• Home » Bengaluru News

Bengaluru News

Collector: తుంగభద్ర తీర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలి

Collector: తుంగభద్ర తీర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలి

తుంగభద్ర జలాశయం నుంచి లక్ష క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో నదీతీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా పేర్కొన్నారు. నగరంలోని జిల్లాకలెక్టర్‌ కార్యాలయం కేశ్వన్‌ వీడియో హాలులో మంగళవారం జిల్లాస్థాయి అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

Sri Ramulu: మాజీ మంత్రి శ్రీరాములు సంచలన కామెంట్స్.. మట్టి తినే దుస్థితికి తెచ్చారు

Sri Ramulu: మాజీ మంత్రి శ్రీరాములు సంచలన కామెంట్స్.. మట్టి తినే దుస్థితికి తెచ్చారు

రాష్ట్రంలో రైతులకు యూరియా కొరత తీవ్రం అయ్యింది.. అందరికీ అన్నం పెట్టే రైతు కొప్పళ జిల్లాలో మట్టితిన్నాడు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఏడాదిన్నర కాలంలో 980 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటూ మాజీ మంత్రి శ్రీరాములు ప్రభుత్వంపై మండిపడ్డారు.

Emotional Tragedy: నదిలో కుమారుడి గల్లంతు చెరువులో దూకి తల్లి ఆత్మహత్య

Emotional Tragedy: నదిలో కుమారుడి గల్లంతు చెరువులో దూకి తల్లి ఆత్మహత్య

భద్ర నదిలో జీపు బోల్తాపడి గణపతికట్టి శమంత్‌ 22 అనే యువకుడు గల్లంతయ్యాడు..

Leopard: చిరుత సంచరిస్తోంది.. ఆ గుట్టవైపు వెళ్లొద్దు

Leopard: చిరుత సంచరిస్తోంది.. ఆ గుట్టవైపు వెళ్లొద్దు

కర్ణాటక రాష్ట్రం, రాయచూరు జిల్లాలోని సింధనూరు తాలూకా రౌడకుందా గ్రామ సమీపంలో గల గుట్ట పై చిరుత సంచారాన్ని గ్రామస్థులు గుర్తించారు. కొన్నాళ్ల క్రితం గ్రామానికి చెందిన పశువులు అకస్మాత్తుగా చనిపోగా కొన్నింటి పై చిరుత దాడి జరిగినట్లు రైతులు అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.

Hennur Woman Death Case: గర్భిణి అనుమానాస్పద మృతి

Hennur Woman Death Case: గర్భిణి అనుమానాస్పద మృతి

బెంగళూరు నగర పరిధిలోని హెణ్ణూరు థణిసంద్రలో ఓ గర్భిణి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది..

Darshan High Profile Case Bail: ఇదేం తీర్పు

Darshan High Profile Case Bail: ఇదేం తీర్పు

చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్‌, ఇతర నిందితులకు బెయిల్‌ మంజూరుచేసిన హైకోర్టుపై..

DCM DK Shivakumar: సీఎంతోపాటు ఢిల్లీ వెళ్తా..

DCM DK Shivakumar: సీఎంతోపాటు ఢిల్లీ వెళ్తా..

నాలుగు ఎమ్మెల్సీ స్థానాలతోపాటు బోర్డులు, కార్పొరేషన్‌ల అధ్యక్ష నియామకాలకు సంబంధించి అధిష్టానతో చర్చించేందుకు సీఎంతో కలసి ఢిల్లీ వెళ్లనున్నట్టు డీసీఎం డీకే శివకుమార్‌ తెలిపారు. సోమవారం సదాశివనగర్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన అధిష్టానంతో భేటీ అయి అన్ని విషయాలు చర్చిస్తామన్నారు.

Sri Ramulu: మాజీమంత్రి శ్రీరాములు సంచలన కామెంట్స్.. ఆయన ఏమన్నారంటే..

Sri Ramulu: మాజీమంత్రి శ్రీరాములు సంచలన కామెంట్స్.. ఆయన ఏమన్నారంటే..

రాష్ట్రంలో డ్రగ్స్‌ వాడకం పెరిగిపోయింది, చాలా కళాశాలల్లో విద్యార్థులకు డ్రగ్స్‌ అందుబాటులో ఉన్నాయి, అయినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మాజీ మంత్రి శ్రీరాములు మండిపడ్డారు. గురువారం నగంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ డ్రగ్స్‌ అమ్మకాలలో కాంగ్రెస్‌ పార్టీలో ఉండే మల్లికార్జున ఖర్గే తనయుడు ప్రయాంకా ఖర్గే కు సన్నిహితుడు ఒకరు ఇటీవల పోలీసులకు దొరికారాన్నరు.

Bengaluru Metro: నమ్మ మెట్రోలో స్మార్ట్‌ సేవలు.. 70 శాతం విభాగాల్లో ఆధునికీకరణ

Bengaluru Metro: నమ్మ మెట్రోలో స్మార్ట్‌ సేవలు.. 70 శాతం విభాగాల్లో ఆధునికీకరణ

మెట్రో ప్రయాణీకులకోసం ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌ సదుపాయం కల్పించడంలో బెంగళూరు మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీఎంఆర్‌సీఎల్‌) రోజురోజుకూ కొత్త మైలురాళ్లు సాధిస్తోంది. అందులో భాగంగా 9కిపైగా యాప్‌లలో టిక్కెట్‌ లభించే సౌలభ్యం కల్పిస్తోంది.

Bengaluru: ఆయన మకాం వెనుక అసలు కథ అదేనట.. విషయం ఏంటంటే..

Bengaluru: ఆయన మకాం వెనుక అసలు కథ అదేనట.. విషయం ఏంటంటే..

నాయకత్వ మార్పు అంశం తెరపైకి వచ్చినప్పటి నుంచి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ రణదీప్ సింగ్‌ సుర్జేవాలా బెంగళూరులోనే మకాం వేశారు. 15రోజుల వ్యవధిలో మూడు విడతలలో 9 రోజులపాటు బెంగళూరులో గడిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశమై అభివృద్ధితోపాటు ఇతరత్రా సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి