• Home » CM Jagan

CM Jagan

AP Elections: వారి ప్రాణాలు పోయినా జగన్‌‌కు రాజకీయ లబ్దే ముఖ్యం: గద్దె రామ్మోహన్

AP Elections: వారి ప్రాణాలు పోయినా జగన్‌‌కు రాజకీయ లబ్దే ముఖ్యం: గద్దె రామ్మోహన్

Andhrapradesh: విజయవాడ తూర్పు నియోజకవర్గం భారతీనగర్‌లో టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ ఎన్నికల‌ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెన్షన్ దారుల‌ ప్రాణాలు పోయినా ... జగన్‌కు రాజకీయ లబ్ది ముఖ్యమని మండిపడ్డారు. నెల క్రితమే కోర్టు ఆదేశాలు ఇచ్చినా అధికారులు ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వలేదన్నారు. మానవత్వం లేకుండా వృద్ధులను ఇబ్బందులు పెట్టి చంద్రబాబుపై నింద వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Chandrababu: 160కి పైగా అసెంబ్లీ.. 25 ఎంపీ స్థానాలు కూటమివే..!

Chandrababu: 160కి పైగా అసెంబ్లీ.. 25 ఎంపీ స్థానాలు కూటమివే..!

ఈ ఎన్నికల్లో 160 అసెంబ్లీ.. 25 లోక్‌సభ సీట్లు తప్పకుండా గెలుస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandra Babu Naidu) ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రమంతా వైసీపీ (YSRCP) ఓటమి గాలి వీస్తోందని అన్నారు. ఈ ముఖ్యమంత్రి(జగన్) శవరాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. నెల్లూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

AP Elections 2024: జాబ్ క్యాలెండర్ పేరుతో నయ వంచన చేసిన జగన్ : నందమూరి బాలకృష్ణ

AP Elections 2024: జాబ్ క్యాలెండర్ పేరుతో నయ వంచన చేసిన జగన్ : నందమూరి బాలకృష్ణ

జాబ్ క్యాలెండర్ పేరుతో సీఎం జగన్ (CM Jagan) నయవంచనకు గురిచేశారని హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) అన్నారు. విశాఖ కంచరపాలెంలో స్వర్ణాంధ్ర సాకార యాత్రలో భాగంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సభలో ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్.. పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థి గణబాబు ఉత్తర నియోజకవర్గం అభ్యర్థి. విష్ణు కుమార్ రాజు పాల్గొన్నారు. ఈ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై బాలకృష్ణ తీవ్ర విమర్శలు గుప్పించారు.

AP Elections 2024:జగన్‌ను వదిలిపెట్టం.. నారా లోకేష్ మాస్ వార్నింగ్

AP Elections 2024:జగన్‌ను వదిలిపెట్టం.. నారా లోకేష్ మాస్ వార్నింగ్

సీఎం జగన్‌ రెడ్డి (CM Jagan) చేసిన తప్పులకు వదిలిపెట్టమని...చట్టపరిధిలో చర్యలు తప్పవని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ (Nara Lokesh) మాస్ వార్నింగ్ ఇచ్చారు. నంద్యాల యువగళం సభలో నారా లోకేష్ పాల్గొని ప్రసంగించారు. ఈ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రజల కష్టాలు, కన్నీళ్ల నుంచి వచ్చిందే ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోనని ఉద్ఘాటించారు.

AP Elections 2024: ఉద్యోగులారా.. భయం గుప్పిట్లో నుంచి బయటకు రండి..! చంద్రబాబు పిలుపు

AP Elections 2024: ఉద్యోగులారా.. భయం గుప్పిట్లో నుంచి బయటకు రండి..! చంద్రబాబు పిలుపు

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు (AP Employees) తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandra Babu Naidu) లేఖ రాశారు. ఈ ఎన్నికల్లో ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని కోరుతూ లేఖ రాశారు. ఉద్యోగులు తమ పోస్టింగ్‌లు, బదిలీల కోసం రాజకీయ నాయకుల చుట్టూ తిరగకుండా, వారి గౌరవాన్ని పెంచేందుకు రాష్ట్రంలో మొదటిసారిగా కౌన్సిలింగ్‌ విధానాన్ని టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిందని గుర్తుచేశారు.

AP Election 2024: సీఎస్ జవహర్ పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు.. వర్లరామయ్య ఆగ్రహం

AP Election 2024: సీఎస్ జవహర్ పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు.. వర్లరామయ్య ఆగ్రహం

ఎన్నికల సంఘాన్ని (Election Commission) తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) నేతలు శుక్రవారం కలిశారు. ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనాకు ఏపీ పోలీసులపై టీడీపీ సీనియర్ నేత వర్లరామయ్య ఫిర్యాదు చేశారు. పోలీసు వాహనాలను ప్రజా రక్షణకు వాడాలని.. సీఎం జగన్ (CM Jagan) అవినీతి సొమ్ము ఓటర్లు చేరవేయడానికా వాడడం ఏంటని ప్రశ్నించారు.

 AP Elections 2024:జగన్‌కు వెన్నులో నుంచి భయం తెప్పించాలి:  పవన్ కళ్యాణ్

AP Elections 2024:జగన్‌కు వెన్నులో నుంచి భయం తెప్పించాలి: పవన్ కళ్యాణ్

ప్రజలు ఈ ఎన్నికల్లో సీఎం జగన్ రెడ్డికి (CM Jagan) వెన్నులో నుంచి భయం తెప్పించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు. గిద్దలూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్‌, వైసీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

AP Elections 2024: తాతలు, తండ్రులు ఇచ్చిన భూమిపై జగన్‌కు హక్కు ఉందా..?: చంద్రబాబు

AP Elections 2024: తాతలు, తండ్రులు ఇచ్చిన భూమిపై జగన్‌కు హక్కు ఉందా..?: చంద్రబాబు

ఈ ఎన్నికల్లో సింపతి కోసం సీఎం జగన్ ప్రాదేయ పడుతున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandra Babu Naidu) అన్నారు. పొదిలిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు.

AP Elections: కాపులకు జగన్ సీట్లు ఇవ్వడానికి కారణం అదే: పెమ్మసాని చంద్రశేఖర్ విసుర్లు

AP Elections: కాపులకు జగన్ సీట్లు ఇవ్వడానికి కారణం అదే: పెమ్మసాని చంద్రశేఖర్ విసుర్లు

గుంటూరు లోక్ సభ తెలుగుదేశం అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తన పార్లమెంట్ పరిధిలో విసృతంగా ప్రచారం చేస్తున్నారు. పవన్ కల్యాణ్ అంటే తనకు అభిమానం అని, ఆయన మాదిరిగా సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు. పనిలో పనిగా సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు.

AP Elections 2024: వైసీపీ అధికారంలోకి వస్తే ఆస్తులను రాయించుకుంటారు: పవన్ కళ్యాణ్

AP Elections 2024: వైసీపీ అధికారంలోకి వస్తే ఆస్తులను రాయించుకుంటారు: పవన్ కళ్యాణ్

మూడు రాజధానుల పేరుతో సీఎం జగన్ (CM Jagan) మోసం చేస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు. కైకలూరులో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన వారాహి బహిరంగ సభలో సీఎం జగన్‌‌, వైసీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు గుప్పించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి