• Home » Case

Case

Hyderabad: సుచిత్రలో ఉద్రిక్తత.. మాజీ మంత్రి మల్లారెడ్డి, అల్లుడు రాజశేఖర్‌రెడ్డిపై కేసు..

Hyderabad: సుచిత్రలో ఉద్రిక్తత.. మాజీ మంత్రి మల్లారెడ్డి, అల్లుడు రాజశేఖర్‌రెడ్డిపై కేసు..

హైదరాబాద్‌ కుత్బుల్లాపూర్‌ మండలం జీడిమెట్ల రెవెన్యూ పరిధిలోని సుచిత్ర ప్రాంతంలోని 1.11 ఎకరాల భూ వివాదంలో గొడవకు సంబంధించి బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి, మేడ్చల్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డిని.. ఆయన అల్లుడు, మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్‌ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిపైనా కేసు నమోదు చేశారు. సర్వేనంబరు 82, 83లోని ఈ భూమి మాది అంటూ శ్రీనివాస్‌ రెడ్డి, మరో 15 మంది కలిసి శనివారం తెల్లవారుజామున కోర్టు పత్రాలను వెంటబెట్టుకొని వచ్చారు.

TS News: బాచుపల్లి ఘటనపై కేసు నమోదు

TS News: బాచుపల్లి ఘటనపై కేసు నమోదు

Telangana: బాచుపల్లిలోని రేణుక ఎల్లమ్మ కాలనీలో రిటర్నింగ్ వాల్ వాల్ కూలి ఏడుగురు కూలీలు మృతి చెందిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. రైజ్ కన్స్ట్రక్షన్ ఎండీ అరవింద్ రెడ్డిపై బాచుపల్లి పోలీసులు కేసు ఫైల్ చేశారు. భవన నిర్మాణంలో నాణ్యత పాటించకపోవడం, కార్మికుల విషయంలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు అంచనాకు వచ్చారు.

PM Modi: మీమ్ చూసి ముచ్చటేసింది..!!

PM Modi: మీమ్ చూసి ముచ్చటేసింది..!!

సోషల్ మీడియాలో ప్రముఖుల మీమ్స్ సందడి చేస్తుంటాయి. కొందరు క్రియేటర్స్ మీమ్స్ చేసి పోస్ట్ చేస్తుంటారు. మీమ్స్ చూసి కొందరు లైట్ తీసుకుంటారు. మరికొందరు సీరియస్‌గా తీసుకొని, కేసులు పెడతారు.

AP Elections: ఎన్నికల ముందు మరో కుట్ర.. చంద్రబాబు, లోకేశ్‌పై కేసు!!

AP Elections: ఎన్నికల ముందు మరో కుట్ర.. చంద్రబాబు, లోకేశ్‌పై కేసు!!

ఏపీలో ఎన్నికలకు మరో వారం రోజుల సమయం మాత్రమే ఉండగా.. వైసీపీ తన అధికారాన్ని ఉపయోగించి విపక్షాలపై కక్షసాధింపులకు పాల్పడుతుందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సరిగ్గా పోలింగ్‌కు వారం రోజుల ముందు టీడీపీ అధినేత నారా చంద్రబాబు, యువనేత లోకేష్‌పై కేసు పెట్టడం ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అధికారం ఉందనే అహంకారం, తాను ఏం చేసినా చెల్లుతుందన్నట్లు వైసీపీ అధినేత జగన్ వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

SUCIDE : తాపీ మేస్త్రీ ఆత్మహత్య

SUCIDE : తాపీ మేస్త్రీ ఆత్మహత్య

పట్టణంలోని రామశంకర య్య కాలనీలో ఉంటున్న తాపీ మేస్త్రీ మన్సూర్‌ బాషా (30) సోమవారం రాత్రి ఉరివేసుకుని ఆత్మ హత్య చేసుకున్నా డు. గో రంట్లలోని అల్లాబక్ష కు మారుడైన మన్సూర్‌ బా షా ఇదే గ్రామానికి చెం దిన బాబా ఫకృద్దీన కు మారై రేష్మాను వివాహం చేసుకున్నాడు. వారికి తొమ్మిళ్ల సాధియా, ఐదేళ్ల నెహరా అనే ఇద్దరు కుమారైలున్నారు. తాపీ మేస్త్రీగా పనిచేస్తూ మన్సూర్‌ జీవనం సాగించేవాడు.

Stone Pelting On Jagan: వైఎస్ జగన్‌పై గులకరాయితో దాడి కేసు కీలక పరిణామం

Stone Pelting On Jagan: వైఎస్ జగన్‌పై గులకరాయితో దాడి కేసు కీలక పరిణామం

విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై గులకరాయి దాడి కేసులో ఎ2గా చెప్పిన వేముల దుర్గారావును అరెస్టు చేసిన పోలీసులు విచారించి విడిచిపెట్టారు. నేరం చేసినట్లు ఎటువంటి ఆధారం దొరకక పోవడంతో ఇంటి దగ్గర దింపి వెళ్లిపోయారు.

Crime: కర్నూలు జిల్లాలో గన్ కలకలం

Crime: కర్నూలు జిల్లాలో గన్ కలకలం

కర్నూలు జిల్లా: సార్వత్రిక ఎన్నికల వేళ కర్నూలు జిల్లా, పెద్ద కడుబూరు మండలంలో గన్ కలకలం రేగింది. పెద్ద తుంబలం గ్రామానికి చెందిన పెద్ద ఉరుకుందు, మరో వర్గానికి.. హులికన్వి గ్రామ పరిధిలో సర్వే నంబర్ 29లో 4.77 ఎకరాల భూ వివాదం ఉంది.

Mahadev Betting App Scam: మాజీ సీఎంపై ఆర్థిక నేరాల విభాగం కేసు నమోదు

Mahadev Betting App Scam: మాజీ సీఎంపై ఆర్థిక నేరాల విభాగం కేసు నమోదు

మహదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ కుంభకోణంలో కాంగ్రెస్ సీనియర్ నేత, ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ చిక్కుల్లో పడ్డారు. ఈ కేసులో ఈడీ సమర్పించిన దర్యాప్తు నివేదిక ఆధారంగా ఆయనపైన, మరి కొందరిపై ఆర్థిక నేరాల విభాగం కేసు నమోదు చేసింది.

AP Politics: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై కేసు

AP Politics: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై కేసు

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. ఇటీవల వాలంటీర్లపై పవన్ కల్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ కామెంట్లను ఏపీ సర్కార్ తీవ్రంగా పరిగణించింది.

Supreme Court: ఆమె సహకారం తక్కువేమీ కాదు.. హౌస్‌వైఫ్‌ల విషయంలో కీలక తీర్పు..

Supreme Court: ఆమె సహకారం తక్కువేమీ కాదు.. హౌస్‌వైఫ్‌ల విషయంలో కీలక తీర్పు..

ఆఫీసు లేదా పనికి వెళ్లి జీతం తీసుకునే వారి కంటే ఇంట్లో మహిళ చేసే పని విలువ తక్కువేమీ కాదని సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. గృహిణి ( హౌస్ వైఫ్ ) సహకారం అమూల్యమైనదని పేర్కొంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి