• Home » Bonda Umamaheswara Rao

Bonda Umamaheswara Rao

Bonda Uma: లైవ్‌లోనే ఎంపీ కేశినేని లెక్కలు తీసిన బోండా ఉమ!

Bonda Uma: లైవ్‌లోనే ఎంపీ కేశినేని లెక్కలు తీసిన బోండా ఉమ!

వైసీపీ నేత కేశినేని నానిపై బోండా ఉమ సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే కేశినేని నాని ఆస్తులు.. అప్పుల లెక్కలు మీడియాకు విడుదల చేశారు. 2014-19 మధ్య కాలంలో కేశినేని నాని ఆస్తులు పెంచుకుని.. అప్పులు తగ్గించుకున్నారని ఆరోపించారు.

Bonda Uma: సీఎం జగన్ తన ఓటమిని ఒప్పుకున్నాడు

Bonda Uma: సీఎం జగన్ తన ఓటమిని ఒప్పుకున్నాడు

సీఎం జగన్ తన ఓటమిని ఒప్పుకున్నాడని టీడీపీ నేత బోండా ఉమామహేశ్వర రావు (Bonda Umamaheswara Rao) వ్యాఖ్యానించారు.

Bonda Uma: 83 రోజుల తర్వాత ఎవరూ కనిపించరు.. వైసీపీపై బోండా ఉమా విమర్శలు

Bonda Uma: 83 రోజుల తర్వాత ఎవరూ కనిపించరు.. వైసీపీపై బోండా ఉమా విమర్శలు

Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి, వైసీపీపై టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ రెడ్డి, సజ్జల ఆదేశించారని తప్పులు చేసే అధికారులకు ఐఏఎస్ అధికారి గిరీశాకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు.

Bonda Uma: పొన్నవోలు ఇకనైనా రాజకీయాలు ఆపాలి

Bonda Uma: పొన్నవోలు ఇకనైనా రాజకీయాలు ఆపాలి

ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ( Ponnavolu Sudhakar Reddy ) ఇకనైనా రాజకీయాలు ఆపాలని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు ( Bonda Uma Maheswara Rao ) అన్నారు.

Bonda Uma: చంద్రబాబు కనుసైగ చేస్తే చాలు.. 40 మందికి పైగా వైసీపీ ఎమ్మెల్యేలు..

Bonda Uma: చంద్రబాబు కనుసైగ చేస్తే చాలు.. 40 మందికి పైగా వైసీపీ ఎమ్మెల్యేలు..

Andhrapradesh: ఓటమి భయంతోనే రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఏ పార్టీ చేయని విధంగా సీఎం జగన్ రెడ్డి రాజకీయ బదిలీలకు తెరతీశారని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ - జనసేన కాంబినేషన్‌తో జగన్ రెడ్డి ఎన్నికలకు మూడు నెలల ముందే చేతులెత్తేశారన్నారు.

Bonda Uma:  న్యాయవ్యవస్థపై ఇంత దుర్మార్గంగా మాట్లాడడం జగన్‌ పాలనలోనే చూస్తున్నాం

Bonda Uma: న్యాయవ్యవస్థపై ఇంత దుర్మార్గంగా మాట్లాడడం జగన్‌ పాలనలోనే చూస్తున్నాం

గౌరవప్రదమైన న్యాయవ్యవస్థ... న్యాయమూర్తులపై ఇంత దుర్మార్గంగా మాట్లాడటం దేశంలో జగన్‌రెడ్డి పాలనలోనే చూస్తున్నామని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ( Bonda Umamaheswara Rao ) వ్యాఖ్యానించారు.

TDP : ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న టీడీపీ బృందం

TDP : ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న టీడీపీ బృందం

ఇవాళ సాయంత్రం 6 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న టీడీపీ బృందం కలవనుంది. రాష్ట్రంలో దొంగ ఓట్ల చేర్పులు, తొలగింపులు, టీడీపీ ఓట్లు టార్గెట్ గా తొలగించడం, వలంటీర్ల ను ఎన్నికల విధుల నుంచి తప్పించడం వంటి అంశాలపై ఈసీకి టీడీపీ బృందం ఫిర్యాదు చేయనుంది.

Bonda Uma: అవినీతి పత్రికకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు: బొండా ఉమ

Bonda Uma: అవినీతి పత్రికకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు: బొండా ఉమ

అమరావతి: తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చొని పిచ్చికూతలు కూసే గొట్టంగాళ్లకు.. అవినీతి పత్రికకు సమాధానం చెప్పాల్సిన అవసరం తమకుగానీ, తమ పార్టీకి లేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు అన్నారు.

Bonda Uma: సీఈసీ ఇచ్చిన ఆదేశాలు ఏపీలో అమలు కావడంలేదు..

Bonda Uma: సీఈసీ ఇచ్చిన ఆదేశాలు ఏపీలో అమలు కావడంలేదు..

విజయవాడ: ఎన్నికల ముసాయిదాలో అవకతవకలపై గురువారం నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్‌కు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా మహేశ్వరరావు ఫిర్యాదు చేశారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలు రాష్ట్రంలో అమలు కావడంలేదన్నారు.

Bonda Uma : జగన్ పాలన వచ్చాకే పరిశ్రమలన్నీ తరలిపోతున్నాయ్..

Bonda Uma : జగన్ పాలన వచ్చాకే పరిశ్రమలన్నీ తరలిపోతున్నాయ్..

ఎంతోమంది త్యాగాల ఫలితంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ వచ్చిందని టీడీపీ సీనియర్ నేత బోండా ఉమ తెలిపారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ పాలన వచ్చాకే ఏపీలో అనేక పరిశ్రమలు తరలి పోయాయన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి