Home » Bengaluru
కస్టడీలో ఉన్న దొంగ.. ఓ కానిస్టేబుల్ యూనిఫామ్ ధరించి తన భార్యకు వీడియో కాల్ చేశాడు. ఈ విషయం బయటకు రావడంతో ఉన్నతాధికారులు ఆ కానిస్టేబుల్పై సస్పెన్షన్ వేటు వేశారు. బెంగళూరులో ఈ షాకింగ్ ఘటన వెలుగు చూసింది.
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఎన్నికల సంఘంపై మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్లో జరిగిన ఒక ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల సంఘం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుందన్నారు. ఆ క్రమంలో బీజేపీకి సపోర్ట్ చేస్తూ ఓట్లు దొంగిలించే పనిలో ఉందని ఆరోపించారు.
ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి గుంతకల్లు రైల్వే డివిజన్ మీదుగా రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. బెంగళూరు-బీదర్ (06519) ప్రత్యేకరైలు ఈ నెల 14న బెంగళూరులో రాత్రి 9-15 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం పదకొండున్నరకు బీదర్కు చేరుకుంటుందన్నారు.
Lamborghini Catches Fire: కారు బ్యాక్ సైడ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అతడు కారును రోడ్డుపైనే ఆపేశాడు. మంటలు ఆర్పే ప్రయత్నం చేశాడు. కారులో మంటలు చెలరేగటం చూసిన జనం సంజయ్కి సాయం చేయడానికి ముందుకు వచ్చారు.
అత్యాచారం కేసులో బాధితురాలిగా చెబుతున్న మహిళ ఫిర్యాదు ఇచ్చేందుకు సిద్ధంగా లేనప్పటికీ పోలీసులు బలవంతంగా ఆమె చేత ఫిర్యాదు చేయించారని ప్రజ్వల్ రేవణ్ణ తెలిపారు. తాను విద్యాధికుడనని, తనపై తప్పుడు కేసు బనాయించారని, తాను ఎంపీగా అధికారంలో ఉన్నప్పుడు ఒక్కరు కూడా అత్యాచారం ఫిర్యాదులు చేయలేదని అన్నారు.
పలువురు మహిళలపై ప్రజ్వల్ లైంగిక దాడులకు పాల్పడినట్టు చూపిస్తూ 2,000కు పైగా వీడియో క్లిప్లు సోషల్ మీడియాలో వెలుగు చూడటం సంచలనమైంది. దీనిపై 2024లో ఆయనపై నాలుగు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.
పశ్చిమ కనుమల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో తుంగభద్ర నుంచి బుధవారం వరకు 20 క్రస్ట్గేట్ల నుంచి నీటిని విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే.. వరద తగ్గుముఖం పట్టడంతో గురువారం కేవలం ఐదు క్రస్ట్గేట్లకు పరిమితం చేశారు.
Goa Trip With Lovers: ముగ్గురికి ప్రియురాళ్లు ఉన్నారు. ప్రియురాళ్లతో కలిసి గోవా వెళ్లాలని, అక్కడ ఎంజాయ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే, లవర్స్తో కలిసి గోవా వెళ్లేంత డబ్బుులు వీరి దగ్గర లేదు.
Constable Stabbed: మహ్మద్ సఫివుల్లా తన కూతురికి రెండో పెళ్లి చేయడానికి సిద్ధమయ్యాడు. ఈ విషయం పాషాకు తెలిసింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయాడు. మామ ఇంటి దగ్గరకు వచ్చి గొడవ పెట్టుకున్నాడు.
బెంగళూరు దక్షిణ జిల్లా చన్నపట్టణ తాలూకా మాకళి గ్రామ పంచాయతీ మాజీ సభ్యుడు, జేడీఎస్ నాయకుడు లోకేశ్(Lokesh) హత్య కేసు మలుపు తిరిగింది. భార్య చంద్రకళ సుపారీ ఇచ్చి ఆయనను హత్య చేయించినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను శుక్రవారం అరెస్ట్ చేశారు.