• Home » Bihar

Bihar

84 ఏళ్ల వృద్ధుడికి ఊహించని షాక్.. 33 ఏళ్ల తర్వాత..

84 ఏళ్ల వృద్ధుడికి ఊహించని షాక్.. 33 ఏళ్ల తర్వాత..

84 ఏళ్ల ఓ వృద్ధుడికి ఊహించని షాక్ తగిలింది. హత్యాయత్నం కేసులో కోర్టు ఆయనను దోషిగా తేల్చింది. ఘటన జరిగిన 33 ఏళ్ల తర్వాత ఆ వృద్ధుడిని కోర్టు దోషిగా తేల్చటం గమనార్హం.

మహిళ పెద్ద కర్మ రోజు ముజ్రా డ్యాన్స్ ఏర్పాటు చేసిన కుటుంబసభ్యులు..

మహిళ పెద్ద కర్మ రోజు ముజ్రా డ్యాన్స్ ఏర్పాటు చేసిన కుటుంబసభ్యులు..

మహిళ పెద్ద కర్మ రోజు ఆమె కుటుంబసభ్యులు ముజ్రా డ్యాన్స్ ఏర్పాటు చేసిన ఘటన బిహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

జయనగర్-ఉద్నా అంత్యోదయ ఎక్స్‌ప్రెస్‌ రైలులో అగ్నిప్రమాదం..

జయనగర్-ఉద్నా అంత్యోదయ ఎక్స్‌ప్రెస్‌ రైలులో అగ్నిప్రమాదం..

బిహార్‌‌లోని మధుబని రైల్వే స్టేషన్‌లో గురువారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జయనగర్-ఉద్నా అంత్యోదయ ఎక్స్‌ప్రెస్‌ రైలు అగ్నిప్రమాదానికి గురైంది. ఓ ఖాళీ బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

వార్నింగ్ ఇచ్చారు.. రెండు గంటల్లోనే అన్నదమ్ములను చంపేశారు..

వార్నింగ్ ఇచ్చారు.. రెండు గంటల్లోనే అన్నదమ్ములను చంపేశారు..

బిహార్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. పాత కక్షల కారణంగా రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి. ఓ గ్యాంగ్ మరో గ్యాంగ్‌కు వార్నింగ్ ఇచ్చింది. వార్నింగ్ ఇచ్చిన రెండు గంటల్లోనే ప్రత్యర్థి గ్యాంగ్‌లోని ఇద్దర్ని చంపేసింది.

బంకీపూర్ నుంచి ప్రశాంత్ కిషోర్ పోటీ.?

బంకీపూర్ నుంచి ప్రశాంత్ కిషోర్ పోటీ.?

బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఖాళీ చేసిన బంకీపూర్ నియోజకవర్గం ఉప ఎన్నికలో జన్ సురాజ్ పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. బంకీపూర్‌లో బీజేపీని ఓడిచే సామర్థ్యం జన్‌ సురాజ్‌కే ఉందని ధీమా వ్యక్తం చేశారు.

పిల్లల ముందే అసభ్య ప్రవర్తన.. అమ్మాయిల పోస్టర్లను..

పిల్లల ముందే అసభ్య ప్రవర్తన.. అమ్మాయిల పోస్టర్లను..

ఓ వృద్ధుడు చిన్న పిల్లల ముందే వికృత చేష్టలకు పాల్పడ్డాడు. కన్నూమిన్నూ కానకుండా ప్రవర్తించాడు. డీజే ట్రక్‌పై ఉన్న అమ్మాయిల ఫొటోలను నాకుతూ అత్యంత నీచానికి దిగజారాడు.

వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి

వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి

వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌‌పై ఆగంతకులు రాళ్లురువ్విన ఘటన బీహార్‌లోని ముజఫ్పర్‌పుర్ ‌లో సోమవారంనాడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలు కోచ్‌లకు చెందిన కిటికీ అద్దాలు దెబ్బతిన్నాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు.

రైలులో చెలరేగిన మంటలు.. భయంతో ప్రయాణికులు పరుగులు

రైలులో చెలరేగిన మంటలు.. భయంతో ప్రయాణికులు పరుగులు

మధ్యప్రదేశ్‌లో ఆదివారం రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం జరిగిన ఘటన మరువకముందే మరోకటి చోటు చేసుకుంది. బిహార్‌లోని ససారంలో రైలులో అగ్ని ప్రమాదం సంభవించింది.

రవాణా శాఖ కొత్త రూల్.. వాహనాలపై కులం పేరు కనిపిస్తే రూ. 2 వేల ఫైన్..

రవాణా శాఖ కొత్త రూల్.. వాహనాలపై కులం పేరు కనిపిస్తే రూ. 2 వేల ఫైన్..

బిహార్ రవాణా శాఖ వాహనదారులకు కీలక ఆదేశాలు జారీచేసింది. వాహనాలపై కులానికి సంబంధించిన పేర్లు రాసుకునే వారికి ఊహించని షాక్ ఇచ్చింది. ఇకపై వాహనాలపై కులానికి సంబంధించిన పేర్లు ఉండరాదని స్పష్టం చేసింది.

రెండు రాష్ట్రాల జాబితాలో టాపర్‌గా ధోని

రెండు రాష్ట్రాల జాబితాలో టాపర్‌గా ధోని

టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్టార్ ప్లేయర్ ఎంఎస్‌ ధోని క్రికెట్‌లోనే కాకుండా ఆర్థికపరమైన అంశాల్లోనూ తన మార్క్‌ను చూపిస్తున్నాడు. తాజాగా ఓ ఆర్థికపరమైన అంశానికి సంబంధించి రెండు రాష్ట్రాల టాపర్‌గా ధోని నిలిచాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి