Home » BP
రాముడి పేరు చెప్పి బీజేపీ (BJP) ఓట్లు అడుగుతోందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. తెలంగాణకు మోదీ గాడిద గుడ్డు ఇచ్చారని విమర్శించారు. సీతారాముల కళ్యాణం చేసిన తర్వాత అక్షింతలు ఇస్తామని.. కానీ రాముడి కల్యాణం జరగకముందే బీజేపీ నేతలు ఇక్కడ అక్షింతలు పంచారని చెప్పారు.
అధిక రక్తపోటును సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. ఎప్పుడూ ఏదో ఒక విధంగా తన ఉనికిని తెలియజేస్తూ ఉంటుంది. శరీరం లోపల ఉండి నిశ్శబ్దంగా వినాశనం కలిగిస్తుంది. ఆరోగ్యానికి పెద్ద ముప్పును కలిగిస్తుంది. అధిక రక్తపోటు ఆరోగ్యంపై కలిగించే చెడు ప్రభావం ఎలా ఉంటుందంటే..
ప్రస్తుత కాలంలో చాలా మంది అధిక బరువు, మధుమేహంతో పాటు.. హైబీపీతో ఇబ్బంది పడుతున్నారు. ఇది చాలా మందిలో సాధారణ సమస్యగా మారింది. ముఖ్యంగా 30 ఏళ్లు దాటిన వారిలోనూ ఈ సమస్య కనిపిస్తోంది. వ్యాయామం చేయకపోవడం, అధిక బరువు పెరగడం, పైగా ధూమపానం, మద్యపానం వంటి వ్యసనాల కారణంగా లేనిపోని రోగాలు వస్తున్నాయి.
మధుమేహం అనేది చాలా కాంప్లికేషన్స్తో కూడిన వ్యాధి. చాలా మందికి ఈ వ్యాధి ఉన్నట్టు కూడా టెస్ట్ చేసే వరకూ తెలియదు. దీర్ఘకాలిక మధుమేహం (టైప్ 1 లేదా టైప్ 2 డయాబెటిస్) మీ నరాలను ఎఫెక్ట్ చేయడం ప్రారంభించినట్లయితే.. ముందుగా శరీరంలో మార్పులను గమనించవచ్చు.