• Home » CBI Raids

CBI Raids

అమరావతిలో  ప్రపంచ బ్యాంకు బృందం

అమరావతిలో ప్రపంచ బ్యాంకు బృందం

రాజధాని అమరావతి నిర్మాణానికి చేయూతనిచ్చేందుకు ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాయి.

Bengaluru : డీకే శివకుమార్‌ కేసులో తీర్పు రిజర్వు

Bengaluru : డీకే శివకుమార్‌ కేసులో తీర్పు రిజర్వు

కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌పై సీబీఐ నమోదుచేసిన అక్రమాస్తుల కేసుకు సంబంధించి ప్రభుత్వం అనుమతులను వాపసు తీసుకోవడంపై దాఖలైన కేసు విచారణ సోమవారం ముగిసింది. దీనిపై తీర్పును హైకోర్టు ధర్మాసనం రిజర్వులో పెట్టింది.

Central Crime Station: ‘పంజాగుట్ట’ తరహాలో సీసీఎస్‌ ప్రక్షాళన

Central Crime Station: ‘పంజాగుట్ట’ తరహాలో సీసీఎస్‌ ప్రక్షాళన

వరుస ఏసీబీ దాడులు, ఇటీవల అవినీతి ఆరోపణలతో ప్రతిష్ఠ మసకబారుతున్న సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ (సీసీఎస్‌) ప్రక్షాళనకు నగర సీపీ కొత్తకోట శ్రీనివా్‌సరెడ్డి శ్రీకారం చుట్టారు. కానిస్టేబుల్‌ నుంచి ఏఎస్సై ర్యాంకు వరకు 81 మందిని హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది.

 PM Modi: ఈడీ సీజ్‌ చేసిన నోట్లగుట్టలను ఏం చేస్తామంటే.. మోదీ కీలక వ్యాఖ్యలు

PM Modi: ఈడీ సీజ్‌ చేసిన నోట్లగుట్టలను ఏం చేస్తామంటే.. మోదీ కీలక వ్యాఖ్యలు

దేశంలో ప్రస్తుతం రాజకీయ పార్టీల పేర్లకంటే.. ఎన్‌ఫోర్స్‌మెంట్స్ డైరెక్టరేట్(ED), సీబీఐ(CBI) సంస్థల పేర్లే అధికంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్నికల వేళ(Lok Sabha Elections) ఈ సంస్థల హాడావుడి అంతా ఇంతా లేదు. ఏమాత్రం సమాచారం అందినా.. వెంటనే రైడ్స్ జరుపుతున్నాయి. కోట్లాది రూపాయలను ఈడీ, సీబీఐ సంస్థలు..

Supreme Court: సీబీఐపై మా కంట్రోల్ లేదు.. సుప్రీం కోర్టుకు తేల్చి చెప్పిన కేంద్రం

Supreme Court: సీబీఐపై మా కంట్రోల్ లేదు.. సుప్రీం కోర్టుకు తేల్చి చెప్పిన కేంద్రం

సీబీఐపై తమ కంట్రోల్ ఏమీ లేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు(Supreme Court) తేల్చిచెప్పింది. సీబీఐ దర్యాప్తు చేస్తున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోలేదని పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. రాజ్యాంగంలో ఆర్టికల్‌ 131 ప్రకారం ఈ కేసు వేసింది.

Liquor Scam Case: లిక్కర్ స్కామ్‌లో కవిత.. ఇక సీబీఐ వంతు.. నెక్ట్స్ ఏం జరిగేనో..!

Liquor Scam Case: లిక్కర్ స్కామ్‌లో కవిత.. ఇక సీబీఐ వంతు.. నెక్ట్స్ ఏం జరిగేనో..!

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో(Liquor Scam Case) అరెస్టై.. తిహాడ్‌(Tihar) జైల్లో ఉన్న కవితను(Kavitha) కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)(CBI) అరెస్టు చేసింది. ఈ విషయాన్ని గురువారం మధ్యాహ్నం ఆమె భర్త అనిల్‌కు(Anil) తెలిపింది. ఆమె అరెస్టును సవాల్‌ చేస్తూ.. కవిత తరఫున న్యాయవాది మోహిత్‌రావు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులోని(Rouse Avenue Court) ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై అత్యవసర విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు.

UCO Bank Scam: యూకో బ్యాంక్‌లో రూ.820 కోట్ల స్కాం.. 67 ప్రాంతాల్లో సీబీఐ దాడులు

UCO Bank Scam: యూకో బ్యాంక్‌లో రూ.820 కోట్ల స్కాం.. 67 ప్రాంతాల్లో సీబీఐ దాడులు

దేశంలో గతంలో ఐసీఐసీఐ, ఎస్ బ్యాంక్ వంటి పేర్లతో అనేక స్కామ్స్ వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా యూకో బ్యాంక్ కుంభకోణం విషయంలో సీబీఐ అధికారులు 67 ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఈ స్కాం వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

Passport Scam: పాస్‌పోర్ట్ స్కాం ముఠా గుట్టు రట్టు..  50 ఏరియాల్లో ఏకకాలంలో దాడులు చేసిన సీబీఐ

Passport Scam: పాస్‌పోర్ట్ స్కాం ముఠా గుట్టు రట్టు.. 50 ఏరియాల్లో ఏకకాలంలో దాడులు చేసిన సీబీఐ

నకిలీ పాస్ పోర్టులు తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు సీబీఐ(CBI) అధికారులు. పలు ప్రాంతాల్లో జరిగిన ఈ తనిఖీల్లో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ దందా ఏళ్లుగా నడుస్తోందని తెలుస్తోంది. విశ్వసనీయంగా తెలిసి సమాచారంతో దాడులు జరిపిన సీబీఐ చాలా మందిపై కేసులు నమోదు చేసింది.

Arvind Kejrival: సీబీఐ దర్యాప్తులో ఏం లభించకపోతే మోదీ రాజీనామా చేస్తారా: అరవింద్ కేజ్రీవాల్

Arvind Kejrival: సీబీఐ దర్యాప్తులో ఏం లభించకపోతే మోదీ రాజీనామా చేస్తారా: అరవింద్ కేజ్రీవాల్

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejrival) అధికారిక నివాసం రిపేర్ల కోసం కోట్ల రూపాయలు వృథా చేశారని బీజేపీ(BJP) చేసిన ఆరోపణలతో సీబీఐ(CBI) ప్రాథమిక విచారణ ప్రారంభించింది. ఈ విచారణపై కేజ్రీవాల్ తొలి సారి స్పందించారు. సీబీఐ దర్యాప్తులో ఎలాంటి అక్రమాలు, ఉల్లంఘనలు జరగలేదని తేలితే ప్రధాని తన పదవికి రాజీనామా చేస్తారా? అని కేజ్రీ ప్రశ్నించారు.

Tamilnadu CBI: అనుమతి లేకుంటే తమిళనాడులో సీబీఐ దర్యాప్తుకి నో... స్టాలిన్ ప్రభుత్వం కీలక నిర్ణయం

Tamilnadu CBI: అనుమతి లేకుంటే తమిళనాడులో సీబీఐ దర్యాప్తుకి నో... స్టాలిన్ ప్రభుత్వం కీలక నిర్ణయం

తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సీబీఐ విచారణకు (CBI) సాధారణ సమ్మతిని ఉపసంహరించుకుంది. అంటే ఇకపై తమిళనాడులో సీబీఐ దర్యాప్తు చేపట్టాలంటే ముందుగా తమిళనాడు ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతిపక్ష నేతల గొంతు నొక్కేందుకు కేంద్ర ఏజెన్సీలను నరేంద్రమోదీ సర్కారు దుర్వినియోగపరుస్తోందంటూ డీఎంకే ప్రభుత్వం విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి