• Home » Bharath

Bharath

JEE Advanced 2024: నేటి నుంచే JEE అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేషన్.. ఎలా అప్లై చేయాలంటే

JEE Advanced 2024: నేటి నుంచే JEE అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేషన్.. ఎలా అప్లై చేయాలంటే

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IITలు)లో అడ్మిషన్ కోరుకునే అభ్యర్థుల కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అడ్వాన్స్‌డ్ (JEE Advanced 2024) రిజిస్ట్రేషన్‌ నేటి నుంచి మొదలు కానుంది. JEE కొత్త దరఖాస్తు ఫారమ్ jeeadv.ac.in అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.

AP Elections: వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ.. ఆ ఇద్దరూ ఎదురు తిరిగారు!

AP Elections: వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ.. ఆ ఇద్దరూ ఎదురు తిరిగారు!

ఎన్నికల ముందు వైసీపీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి ఏదో అనుకుంటే.. ఇంకేదో జరిగిపోతోంది.. దీంతో హైకమాండ్ దిక్కుతోచని స్థితిలో పడింది..

Elon Musk: ఎలాన్ మస్క్ ఇండియా పర్యటనలో ట్విస్ట్..ఏం జరిగిందంటే

Elon Musk: ఎలాన్ మస్క్ ఇండియా పర్యటనలో ట్విస్ట్..ఏం జరిగిందంటే

టెస్లా చీఫ్, ప్రపంచంలోనే అత్యంత సంపన్నులలో ఒకరైన ఎలాన్ మస్క్(Elon Musk) ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత పర్యటన వాయిదా పడింది. ఏప్రిల్ 21, 22 తేదీలలో ఎలాన్ మస్క్ భారతదేశ పర్యటన ప్రతిపాదించబడింది. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీని ఎలాన్ మస్క్ కలవనున్నారు. కానీ అంతలోనే ట్విస్ట్ చోటుచేసుకుంది.

Nestle: నెస్లే సెరెలాక్‌ ఉత్పత్తుల గురించి వెలుగులోకి సంచలన విషయాలు

Nestle: నెస్లే సెరెలాక్‌ ఉత్పత్తుల గురించి వెలుగులోకి సంచలన విషయాలు

పిల్లల కోసం అనేక ఉత్పత్తులను తయారు చేసే ప్రముఖ కంపెనీ నెస్లే(Nestle) గురించి అనేక మందికి తెలుసు. అందులో సెరెలాక్(Cerelac) ఉత్పత్తి కూడా ఒకటి. అయితే ఆసియా, ఆఫ్రికన్, లాటిన్ అమెరికా దేశాల్లో పంపిణీ చేసే సెరెలాక్ ఉత్పత్తుల్లో అత్యధిక స్థాయి చక్కెరను ఉపయోగించి ఉల్లంఘనలకు పాల్పడ్డారని స్విట్జర్లాండ్‌లోని పబ్లిక్ ఐ అనే పరిశోధనా సంస్థ షాకింగ్ నివేదికను వెల్లడించింది.

Moodys: 2024లో భారత్ జీడీపీ భారీగా తగ్గించిన మూడీస్..ఎందుకిలా

Moodys: 2024లో భారత్ జీడీపీ భారీగా తగ్గించిన మూడీస్..ఎందుకిలా

అమెరికాకు చెందిన గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్(Moodys) 2024లో భారత్ వృద్ధి మందగించవచ్చని అభిప్రాయపడింది. ప్రస్తుత సంవత్సరంలో ఇండియా 6.1 శాతం జీడీపీ(GDP) వృద్ధిని నమోదు చేయవచ్చని అంచనా వేసింది. ఇది గతేడాది అంటే 2023లో 7.7 శాతం వృద్ధి కంటే తక్కువగా ఉండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇంత తక్కువగా ఉండటం ఏంటని ఆర్థిక నిపుణులు అంటున్నారు. అయితే అందుకు గల కారణాలను కూడా వెల్లడించింది.

POK: పీఓకే మాదే.. ఒక్క అంగుళమూ కదలనివ్వం.. చైనాకు రాజ్ నాథ్ స్ట్రాంగ్ వార్నింగ్..

POK: పీఓకే మాదే.. ఒక్క అంగుళమూ కదలనివ్వం.. చైనాకు రాజ్ నాథ్ స్ట్రాంగ్ వార్నింగ్..

దేశంలో ఎన్నికల వాతావరణం నెలకొని ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌ ( India ) పై దుష్ప్రచారం చేసేవారికి తగిన గుణపాఠం చెబుతామని చైనా, పాకిస్థాన్‌లకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు.

Bharat Rice: భారత్ రైస్ వచ్చేసింది.. హైదరాబాద్‌లో ఎక్కడ అమ్ముతున్నారంటే..

Bharat Rice: భారత్ రైస్ వచ్చేసింది.. హైదరాబాద్‌లో ఎక్కడ అమ్ముతున్నారంటే..

భారత్‌ రైస్‌(Bharat Rice) మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చింది. కొన్ని ప్రైవేట్‌ సంస్థలు, వ్యాపారుల ద్వారా విక్రయాలు మొదలయ్యాయి. నేషనల్‌ అగ్రికల్చరల్‌ కో–ఆపరేటివ్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (నాఫెడ్‌)(NAFED), నేషనల్‌ కో–ఆపరేటివ్‌ కన్స్యూమర్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌సీసీఎఫ్‌), కేంద్రీయ భండార్‌ వంటి సంస్థలకు కేంద్రం విక్రయ బాధ్యతలను..

 US Ambassador: ఇక్కడికి అందుకే వచ్చాం..  భారత్‌పై అమెరికా రాయబారి సంచలన ప్రకటన..

US Ambassador: ఇక్కడికి అందుకే వచ్చాం.. భారత్‌పై అమెరికా రాయబారి సంచలన ప్రకటన..

భారతదేశంపై అమెరికా రాయబరి ఎరిక్ గార్సెట్టి ప్రశంసలు కురిపించారు. ప్రపంచ భవిష్యత్ తీర్చిదిద్దడంలో భారతదేశం ముఖ్యపాత్ర పోషిస్తుందని వివరించారు. భవిష్యత్‌ను ఆస్వాదించాలని అనుకుంటే భారత్ రండి, ఇక్కడ పనిచేయాలని పిలుపునిచ్చారు.

Maldives request India: భారత్ పెద్దమనసు.. మాల్దీవుల విజ్ఞప్తిపై బియ్యం, గోధుమల ఎగుమతికి ఓకే

Maldives request India: భారత్ పెద్దమనసు.. మాల్దీవుల విజ్ఞప్తిపై బియ్యం, గోధుమల ఎగుమతికి ఓకే

మాల్దీవులు చేసిన విజ్ఞప్తి మేరకు ఆ దేశానికి పరిమిత స్థాయిలో బియ్యం, గోధుమలు సహా పలు నిత్యావసర వస్తువుల ఎగుమతికి భారత ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ వస్తువుల ఎగుమతిపై ఏప్రిల్ 1 నుంచి 2024-25 సంవత్సరానికి నిషేధం ఉంది. అయితే ఇప్పుడు మాల్దీవులు చేసిన విజ్ఞప్తిపై ఆ దేశానికి నిత్యావసర వస్తువుల ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని నుంచి కేంద్రం మినహాయింపు ఇచ్చింది.

Katchateevu: కచ్చతీవు పై భారత్‌కు ఎలాంటి ఆధారం లేదు..  శ్రీలంక సంచలన ప్రకటన

Katchateevu: కచ్చతీవు పై భారత్‌కు ఎలాంటి ఆధారం లేదు.. శ్రీలంక సంచలన ప్రకటన

లోక్‌సభ ఎన్నికల వేళ ప్రధాని నరేంద్ర మోదీ ( PM Modi ) కచ్చతీవు దీవులపై చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తమిళనాడులోని కాంగ్రెస్ పార్టీ, మిత్రపక్షమైన ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీని లక్ష్యంగా చేసుకుని ప్రధాని తీవ్ర వ్యా్ఖ్యలు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి