Home » BCCI
Team India: భారత సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అభిమానులకు ఊహంచని షాక్ ఇచ్చాడు కింగ్.
Team India: కష్టపడేతత్వం ఉన్నవారికి అదృష్టం కూడా కలిసొస్తుందని పెద్దలు అంటుంటారు. ఇప్పుడో పేస్ ఆల్రౌండర్ విషయంలో అదే జరుగుతోంది. టీమిండియాలో ప్లేస్ పోయినా బాధపడకుండా కష్టపడుతూ వచ్చిన ఆ ఆటగాడు.. ఏడాదిన్నర గ్యాప్ తర్వాత రీఎంట్రీకి సిద్ధమవుతున్నాడు. అతడు ఎవరనేది ఇప్పుడు చూద్దాం..
IPL Restart: ఐపీఎల్-2025ని రీస్టార్ట్ చేసేందుకు సిద్ధమవుతోంది భారత క్రికెట్ బోర్డు. అన్నీ కుదిరితే ఈ వారాంతంలో క్యాష్ రిచ్ లీగ్ మిగిలిన మ్యాచులు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం ఏం తేల్చుతుందనేది ఆసక్తికరంగా మారింది.
Indian Premier League: క్యాష్ రిచ్ లీగ్ మిగిలిన మ్యాచులు ఇదే వారంలో మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాల్పుల విరమణకు భారత్-పాకిస్థాన్ ఓకే అనడంతో ఐపీఎల్కు రూట్ క్లియర్ అయింది. ఈ నేపథ్యంలో టోర్నీ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు, షెడ్యూల్పై బీసీసీఐ కసరత్తులు చేస్తోంది.
BCCI: ఐపీఎల్ ఫ్రాంచైజీలకు హుకుం జారీ చేసింది బీసీసీఐ. కచ్చితంగా నిర్ణీత తేదీ లోపు ఆ పని చేయాల్సిందేనని ఆదేశించింది. మరి.. బోర్డు జారీ చేసిన ఆ హుకుం ఏంటో ఇప్పుడు చూద్దాం..
BCCI: అర్ధంతరంగా ఆగిపోయిన ఐపీఎల్-2025 మళ్లీ రీస్టార్ట్ ఎప్పుడు అవుతుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. భారత్-పాకిస్థాన్ సీజ్ఫైర్కు ఒప్పుకోవడంతో క్రికెట్ లవర్స్ ఫోకస్ క్రమంగా క్యాష్ రిచ్ లీగ్ వైపు మళ్లుతోంది. ఈ టైమ్లో ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ కీలక ప్రకటన చేశారు.
Indian Premier League: ఇండో-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు నేపథ్యంలో ఐపీఎల్-2025ను అర్ధంతరంగా నిలిపివేసింది బీసీసీఐ. అనంతరం క్యాష్ రిచ్ లీగ్ను వారం రోజుల పాటు వాయిదా వేసింది బోర్డు.
Team India: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ గురించి డిస్కషన్స్ మరింత ఊపందుకున్నాయి. లాంగ్ ఫార్మాట్కు విరాట్ గుడ్బై చెబుతాడనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి.
Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టులకు గుడ్బై చెప్పేశాడు. ఇకపై కేవలం వన్డేల్లో మాత్రమే బరిలోకి దిగుతానని హిట్మ్యాన్ క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు అతడి బాటలోనే టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ నడుస్తున్నాడని తెలుస్తోంది. అసలు భారత క్రికెట్లో ఏం జరుగుతోందో ఇప్పుడు చూద్దాం..
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో బీసీసీఐ ఐపీఎల్ సీజన్ను వారం రోజుల పాటు వాయిదా వేసింది. విదేశీ ఆటగాళ్ల భద్రతా ఆందోళనలతో ఆటలు నిలిపివేసిన బోర్డు, పరిస్థితి సద్దుమణిగేంతవరకు తుది నిర్ణయం తీసుకోనుంది.