Home » CM KCR
అధికారంలో ఉన్న వ్యక్తికి హుజూరాబాద్లో వందల కోట్లు ఖర్చు పెట్టినా ఫలితం దక్కలేదు. అక్కడ వచ్చిన ఫలితమే సత్తుపల్లిలో వస్తుంది. డబ్బుతో రాజకీయం చేయలేం..
బీఆర్ఎస్ ప్రభుత్వం ( BRS GOVT ), సీఎం కేసీఆర్ ( CM KCR ) పై ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు.
2018లో కుట్రలు చేసి కేసీఆర్ తనను ఓడించారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ( Revanth Reddy ) అన్నారు.
తాను రైతును 24 గంటల కరెంట్ రావడం లేదు.. ఆరు గంటలే సరఫరా అవుతుందని ఖమ్మం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( Thummala Nageswara Rao ) అన్నారు.
అరాచకం అవినీతి దుష్ట పాలనకు వ్యతిరేకంగా ప్రజలు కాంగ్రెస్ పాలన కోరుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ ఖమ్మం అభ్యర్థి, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( Thummala Nageswara Rao ) అన్నారు.
జనగామ నియోజకవర్గంపై సీఎం కేసీఆర్ సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని.. ఆయన వెంటనే ఇక్కడి ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని జనగామ కాంగ్రెస్ అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్రెడ్డి ( Kommuri Pratap Reddy ) అన్నారు.
కోమటిరెడ్డి బ్రదర్స్ మతిభ్రమించి గ్రామ స్థాయి లీడర్స్లాగా మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ( Chirumarthi Lingaiah ) అన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించేందుకు వందల కోట్లు పాలేరు నియోజకవర్గానికి పంపి కేసీఆర్ కుట్రలు పన్నుతున్నాడని పాలేరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ( Ponguleti Srinivasa Reddy ) అన్నారు.
కాంగ్రెస్ పార్టీది రక్త చరిత్ర అని మంత్రి జగదీష్రెడ్డి ( Minister Jagdish Reddy ) తీవ్ర విమర్శలు గుప్పించారు. శుక్రవారం నాడు సూర్యాపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
భూమి ఆకాశము ఒకటైన బ్రహ్మ దేవుడి దిగివచ్చినా ఈఎన్నికల్లో సూర్యాపేటలో మంత్రి జగదీష్ రెడ్డి ( Minister Jagdish Reddy ) ని గెలవనివ్వద్దని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ( Komati Reddy Rajagopal Reddy ) అన్నారు.