Home » Bihar
బిహార్లోని కటిహార్ జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. మూడు వాహనాలు ఒకదానికొకటి బలంగా ఢీకొన్న ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే..
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేయడానికి ముందే సీఎం అధికారిక నివాసాన్ని ఖాళీ చేస్తున్నారు. సీఎం అధికారిక నివాసం అన్నేమార్గ్-1 నుంచి అన్నే మార్గ్-7 సర్క్యులర్ రోడ్డులో కొత్తగా కేటాయించిన భవనానికి శనివారంనాడు ట్రాక్టర్లతో కొన్ని సామన్లను తరలించారు.
బిహార్లో జరిగే ఏ పరీక్షలైనా ఏదో ఒక కాంట్రవర్సీతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా కొంతమంది విద్యార్థులు రోడ్డుకు ఇరువైపులా నిల్చొని పరీక్షలు రాయడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే..
బిహార్ రాజకీయాల్లో సుదీర్ఘకాలం పాటు ముఖ్యమంత్రిగా సేవలందించిన నితీశ్ కుమార్, నేడు రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమం, బిహార్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక మార్పునకు నాంది పలికింది.
ప్రయాణికులతో ఉన్న ఓ రైలు.. స్టేషన్లో ఆగింది. లోకల్ రైలు కావడంతో జనాలు రద్దీగా ఉన్నారు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఎవరూ ఊహించని సంఘటన చోటు చేసుకుంది..
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని చర్లపల్లి నుంచి బిహార్లోని పాట్నాకు 30 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
సెల్ఫోన్ రీఛార్జ్ చేయించుకోవడానికి వెళ్లిన మహిళపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఆమెను లైంగికంగా వేధించారు. మొబైల్ టెక్నీషియన్తో ఆమె ఎఫైర్ పెట్టుకుందన్న అనుమానంతో ఈ దారుణానికి ఒడిగట్టారు.
బీహార్లోని నలందలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నలందలో ఒక ఆలయం వద్ద తొక్కిసలాట జరిగింది.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ బిహార్ అసెంబ్లీ సభ్యత్వానికి సోమవారంనాడు రాజీనామా చేశారు. బంకీపూర్ ఎమ్మెల్యేగా ఉన్న నితిన్ తన రాజీనామా పత్రాన్ని బిహార్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ సరోగి ద్వారా అసెంబ్లీ స్పీకర్ ప్రేమ్కుమార్కు సమర్పించారు.
రాజ్యసభకు ఇటీవల ఎన్నికైన బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సోమవారంనాడు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని కౌన్సిల్ చైర్మన్ అవధేష్ నారాయణ్ సింగ్కు అందజేశారు.