• Home » Chennai Super Kings

Chennai Super Kings

IPL 2024: గుడ్ న్యూస్.. ఐపీఎల్ రెండో విడత కూడా ఇండియాలోనే? సాక్ష్యం ఇదిగో!

IPL 2024: గుడ్ న్యూస్.. ఐపీఎల్ రెండో విడత కూడా ఇండియాలోనే? సాక్ష్యం ఇదిగో!

క్రికెట్ ప్రేమికులకు శుభవార్త. ఐపీఎల్ 2024 రెండో విడత కూడా మన దేశంలోనే జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల దృష్యా ఐపీఎల్ రెండో విడత మ్యాచ్‌లను విదేశాల్లో నిర్వహించనున్నారని, అందుకోసం యూఏఈని పరిశీలిస్తున్నారని పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

IPL 2024: వ్యూయర్‌షిప్‌లో చెన్నై vs బెంగళూరు మ్యాచ్ రికార్డు.. గతేడాదితో పోలిస్తే ఏకంగా..

IPL 2024: వ్యూయర్‌షిప్‌లో చెన్నై vs బెంగళూరు మ్యాచ్ రికార్డు.. గతేడాదితో పోలిస్తే ఏకంగా..

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 ప్రారంభమైంది. శుక్రవారం చెన్నైసూపర్ కింగ్స్ vs రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌తో 17వ సీజన్‌కు తెరలేచింది. ఒక వైపున మహేంద్ర సింగ్ ధోని, మరో వైపున విరాట్ కోహ్లీ వంటి పెద్ద ఆటగాళ్లు ఉండడంతో మ్యాచ్‌ను క్రికెట్ ప్రేమికులు పెద్ద సంఖ్యలో వీక్షించారు.

MS Dhoni: మహేంద్రసింగ్ ధోనీ క్రికెట్‌కు గుడ్ బై చెప్పనున్నారా?

MS Dhoni: మహేంద్రసింగ్ ధోనీ క్రికెట్‌కు గుడ్ బై చెప్పనున్నారా?

MS Dhoni Retirement: టీమిండియా మాజీ క్రికెటర్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni).. త్వరలోనే క్రికెట్‌కు(Cricket) పూర్తిగా గుడ్ బై చెప్పనున్నారా? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్ 2024(IPL 2024) సీజన్ ముగియగానే.. క్రికెట్ నుంచి పూర్తిగా తప్పుకుంటాడని..

Big Breaking: కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ధోనీ.. సీఎస్‌కే కొత్త కెప్టెన్ ఎవరంటే..

Big Breaking: కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ధోనీ.. సీఎస్‌కే కొత్త కెప్టెన్ ఎవరంటే..

MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ(MS Dhoni) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇండియన్ క్రికెట్ టీమ్(Indian Cricket Team) నుంచి తప్పుకున్న ధోనీ.. తాజాగా ఐపీఎల్(IPL)లో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కెప్టెన్సీని కూడా వదిలేసుకున్నాడు. చైన్నై సూపర్ కింగ్స్ టీమ్ కెప్టెన్‌గా ఉన్న ధోనీ..

IPL 2024 Opening Ceremony: ప్రారంభ వేడుకల్లో సందడి చేయనున్న బడా సెలబ్రెటీలు వీళ్లే!

IPL 2024 Opening Ceremony: ప్రారంభ వేడుకల్లో సందడి చేయనున్న బడా సెలబ్రెటీలు వీళ్లే!

క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ ప్రారంభానికి రంగం సిద్ధమైంది. ఐపీఎల్ 17వ ఎడిషన్ ఈ శుక్రవారం నుంచే ప్రారంభంకానుంది. ఎప్పటిలాగే ఈ సారి కూడా జట్లన్నీ ట్రోఫీ గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి.

IPL 2024: సీఎస్కేకు మరో షాక్.. గాయం కారణంగా స్టార్ బౌలర్ ఔట్!

IPL 2024: సీఎస్కేకు మరో షాక్.. గాయం కారణంగా స్టార్ బౌలర్ ఔట్!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) 17వ ఎడిషన్ ప్రారంభానికి వారం రోజులు కూడా సమయం లేదు. దీంతో జట్లన్నీ సిద్ధమవుతున్నాయి. చాంపియన్‌గా నిలవడమే లక్ష్యంగా తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి.

IPL 2024: సీజన్ ప్రారంభానికి ముందే సీఎస్కేకు బిగ్ షాక్.. సగం టోర్నీకి స్టార్ ఓపెనర్ దూరం

IPL 2024: సీజన్ ప్రారంభానికి ముందే సీఎస్కేకు బిగ్ షాక్.. సగం టోర్నీకి స్టార్ ఓపెనర్ దూరం

మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ 2024 ప్రారంభంకానుంది. ఈ ధనాధన్ లీగ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతగానే ఎదురుచూస్తున్నారు. గత సీజన్ ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి అదరగొట్టాలని ఆ జట్టు అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పటికే ఆ జట్టు ఆటగాళ్లు సన్నాహాకాలు కూడా మొదలుపెట్టారు.

IPL 2024: దిగ్గజ క్రికెటర్ ఎంఎస్ ధోనికి ఐపీఎల్ 2024 చిట్టచివరిదా?.. చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో ఆసక్తికర సమాధానం ఇదే..

IPL 2024: దిగ్గజ క్రికెటర్ ఎంఎస్ ధోనికి ఐపీఎల్ 2024 చిట్టచివరిదా?.. చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో ఆసక్తికర సమాధానం ఇదే..

అంతర్జాతీయ క్రికెట్‌కు ఏనాడో వీడ్కోలు పలికిన టీమిండియా మాజీ దిగ్గజం ఎంఎస్ ధోనీ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మాత్రం కొనసాగుతున్నాడు. అయితే వయసు మీద పడడంతో ఐపీఎల్‌ నుంచి ధోనీ నిష్ర్కమణ ఎప్పుడు? అని చాలా కాలంగా డిబేట్ నడుస్తోంది. ఇదే ప్రశ్నకు చెన్నై సూపర్ కింగ్స్‌ సీఈవో కాశీ విశ్వనాథన్ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు.

MS Dhoni: ఆర్సీబీ తరఫున ఒక ట్రోఫీ గెలవండి ప్లీజ్!.. ధోని ఏం చెప్పాడంటే..?

MS Dhoni: ఆర్సీబీ తరఫున ఒక ట్రోఫీ గెలవండి ప్లీజ్!.. ధోని ఏం చెప్పాడంటే..?

IPL: మహేంద్ర సింగ్ ధోని. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియాకు రెండు ప్రపంచకప్‌లు అందించడంతోపాటు ఐపీఎల్‌లో చెన్నైసూపర్ కింగ్స్‌కు 5 టైటిళ్లు అందించాడు.

IPL 2024: అసలు సమీర్ రిజ్వీ ఎవరు? వేలంలో ఎందుకు కోట్లు కుమ్మరించారు?

IPL 2024: అసలు సమీర్ రిజ్వీ ఎవరు? వేలంలో ఎందుకు కోట్లు కుమ్మరించారు?

IPL 2024: ఐపీఎల్ వేలంలో అన్‌క్యాప్డ్ ఆటగాడు సమీర్ రిజ్వీకి బంపర్ జాక్‌పాట్ తగిలింది. అతడిని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ రూ.8.4 కోట్లకు సొంతం చేసుకోవడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు ఐపీఎల్ ఆడని ఆటగాళ్లలో అత్యధిక ధర దక్కించుకున్న ప్లేయర్‌గా సమీర్ రిజ్వీ రికార్డు స‌ృష్టించాడు. ఈ నేపథ్యంలో అసలు సమీర్ రిజ్వీ ఎవరు అని.. అతడి కోసం చెన్నై లాంటి ప్రతిష్టాత్మక జట్టు కోట్లు కుమ్మరించడమేంటని చర్చించుకుంటున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి