే శకటాల ప్రదర్శన

Politics: బీజేపీ Vs కాంగ్రెస్.. చిచ్చు రేపిన రిపబ్లిక్ డే శకటాల ప్రదర్శన

గణతంత్ర దినోత్సవ పరేడ్(Republic Day Parade) సందర్భంగా ఢిల్లీలో ప్రదర్శించే శకటాల ప్రదర్శన బెంగళూరు(Bengaluru)లో అధికార విపక్షల మధ్య మాటల మంటలు రాజేస్తోంది.

Bangalore: ఆ ముగ్గురు మంత్రుల మంతనాల మర్మమేమిటో.. సిద్దూ ప్రభుత్వాని పొంచిఉన్న ముప్పు?

Bangalore: ఆ ముగ్గురు మంత్రుల మంతనాల మర్మమేమిటో.. సిద్దూ ప్రభుత్వాని పొంచిఉన్న ముప్పు?

రాష్ట్రంలో సిద్దరామయ్య(Siddaramaiah) ప్రభుత్వానికి ఎటువంటి ముప్పులేదని చెప్పలేని పరిస్థితులు వెంటాడుతున్నాయి.

Siddaramaiah: రామ మందిర నిర్మాణానికి మేం వ్యతిరేకం కాదు.. సీఎం సిద్ధరామయ్య ఇలా ఎందుకన్నారు?

Siddaramaiah: రామ మందిర నిర్మాణానికి మేం వ్యతిరేకం కాదు.. సీఎం సిద్ధరామయ్య ఇలా ఎందుకన్నారు?

అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని జనవరి 22వ తేదీన ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఆల్రెడీ ఏర్పాట్లు కొనసాగుతుండగా.. ఆలయ ట్రస్టు కొందరు ప్రముఖుల్ని ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారు. అయితే..

తాజా వార్తలు

మరిన్ని చదవండి