Home » children
తలసీమియా చిన్నారులు రక్తం దొరక్క గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ప్రతి 15 నుంచి 20 రోజులకు ఒకసారి రక్తం ఇస్తే తప్ప ఆ చిన్నారుల మనగడ ముందుకు సాగదు. అయితే దాతలు పెద్దగా ముందుకు రాకపోవడంతో రక్తానికి ఇప్పుడు తీవ్ర కొరత ఏర్పడింది.
బోసి నవ్వులు.. చిట్టిపొట్టి మాటలతో అప్పటి దాకా అమ్మానాన్నలతో గడిపిన 11 నెలల చిన్నారి కానరాని లోకాలకు తరలిపోయి వారికి తీరని శోకాన్ని మిగిల్చింది.
మార్కెట్లో దొరికే మిల్క్ బ్రెడ్, వైట్ బ్రెడ్ వంటివన్నీ సాధారణంగా మైదాతో తయారుచేస్తారు. హోల్ గ్రెయిన్ బ్రెడ్ మాత్రం గోధుమ పిండితో చేస్తారు. మామూలు సేమియా కూడా పొట్టు తీసిన గోధుమల నుండే తయారుచేస్తారు.
ఆంధ్రజ్యోతిలో ఈ నెల 13న ‘అధికారమా నీకు ఇంతటి కాఠిన్యమా?’ పేరిట వచ్చిన కథనం పై అధికారులు ఎట్టకేలకు స్పందించారు.
లైక్లు, సబ్స్ర్కైబ్లు, ఫాలోవర్ల కోసం కొందరు యువతీయువకులు కొండపై కుప్పిగంతులు వేస్తూ తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్నారు.
మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ సందర్భంగా శనివారం ప్రతి పాఠశాలలో పండుగ వాతావరణం నెలకొంది. విద్యార్థుల తల్లిదండ్రులకు వివిధ పోటీలు నిర్వహించారు. తరగతుల వారీగా విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులు పంపిణీ చేశారు.
మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమం సందర్భంగా బాపట్ల మున్సిపల్ హైస్కూల్కు వచ్చిన సీఎం చంద్రబాబు విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మమేకం అయ్యారు.
ఈ శతాబ్దం విద్యార్థులదే అని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. విలువలతో కూడిన విద్యను అభ్యసించాలని, తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించాలని వారికి సూచించారు. శనివారం కడప మున్సిపల్ ఉన్నత పాఠశాల (మెయిన్స్)లో నిర్వహించిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
పాఠశాలలో ఆటలాడుకునే సమయంలో ఓ చిన్నారి తల పిల్లర్లో ఇరుక్కున్నది. దీంతో ఆ చిన్నారి కేకలు పెట్టింది. వెంటనే అక్కడున్న టీచర్లు పరుగుతీశారు.
కొన్నిసార్లు తల్లిదండ్రుల నిర్లక్ష్యం పిల్లల ప్రాణాల మీదకు వస్తుంటుంది. ఫోన్ ధ్యాసలో పడి కొందరు, ఇంటి పనుల హడావుడిలో పడి ఇంకొందరు పిల్లలను గాలికొదిలేస్తుంటారు. ఈ క్రమంలో పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ చివరకు ఏవేవో వస్తువులను మింగడం, ట్యాంకుల్లో పడిపోవడం వంటి షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి..