• Home » Bengaluru

Bengaluru

Bengaluru Molestation Incident: నడిరోడ్డులో బెంగళూరు మహిళకు వేధింపులు.. సాయం అడిగినా పట్టించుకోని జనాలు

Bengaluru Molestation Incident: నడిరోడ్డులో బెంగళూరు మహిళకు వేధింపులు.. సాయం అడిగినా పట్టించుకోని జనాలు

బెంగళూరు ఘటనలో ఆకతాయి నుంచి వేధింపులు ఎదుర్కొన్న ఓ మహిళ తాజాగా మీడియా ముందుకొచ్చింది. సమాజంలో మార్పు రానంత వరకూ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయని ఆవేదన వ్యక్తం చేసింది.

Pahalgam Terror Attack: భరత్ భూషణ్ భార్య సుజాతను విచారించిన ఎన్ఐఏ

Pahalgam Terror Attack: భరత్ భూషణ్ భార్య సుజాతను విచారించిన ఎన్ఐఏ

Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన భరత్ భూషణ్ భార్య సుజాతను ఎన్ఐఏ అధికారులు సోమవారం విచారించారు. దాదాపు 8 గంటల పాటు ఈ విచారణ కొనసాగింది.

Pahalgam Tourist: ఉగ్రవాదులు భయపెట్టినా వెనక్కి తగ్గలేదు.. దాల్ సరస్సులో షికారా ప్రయాణం..

Pahalgam Tourist: ఉగ్రవాదులు భయపెట్టినా వెనక్కి తగ్గలేదు.. దాల్ సరస్సులో షికారా ప్రయాణం..

Kashmir Travel After Terror Attack: పహల్గాంలో ఉగ్రవాదులు సృష్టించిన రక్తపాతం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో కాశ్మీర్ లో అడుగు పెట్టాలంటేనే పర్యాటకులు బెంబేలెత్తిపోతున్నారు. ఇలాంటి స్థితిలోనూ ఓ మహిళా టూరిస్ట్ చూపిన తెగువకు అంతా హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

Karnataka Home Minister: బెంగళూరులో పాకిస్థానీయులను గుర్తిస్తాం

Karnataka Home Minister: బెంగళూరులో పాకిస్థానీయులను గుర్తిస్తాం

బెంగళూరులో ఉన్న అనధికారిక పాకిస్థానీయులను గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నామని హోం మంత్రి పరమేశ్వర్‌ తెలిపారు. జాతీయ భద్రతపై మరిన్ని కఠిన నిర్ణయాలు అవసరమని ఆయన పేర్కొన్నారు

Ranya Rao Gold Smuggling Case: బళ్లారి నగల వ్యాపారి బెయిలు తిరస్కరణ

Ranya Rao Gold Smuggling Case: బళ్లారి నగల వ్యాపారి బెయిలు తిరస్కరణ

ఈ కేసులో ప్రధాన నిందితురాలైన రన్యా రావు హవాలా లావాదేవీలకు జైన్ సహకరించినట్టు డీఆర్ఐ చెబుతోంది. రన్యారావు గత జనవరి, ఫిబ్రవరిలో హవాలా మార్గంలో రూ.11 కోట్లు, రూ.11.25 చొప్పున దుబాయ్‌కి ట్రాన్స్‌ఫర్ చేసిందని డీఆర్ఐ ఆరోపిస్తోంది.

Royal Challengers Bangalore Win: సొంతగడ్డపై మురిసె

Royal Challengers Bangalore Win: సొంతగడ్డపై మురిసె

బెంగళూరు తన సొంత మైదానంలో రాజస్థాన్‌ రాయల్స్‌ను 11 పరుగుల తేడాతో ఓడించి మురిపించింది. హాజెల్‌వుడ్‌కు నాలుగు వికెట్లు, విరాట్‌ కోహ్లీ 70 పరుగులతో శుభారంభం చేశారు. రాజస్థాన్‌ జట్టు ప్లే ఆఫ్స్‌ అవకాశాలు కోల్పోయింది

Karnataka: కశ్మీర్‌ నుంచి బెంగళూరుకు సురక్షితంగా 178మంది ప్రయాణికులు

Karnataka: కశ్మీర్‌ నుంచి బెంగళూరుకు సురక్షితంగా 178మంది ప్రయాణికులు

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కశ్మీర్‌లో చిక్కుకున్న 178 మంది కన్నడిగులను మంత్రి సంతోష్‌లాడ్‌ నేతృత్వంలో సురక్షితంగా శ్రీనగర్‌ నుంచి బెంగళూరు ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుకు తీసుకువచ్చారు

CM Siddaramaiah: ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు కేంద్రానికి మద్దతు..

CM Siddaramaiah: ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు కేంద్రానికి మద్దతు..

ఉగ్రవాద దాడి అమానవీయ చర్య అని,ఉగ్రవాదులను పూర్తిగా నిర్మూలించడం ప్రభుత్వ బాధ్యత అని సీఎం సిద్ధరామయ్య అన్నారు. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను పూర్తిగా అణచివేయడానికి, ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలకు తమ ప్రభుత్వం పూర్తిగా మద్దతు ఇస్తుందని ఆయన ప్రకటించారు.

Bengaluru Professor Assaulted: రోడ్డుపై చెత్త వేయొద్దన్నందుకు ప్రొఫెసర్‌పై దాడి.. బెంగళూరులో షాకింగ్ ఘటన

Bengaluru Professor Assaulted: రోడ్డుపై చెత్త వేయొద్దన్నందుకు ప్రొఫెసర్‌పై దాడి.. బెంగళూరులో షాకింగ్ ఘటన

కారులో వెళుతూ రోడ్డుపై చెత్త వేసిన ముగ్గురు వ్యక్తులను అడ్డుకున్నందుకు తనపై దాడి చేశారంటూ బెంగళూరులోని ఓ ప్రొఫెసర్ ఆరోపించారు. ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా సంచలనం రేకెత్తిస్తోంది.

Bengaluru Road Rage Incident: బైకర్‌తో ఘర్షణ.. బెంగళూరులో ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్‌పై హత్యాయత్నం కేసు

Bengaluru Road Rage Incident: బైకర్‌తో ఘర్షణ.. బెంగళూరులో ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్‌పై హత్యాయత్నం కేసు

బెంగళూరులో నిన్న బైకర్, ఎయిర్‌ఫోర్స్ అధికారి పరస్పర దాడి ఘటన కీలక మలుపు తిరిగింది. బైకర్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఎయిర్‌ఫోర్స్ అధికారిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి