• Home » Bharath

Bharath

Jaffar Express Attack: ఉగ్రవాదానికి కేంద్ర స్థానం ఎవరో ప్రపంచానికి తెలుసు... పాక్‌కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్

Jaffar Express Attack: ఉగ్రవాదానికి కేంద్ర స్థానం ఎవరో ప్రపంచానికి తెలుసు... పాక్‌కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్

పాకిస్థాన్‌లో టెర్రరిజాన్ని ఇండియా ప్రోత్సహిస్తోందని, అయితే జాఫర్ ఎక్స్‌ప్రెస్‌పై దాడి ఘటనలో ఉగ్రవాదులు ఆప్ఘనిస్థాన్‌లోని ఉగ్రవాదులను కాంట్రాక్ట్ చేశారని పాక్ విదేశాంగ ప్రతినిధి అలిఖాన్ అన్నారు. భరత్ పొరుగుదేశాలను అస్థిర పరచేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

TG Bharath: టమాటా జ్యూస్ ఫ్యాక్టరీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

TG Bharath: టమాటా జ్యూస్ ఫ్యాక్టరీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

TG Bharath: ఓర్వకల్లులో స్టీల్ ఫ్యాక్టరీని వచ్చే నెల 19వ తేదీన సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఇతర పరిశ్రమలకు శంకుస్థాపనలు చేస్తారని మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు.

IND vs Pak: పాకిస్తాన్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్‌పై మార్కెట్ అంచనా ఇదే..

IND vs Pak: పాకిస్తాన్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్‌పై మార్కెట్ అంచనా ఇదే..

Champions Trophy: పాకిస్తాన్‌ను 320 లోపు కట్టడిచేస్తే భారత్‌కు విజయవకాశాలు మెండుగా ఉంటాయనే కొందరు క్రికెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత్ బ్యాటింగ్ చూసుకుంటే 320 పరుగుల వరకు ఎలాంటి ఢోకా ఉండకపోవచ్చు అని చెబుతున్నారు.

MEA: జమ్మూకశ్మీర్‌పై ఎర్డోగాన్ వ్యాఖ్యలు అనుచితం.. భారత్ తీవ్ర అభ్యంతరం

MEA: జమ్మూకశ్మీర్‌పై ఎర్డోగాన్ వ్యాఖ్యలు అనుచితం.. భారత్ తీవ్ర అభ్యంతరం

భారతదేశ ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారానికి సంబంధించి ఎర్డోగాన్ వ్యాఖ్యలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని రణ్‌దీర్ జైశ్వాల్ స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని అన్నారు.

MEA on USAID Funds: యూఎస్ఏఐడీ నిధుల వ్యవహారం కలవరపెడుతోంది.. ఎంఈఏ స్పందన

MEA on USAID Funds: యూఎస్ఏఐడీ నిధుల వ్యవహారం కలవరపెడుతోంది.. ఎంఈఏ స్పందన

అమెరికా కార్యకలాపాలు, ఫండింగ్‌కు సంబంధించి యూఎస్ అడ్మినేషన్ సమాచారం తీవ్రంగా కలవరపెడుతోందని ఎంఈఏ ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ అన్నారు.

Indai-Pakistan: అంతర్జాతీయ ఉగ్రవాదానికి కేంద్ర స్థానంగా పాక్.. దాయాది దేశంపై భారత్ నిప్పులు

Indai-Pakistan: అంతర్జాతీయ ఉగ్రవాదానికి కేంద్ర స్థానంగా పాక్.. దాయాది దేశంపై భారత్ నిప్పులు

భారత్‌లో జమ్మూకశ్మీర్ అంతర్భాగమని, ఎప్పటికీ అలాగే ఉంటుందని హరీష్ స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాలను పాక్ దురాక్రమణ చేసిందని తూర్పారబట్టారు. ఉగ్రవాదుల్లో మంచి, చెడూ అని తేడా ఉండదన్నారు.

Sam Pitroda: చైనా మన శత్రువు కాదు.. శామ్ పిట్రోడో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు

Sam Pitroda: చైనా మన శత్రువు కాదు.. శామ్ పిట్రోడో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు

చైనా నుంచి వచ్చే ముప్పు ఊహించని విధంగా ఉంటుందని, చైనాను శత్రువుగా చూడటం భారత్ మానుకోవాలని కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా సూచించారు.

TG Bharath.. వారితో పర్యటన చాలా సంతృప్తి ఇచ్చింది: మంత్రి టీజీ భరత్

TG Bharath.. వారితో పర్యటన చాలా సంతృప్తి ఇచ్చింది: మంత్రి టీజీ భరత్

చాలా తక్కువ వ్యవధిలోనే ఆంధ్రప్రదేశ్ రూపు రేఖలు మారనున్నాయని, భారీ పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయని మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. ఆరు నెలలలోపే ఈ అభివృద్ధి ఫలితాలు ప్రజలకు కనిపిస్తాయన్నారు. వైఎస్సార్‌సీపీ పాలనతో పారిశ్రామిక, వ్యాపార వేత్తలు భయపడి పారి పోయారని.. అలాంటి వారంతా ఇప్పుడు ఏపీకి రావడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు.

Sri Lankan Navy: భారత జాలర్లపై శ్రీలంక నేవీ కాల్పులు.. తీవ్రంగా స్పందించిన ఎంఈఏ

Sri Lankan Navy: భారత జాలర్లపై శ్రీలంక నేవీ కాల్పులు.. తీవ్రంగా స్పందించిన ఎంఈఏ

శ్రీలంక తీరంలోని డెల్ఫ్ట్ (Delft) ఐలాండ్ సమీపానికి వెళ్లిన 13 మంది మత్స్యకారులను అక్కడి నౌకాదళం మంగళవారం తెల్లవారుజామున అడ్డుకుంది. పట్టుకునేందుకు కాల్పులు జరిగింది. ఈ కాల్పుల్లో ఇద్దరు భారత మత్స్యకారులు తీవ్రంగా గాయపడగా, మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి.

Kailash Mansarovar Yatra: కైలాస్ మానస సరోవర్ యాత్ర పునరుద్ధరణ.. ఇండియా-చైనా కీలక నిర్ణయం

Kailash Mansarovar Yatra: కైలాస్ మానస సరోవర్ యాత్ర పునరుద్ధరణ.. ఇండియా-చైనా కీలక నిర్ణయం

2020 నుంచి నిలిచిపోయిన 'కైలాస్ మానస సరోవర్ యాత్ర' ను పునరుద్ధరించాలని ఇండియా- చైనా నిర్ణయించాయి. ఇరుదేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు పునరుద్ధరించేందుకు కూడా సూత్రప్రాయంగా అంగీకారానికి వచ్చాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి