Home » Bus Facility
ప్రయాణాలు అనగానే అధికశాతం మంది పబ్లిక్ బస్సులనే ఎంచుకుంటారు. కానీ ఈ వీడియో చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది.
కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో నిత్యం కొన్ని వేల మంది బస్సుల్లో ప్రయాణం చేస్తుంటారు. కర్ణాటకలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా ప్రస్తుతం అందుబాటులో ఉండటంతో మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ ఉచిత ప్రయాణ సౌలభ్యం పొందాలంటే మహిళలు తమ గుర్తింపు కార్డును కండక్టర్కు చూపిస్తే సరిపోతుంది. అయితే.. ఈ గుర్తింపు కార్డు చూపించే విషయంలో బెంగళూరులోని ఒక బస్సు కండక్టర్తో మహిళ వాగ్వాదానికి దిగింది.
పోలీసులను చూసి బస్సు డ్రైవర్ బస్సును ఆపేశాడు. దొంగను పోలీసులకు అప్పగించేందుకు తలుపులు తెరిచాడు.