• Home » Bihar

Bihar

విద్యార్థులపై ఏకే-47తో కాల్పులు.. కానిస్టేబుల్‌పై సస్పెన్షన్‌ వేటు

విద్యార్థులపై ఏకే-47తో కాల్పులు.. కానిస్టేబుల్‌పై సస్పెన్షన్‌ వేటు

రెండు రోజుల క్రితం 'బిహార్ బంద్' సందర్భంగా శివాన్ జిల్లాలో చోటుచేసుకున్న ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులపై ఓ పోలీసు 'ఏకే-47' తో కాల్పులు జరపడంపై అధికారులు సీరియస్ అయ్యారు.

జేఎస్జేడీ అధినేత తేజ్ ప్రతాప్ యాదవ్‌ అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు..

జేఎస్జేడీ అధినేత తేజ్ ప్రతాప్ యాదవ్‌ అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు..

జన శక్తి జనతా దళ్ (జేఎస్జేడీ) అధినేత తేజ్ ప్రతాప్ యాదవ్‌కు జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. పాట్నాలో నీట్ పేపర్ లీక్ అంశంపై శనివారం విద్యార్థులు చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారడంతో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు.

వైభవ్ నుంచి వాసుదేవ్ ప్రసాద్ వరకు.. భారత క్రికెట్‌కు టాలెంట్ హబ్‌గా బిహార్!

వైభవ్ నుంచి వాసుదేవ్ ప్రసాద్ వరకు.. భారత క్రికెట్‌కు టాలెంట్ హబ్‌గా బిహార్!

ఒకప్పుడు భారత క్రికెట్‌లో పెద్దగా ప్రస్తావనకు రాని రాష్ట్రం బిహార్.. ఇప్పుడు యువ క్రికెటర్లకు చిరునామాగా మారుతోంది. 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ వేదికపై రికార్డులతో మెరిసిపోతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో యువ పేసర్ వాసుదేవ్ ప్రసాద్ వెలుగులోకి వచ్చాడు.

వింత దొంగతనాలు.. గురువారమే చోరీలు.. ఆపై మహిళల జుట్టు కత్తిరిస్తూ..

వింత దొంగతనాలు.. గురువారమే చోరీలు.. ఆపై మహిళల జుట్టు కత్తిరిస్తూ..

దోపిడీతో పాటు మహిళల జుట్టు కత్తిరిస్తున్న ఓ ముఠా బిహార్‌లోని దర్భంగా జిల్లా దర్హార్‌ గ్రామ ప్రజలను భయపెడుతోంది. వరుసగా చోరీలు చేస్తూ లక్షల రూపాయలు దోచుకుంటున్న ఆ దొంగల ముఠా సభ్యులు.. మహిళల జుట్టు కత్తిరిస్తూ విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు.

భూమి కోసం 35 ఏళ్ల పాటు పోరాటం చేసిన వృద్ధురాలు.. చివరికి..

భూమి కోసం 35 ఏళ్ల పాటు పోరాటం చేసిన వృద్ధురాలు.. చివరికి..

ఓ 103 ఏళ్ల వృద్ధురాలు కోర్టులో కేసు గెలవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అందులో వింతేముంది అనుకుంటున్నారా? దాదాపు 35 ఏళ్లపాటు పోరాటం చేసి ఆమె ఈ కేసులో విజయం సాధించారు. ఈ ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది.

బిహార్‌లో 3,035 మంది ప్రభుత్వ టీచర్ల తొలగింపు!

బిహార్‌లో 3,035 మంది ప్రభుత్వ టీచర్ల తొలగింపు!

బిహార్ విద్యాశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ఫేక్ డాక్యుమెంట్లతో ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలు సంపాదించిన 3,035 మందిని డిస్మిస్ చేసినట్టు జాతీయ మీడియాలో వెలుగులోకి వచ్చాయి.

పెళ్లిలో మటన్‌కు బదులు చికెన్ పెట్టారని గొడవ.. కర్రలు, కుర్చీలతో దాడులు..

పెళ్లిలో మటన్‌కు బదులు చికెన్ పెట్టారని గొడవ.. కర్రలు, కుర్చీలతో దాడులు..

బిహార్‌లో దారుణం చోటుచేసుకుంది. పెళ్లిలో మటన్ కోసం చోటుచేసుకున్న గొడవ కారణంగా 12 మంది తీవ్రగాయాలపాలయ్యారు. పెళ్లి కూతురు తరఫు వారు మటన్ పెడతామని చెప్పి చికెన్ పెట్టడంతో పెళ్లి కుమారుడి తరఫు వారు ప్రశ్నించారు. దీంతో గొడవ మొదలై భీకర యుద్ధానికి దారి తీసింది.

బిహార్‌లో 25వేల ఓల్టుల విద్యుత్ తీగ చోరీ.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

బిహార్‌లో 25వేల ఓల్టుల విద్యుత్ తీగ చోరీ.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

బిహార్‌లో దొంగలు మరోసారి రెచ్చిపోయారు. సుమారు 100 మీటర్ల పొడవైన 25 వేల ఓల్టుల ఓహెచ్ఈ వైర్‌ను కత్తిరించి ఎత్తుకెళ్లారు దుండగులు. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ట్రైన్‌లో యువతికి దారుణ అనుభవం.. వృద్ధుల అసభ్య ప్రవర్తన..

ట్రైన్‌లో యువతికి దారుణ అనుభవం.. వృద్ధుల అసభ్య ప్రవర్తన..

రైలు ప్రయాణంలో ఓ యువతికి దారుణమైన అనుభవం ఎదురైంది. ఇద్దరు వృద్ధులు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. చెయ్యితో ఆమెను పదే పదే తాకుతూ నీచానికి పాల్పడ్డారు. ఈ సంఘటన బిహార్‌లో శనివారం చోటుచేసుకుంది.

వైద్యురాలి మృతి కేసులో దోషిగా తేలిన బీజేపీ ఎమ్మెల్యే.. నాలుగేళ్ల జైలుశిక్ష

వైద్యురాలి మృతి కేసులో దోషిగా తేలిన బీజేపీ ఎమ్మెల్యే.. నాలుగేళ్ల జైలుశిక్ష

బిహార్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజుకుమార్‌ సింగ్‌కు నాలుగేళ్ల జైలుశిక్ష విధించింది ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు. ఓ వైద్యురాలి మృతి కేసులో ఆయన దోషిగా తేలడంతో ఈ మేరకు తీర్పు వెలువరించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి