• Home » BJP

BJP

Maharashtra Civic Polls: పోలింగ్‌కు ముందే 68 సీట్లలో మహాయుతి గెలుపు

Maharashtra Civic Polls: పోలింగ్‌కు ముందే 68 సీట్లలో మహాయుతి గెలుపు

నామినేషన్ల ఉపసంహరణకు చివరిరోజైన శుక్రవారం పలువురు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో మహాయుతి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Bengaluru News: గూండాగిరితో బెదిరించాలని చూస్తున్నారు..

Bengaluru News: గూండాగిరితో బెదిరించాలని చూస్తున్నారు..

కాంగ్రెస్ నేతలపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అద్యక్షుడు బీఎస్‌ విజయేంద్ర ధ్వజమెత్తారు. గూండాగిరితో బెదిరించాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. కాగా.. బళ్లారిలో జరిగిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనానికి దారితీసింది.

Telangana Assembly: నీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో గళమెత్తిన బీజేపీ ఎమ్మెల్యేలు

Telangana Assembly: నీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో గళమెత్తిన బీజేపీ ఎమ్మెల్యేలు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. నీటి ప్రాజెక్టులపై బీజేపీ ఎమ్మెల్యేలు సభలో తమ గళం వినిపించారు.

Bengaluru News: కాలు దువ్వి.. కాంగ్రెస్‌ వారితో రగడకు..

Bengaluru News: కాలు దువ్వి.. కాంగ్రెస్‌ వారితో రగడకు..

గాలి జనార్దన్‌ రెడ్డిపై మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత నాగేంద్ర ధ్వజమెత్తారు. కాలు దువ్వి.. కాంగ్రెస్‌ వారితో రగడకు దిగారంటూ ఆయన ఆరోపించారు. కాగా.. బళ్లారిలో నిన్న జరిగిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా పెనుదుమారాన్ని రేపుతోంది.

Bengaluru News: విగ్రహ ప్రతిష్ఠను రాజకీయం చేస్తున్నారు..

Bengaluru News: విగ్రహ ప్రతిష్ఠను రాజకీయం చేస్తున్నారు..

విగ్రహ ప్రతిష్ఠను రాజకీయం చేస్తున్నారని మాజీమంత్రులు శ్రీరాములు, గాలి జనార్దన్‌ రెడ్డి అన్నారు. వారు విలేకరులతో మాట్లాడుతూ... యువకుడి మరణానికి కారణమైన బుల్లెట్‌ ఎవరి గన్‌ నుంంచి వచ్చిందో పోలీసుల విచారణలో తేలిపోతుందని అన్నారు.

Shyam Biharil Lal: బీజేపీ ఎమ్మెల్యే గుండెపోటుతో కన్నుమూత

Shyam Biharil Lal: బీజేపీ ఎమ్మెల్యే గుండెపోటుతో కన్నుమూత

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, క్యాబినెట్ మంత్రి ధర్మపాల్ సింగ్‌ ఏర్పాటు చేసిన సమావేశంలో శ్యామ్ బిహారీ లాల్ పాల్గొన్న సమయంలో అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.

Resurvey: నేటినుంచి నాల్గవ విడత రీసర్వే

Resurvey: నేటినుంచి నాల్గవ విడత రీసర్వే

వైసీపీ పాలనలో జరిగిన సర్వేలో లోపాలు రైతుల పాలిట శాపాలుగా మారాయి. కూటమి ప్రభుత్వం గ్రామ సభలు పెట్టినా, మూడు విడతలు రీసర్వే నిర్వహించినా పరిష్కారం కాలేదు. శుక్రవారం నుంచి నాల్గవ విడత రీసర్వేకు రంగసిద్ధమైంది.

BJP: దుర్యోధనుడు, దుశ్శాసనుడు కూడా మీరే.. మమతపై బీజేపీ ఫైర్

BJP: దుర్యోధనుడు, దుశ్శాసనుడు కూడా మీరే.. మమతపై బీజేపీ ఫైర్

ఎన్నికల సన్నాహకాలను సమీక్షించేందుకు మూడు రోజుల పర్యటనకు వచ్చిన కేంద్ర హోం మంత్రిని టీఎంసీ బాస్ బెదిరించారని బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్ర తప్పుపట్టారు. తాము తలుచుకుని ఉంటే మమతా బెనర్జీని ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన చోటు నుంచి బయటకు అడుగు పెట్టకుండా చేసేవాళ్లమని అన్నారు.

Bengaluru News: డీఎన్‌ఏ పరీక్షల్లో తేలినా.. పెళ్లికి ససేమిరా

Bengaluru News: డీఎన్‌ఏ పరీక్షల్లో తేలినా.. పెళ్లికి ససేమిరా

భారతీయ జనతా పార్టీకి చెందిన నేత కుమారుడొకరు ఓ యువతిని ప్రేమిస్తున్నానంటూ ఆమెతో శారీరక సంబంధం పెట్టుకొని తీరా గర్భం దాల్చాక మోహం చాటేసిన విషయం కర్ణాటక రాష్ట్రం ఉడిపి జిల్లాలో చోటుచేసుకుంది. ఇందుకు సబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.

K. Lakshman: కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు తోడుదొంగలు..

K. Lakshman: కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు తోడుదొంగలు..

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు తోడుదొంగలని రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ అన్నారు. ఆయన మాట్లాడుతూ... విలువలతో కూడిన రాజకీయం చేసిన గొప్ప వ్యక్తి మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి అని, త్వరలో జరగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సహితం పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి