Home » CJI
న్యాయమూర్తులకు కల్పించిన ప్రోటోకాల్ సదుపాయాన్ని ఇతరులకు అసౌకర్యం కలిగే రీతిలో ఉపయోగించుకోవద్దని భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ న్యాయమూర్తులను కోరారు. న్యాయ వ్యవస్థ ద్వారా లభించిన అధికారాన్ని ధర్మాసనంపైన, ధర్మాసనం బయట వివేకవంతంగా వినియోగించాలని తెలిపారు.
న్యాయమూర్తుల నియామకాల కోసం అనుసరిస్తున్న కొలీజియం విధానం అత్యంత శక్తిమంతంగా, క్రియాశీలంగా ఉందని, అది తన కర్తవ్యానికి కట్టుబడి, నిబద్ధతతో పని చేస్తోందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ చెప్పారు. ఇటీవల ఈ వ్యవస్థ సిఫారసు చేసిన 72 గంటల్లోనే ఇద్దరు న్యాయమూర్తుల నియామకం జరగడమే దీనికి నిదర్శనమని చెప్పారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ డీవై చంద్రచూడ్ (Justice DY Chandrachud) మంగళవారం ఓ న్యాయవాదిపై తీవ్ర
తెలంగాణ గవర్నర్కు నోటీసులు జారీ చేసేందుకు సీజేఐ చంద్రచూడ్ ధర్మాసనం తొలుత సిద్దపడడంతో... గవర్నర్కు నోటీసులు ఇవ్వవద్దని...
కర్ణాటక (Karnataka)లోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో పరీక్షలకు హిజాబ్ ధరించి హాజరయ్యేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ
సుప్రీంకోర్టుకు కొత్తగా పదోన్నతి పొందిన ఇద్దరు న్యాయమూర్తుల చేత భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ సోమవారం ఉదయం..
సుప్రీంకోర్టుకు కొత్తగా నియమితులైన ఐదుగురు న్యాయమూర్తులతో భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ సోమవారంనాడు..
కోర్టులకు ఏ కేసు వచ్చినా అది చిన్నదా, పెద్దదా అనేది ఉండదని, ప్రతి కేసు ముఖ్యమేనని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డైవై చంద్రచూడ్ ..
భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ డీవై చంద్రచూడ్ (DY Chandrachud) శుక్రవారం అందరినీ ఆశ్చర్యపరిచారు.
గుంటూరు జిల్లా: మంగళగిరి మండలం, ఖాజాలో ఏపీ జుడీషియల్ అకాడమీతోపాటు ట్రైనీ జుడీషియల్ ఆఫీసర్స్కు ఓరియంటేషన్ ప్రోగ్రాంను సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ ప్రారంభించారు.