Home » Chittoor
పరీక్షకు వెళ్తూ మృత్యువాత పడ్డాడో ఇంజనీరింగ్ విద్యార్థి. మరో విద్యార్థి తీవ్ర గాయాల పాలయ్యాడు. ఈ ఘటన తిరుపతి-చెన్నై జాతీయ రహదారిపై వడమాలపేట టోల్ప్లాజా వద్ద శనివారం ఉదయం చోటుచేసుకుంది.
సీఎం చంద్రబాబు మనుమడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ఉదయం చంద్రబాబు కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత వెంగమాంబ అన్నదాన వితరణ కేంద్రంలో కుటుంబసభ్యలతో కలిసి ప్రసాదాలు పంపిణీ చేశారు. ప్రసాదాల పంపిణీకి ఒకరోజు అయ్యే ఖర్చును దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా టీటీడీ అన్నదాన ట్రస్ట్కు చంద్రబాబు విరాళంగా అందజేశారు.
Botsa request to Pawan: అసెంబ్లీలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బొత్స సత్యానారాయణ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఫోటో సెషన్ ముగిసిన తర్వాత పవన్ను కలిశారు బొత్స.
Chittoor man snake bite: ఏపీకి చెందిన ఓ వ్యక్తి వింత పరిస్థితిని ఎదుర్కుంటున్నాడు. గతకొన్నాళ్లుగా ఓ బాధ అతడిని వెంటాడుతూనే ఉంది. కూలీనాలి చేసుకుని బతికే అతడు.. ఆ బాధతో ఆస్పత్రి పాలవ్సాల్సి వస్తోంది.. ఇంతకీ అతను ఎదుర్కుంటున్న సమస్య ఏంటో చూద్దాం.
పెద్దిరెడ్డి అరాచకాలను ప్రశ్నించిన పుంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్త రామకృష్ణనాయుడును కొంతమంది వైసీపీ నేతలు హత్యచేశారు. అయితే రామకృష్ణనాయుడు చనిపోయే ముందు ఓ వీడియో విడుదల చేశారు.
చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ కార్యకర్త రామకృష్ణ హత్యను మంత్రి లోకేశ్ ఖండించారు.
చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం కృష్ణాపురంలో టీడీపీ కార్యకర్త రామకృష్ణ హత్యపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై వేటు వేసింది.
TDP activist killed: చిత్తూరు జిల్లాలో టీడీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. తనకు ప్రాణహానీ ఉందంటూ వీడియో రిలీజ్ చేసిన నాలుగు రోజుల్లోనే ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం సంచలనం రేపుతోంది.
తిరుమల వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ సందర్భంగా జనవరి 8న తిరుపతిలో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి కమిషన్ చైర్మన్ జస్టిస్ సత్యనారాణమూర్తి మూడో దశ విచారణ చేయనున్నారు. ఈ క్రమంలో ఈ నెల 17న విచారణకు రావాలంటూ జిల్లా కలెక్టర్, టీటీడీ ఈవో, ఎస్పీకి సమన్లు జారీ చేశారు.
డమ్మీ తుపాకులతో ఓ షాపులో దోపిడీకి ప్రయత్నించిన దొంగలు స్థానికుల అప్రమత్తతతో దొరికిపోయారు. దివాళా తీసిన ఒక వ్యాపారే ఈ దోపిడీ ప్రయత్నానికి సూత్రధారి కావడం గమనార్హం.