• Home » Chhattisgarh

Chhattisgarh

జంగు నవీన్‌, సజ్జా నాగేశ్వర్‌రావు ఎన్‌కౌంటర్‌లో మృతి

జంగు నవీన్‌, సజ్జా నాగేశ్వర్‌రావు ఎన్‌కౌంటర్‌లో మృతి

అబూజ్‌మడ్‌ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కీలక నేతలు జంగు నవీన్‌ అలియాస్‌ మధు (45), సజ్జా నాగేశ్వర్‌రావు (61) కూడా మృతి చెందినట్టు గుర్తించారు.

Encounter: మరో ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోలు హతం

Encounter: మరో ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోలు హతం

Encounter: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు.

Amit Shah Tweet: ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌పై కేంద్ర హోంమంత్రి ఏమన్నారంటే

Amit Shah Tweet: ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌పై కేంద్ర హోంమంత్రి ఏమన్నారంటే

Amit Shah Tweet: ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సామాజిక మాద్యమం ఎక్స్‌ వేదికగా స్పందించారు. నక్సలిజాన్ని నిర్మూలించే పోరాటంలో ఒక మైలురాయి విజయం అని పేర్కొన్నారు.

Major Encounter: భారీ ఎన్‌కౌంటర్‌‌లో 28 మంది మృతి.. మరికొందరికి గాయాలు

Major Encounter: భారీ ఎన్‌కౌంటర్‌‌లో 28 మంది మృతి.. మరికొందరికి గాయాలు

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో పలువురు మావోలు మృతిచెందగా.. మరికొందరికి తీవ్రగాయాలు అయ్యాయి.

కర్రెగుట్టల్లో 31 మంది  మావోయిస్టులు హతం

కర్రెగుట్టల్లో 31 మంది మావోయిస్టులు హతం

ఛత్తీస్‌గఢ్ -తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో 21 రోజులపాటు జరిగిన ఆపరేషన్‌లో 31 మంది మావోయిస్టులను హతమార్చినట్లు అధికారులుతెలిపారు. మావోయిస్టు సమస్య అంతానికి ఇది ఆరంభమన్నారు.

Maoists: గిరిజనుడిని హత్య చేసిన మావోయిస్టులు

Maoists: గిరిజనుడిని హత్య చేసిన మావోయిస్టులు

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లా ఊసూరు పోలీస్‌స్టేషన్‌లోని మారేడుబాకలో సోమవారం మావోయిస్టులు దారుణానికి పాల్పడ్డారు.

Road Accident: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: 13మంది మృతి

Road Accident: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: 13మంది మృతి

Road Accident: ఓ వివాహ వేడుకకు వెళ్లి చౌతియా ఛత్తీ నుంచి రాయ్‌పూర్‌కు వస్తుండగా రోడ్దు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 13 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. 30 మందికిపైగా గాయపడ్డారు. సంఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Naxalites: 19 మంది నక్సల్స్‌ ఎన్‌కౌంటర్‌

Naxalites: 19 మంది నక్సల్స్‌ ఎన్‌కౌంటర్‌

ఆపరేషన్‌ కర్రెగుట్టలు’ 16వ రోజైన బుధవారం మావోయిస్టులు, పోలీసులకు మధ్య భారీ కాల్పు లు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో 19 మంది నక్సలైట్లు మృతి చెందా రు. వీరంతా తెలంగాణ రాష్ట్ర క్యాడర్‌కు చెందినవారని ఛత్తీస్‌గఢ్ పోలీసులు తెలిపారు. మృతుల్లో ఎనిమిది మంది మహిళలు ఉన్నారు.

Karreguttalu Encounter: కర్రెగుట్టలపై భీకర కాల్పులు.. మావోలకు గట్టి షాక్

Karreguttalu Encounter: కర్రెగుట్టలపై భీకర కాల్పులు.. మావోలకు గట్టి షాక్

Karreguttalu Encounter: మావోయిస్టులకు మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. కర్రెగుట్టలపై జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 20 మంది మావోయిస్టులు హతమయ్యారు.

Maoist Encounter: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌ మావోయిస్టు మృతి

Maoist Encounter: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌ మావోయిస్టు మృతి

ఛత్తీస్‌గఢ్‌ గరియాబంద్ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక మావోయిస్టు మృతి చెందగా, ఐదుగురు మరో ప్రాంతంలో లొంగిపోయారు. ఎస్‌ఎల్‌ఆర్ తుపాకీ స్వాధీనం చేసుకున్న పోలీసులు కూబింగ్‌ చర్యలు కొనసాగిస్తున్నారు

తాజా వార్తలు

మరిన్ని చదవండి