Home » BCCI
పాకిస్తాన్ గడ్డపై ఛాంపియన్స్ ట్రోఫీ ఆడబోమని టీమిండియా పంతం నెగ్గించుకుంది. దీంతో అన్ని మ్యాచ్లు పాకిస్తాన్ వేదికగా జరుగుతున్నా.. భారత్ తలపడే మ్యాచ్లు మాత్రం తటస్థ వేదికలపై జరుగుతున్నాయి. పాకిస్తాన్ గడ్డపై అడుగుపెట్టబోమని శపథం చేసి పంతం నెగ్గించుకున్న భారత క్రికెట్ జట్టు ఆదివారం జరగబోయే మ్యాచ్లో ఏం చేయబోతుంది.
PCB: మ్యాచ్కు ముందే భారత్ తమకు షాక్ ఇవ్వడాన్ని పాకిస్థాన్ తట్టుకోలేకపోతోంది. బిత్తరపోయిన పాక్ క్రికెట్ బోర్డు దెబ్బకు ఐసీసీని ఆశ్రయించింది. ఇది చూసిన నెటిజన్స్ టీమిండియా కొడితే ఇట్లుందటి అంటూ పాక్కు ఇచ్చిపడేస్తున్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు టీమిండియా ఆటగాళ్లకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ క్రమంలో వారి కుటుంబాలకు సంబంధించిన విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
Champions Trophy 2025: రోహిత్ సేన బరిలోకి దిగడానికి ముందే పాకిస్థాన్ జట్టుకు ముచ్చెమటలు పడుతున్నాయి. మన జెండాను తలచుకొని ఆ టీమ్ వణికిపోతోంది. అసలేం జరుగుతోందో ఇప్పుడు చూద్దాం..
BCCI: భారత క్రికెట్ బోర్డు ఏదైనా అనుకుంటే సాధించే వరకు వదలదని అంటుంటారు. మరోమారు ఇది ప్రూవ్ అయిందని.. కెప్టెన్ రోహిత్ శర్మ విషయంలో బోర్డు అనుకున్నది సాధించిందని తెలుస్తోంది.
Team India: భారత క్రికెట్ బోర్డుకు కొందరు స్టార్లు భారీగా బొక్క పెట్టారనే వార్త ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. బోర్డుకు ఖర్చు తడిసి మోపెడు అయ్యేలా చేశారట. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..
India Playing 11: ఇంగ్లండ్తో వన్డే పోరాటానికి సిద్ధమవుతోంది టీమిండియా. ఇరు జట్ల మధ్య మూడు వన్డేలు జరగనున్నాయి. అందులోని తొలి మ్యాచ్ ఫిబ్రవరి 6వ తేదీన జరగనుంది.
IND vs ENG: టీమిండియా పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా అభిమానులకు షాకింగ్ న్యూస్. అతడు చాంపియన్స్ ట్రోఫీలో ఆడటం కష్టమేనని తెలుస్తోంది. బీసీసీఐ ఇచ్చిన హింట్తో బుమ్రా ఫ్యూచర్ ఏంటో క్లారిటీ వచ్చేసింది.
BCCI: బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ మరో ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికయ్యాడు. ఎన్నో ప్రెస్టీజియస్ అవార్డ్స్ అందుకున్నప్పటికీ ఇది మాత్రం మాస్టర్ బ్లాస్టర్ కెరీర్లో చాలా స్పెషల్గా గుర్తుండిపోనుంది. మరి.. ఆ పురస్కారం ఏంటో ఇప్పుడు చూద్దాం..
ICC: భారత క్రికెట్ జట్టుకు ఘోర అవమానం జరిగింది. ఇన్నేళ్లలో టీమిండియా విషయంలో ఇలా జరగడం బహుశా ఇదే తొలిసారి కావొచ్చు. ఐసీసీ కావాలనే చేసిందా? అసలు మ్యాటర్ ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం..