Home » children
పలు రకాల సమస్యలు సంక్షోభంగా మారిపోతున్నాయి. ఇప్పుడు సరైన చర్యలు తీసుకోకపోతే 2025 నాటికి 47 కోట్ల పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోతుందని యూనిసేఫ్ నివేదిక వెల్లడించింది. ఈ క్రమంలో పిల్లల రక్షణకు చర్యలు తీసుకోవాలని ఆయా దేశాల ప్రభుత్వాలని నివేదిక కోరింది.
వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల సంక్షేమాన్ని పట్టించుకోకుండా వారిచ్చిన ఆస్తులను మాత్రం అనుభవిస్తున్న వారికి ప్రభుత్వం పెద్ద ఝలక్ ఇచ్చింది.
తలసీమియా చిన్నారులు రక్తం దొరక్క గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ప్రతి 15 నుంచి 20 రోజులకు ఒకసారి రక్తం ఇస్తే తప్ప ఆ చిన్నారుల మనగడ ముందుకు సాగదు. అయితే దాతలు పెద్దగా ముందుకు రాకపోవడంతో రక్తానికి ఇప్పుడు తీవ్ర కొరత ఏర్పడింది.
బోసి నవ్వులు.. చిట్టిపొట్టి మాటలతో అప్పటి దాకా అమ్మానాన్నలతో గడిపిన 11 నెలల చిన్నారి కానరాని లోకాలకు తరలిపోయి వారికి తీరని శోకాన్ని మిగిల్చింది.
మార్కెట్లో దొరికే మిల్క్ బ్రెడ్, వైట్ బ్రెడ్ వంటివన్నీ సాధారణంగా మైదాతో తయారుచేస్తారు. హోల్ గ్రెయిన్ బ్రెడ్ మాత్రం గోధుమ పిండితో చేస్తారు. మామూలు సేమియా కూడా పొట్టు తీసిన గోధుమల నుండే తయారుచేస్తారు.
ఆంధ్రజ్యోతిలో ఈ నెల 13న ‘అధికారమా నీకు ఇంతటి కాఠిన్యమా?’ పేరిట వచ్చిన కథనం పై అధికారులు ఎట్టకేలకు స్పందించారు.
లైక్లు, సబ్స్ర్కైబ్లు, ఫాలోవర్ల కోసం కొందరు యువతీయువకులు కొండపై కుప్పిగంతులు వేస్తూ తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్నారు.
మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ సందర్భంగా శనివారం ప్రతి పాఠశాలలో పండుగ వాతావరణం నెలకొంది. విద్యార్థుల తల్లిదండ్రులకు వివిధ పోటీలు నిర్వహించారు. తరగతుల వారీగా విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులు పంపిణీ చేశారు.
మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమం సందర్భంగా బాపట్ల మున్సిపల్ హైస్కూల్కు వచ్చిన సీఎం చంద్రబాబు విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మమేకం అయ్యారు.
ఈ శతాబ్దం విద్యార్థులదే అని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. విలువలతో కూడిన విద్యను అభ్యసించాలని, తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించాలని వారికి సూచించారు. శనివారం కడప మున్సిపల్ ఉన్నత పాఠశాల (మెయిన్స్)లో నిర్వహించిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.