Home » BCCI
టీమిండియా కెప్టెన్సీ గురించి గత కొన్నాళ్లుగా జోరుగా ఊహాగానాలు వస్తున్నాయి. వన్డే, టెస్ట్ ఫార్మాట్కు కొత్త సారథి రాక ఖాయమని వినిపించింది. రోహిత్ జమానా అయిపోయిందని.. ఇక నయా తరం చేతుల్లోకి భారత జట్టు వెళ్లడం పక్కా అని పుకార్లు వచ్చాయి.
Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పుడు ఇంగ్లండ్ సిరీస్ మీద ఫోకస్ పెడుతున్నాడు. చాంపియన్స్ ట్రోఫీకి ముందు జరిగే ఈ సిరీస్లో భారత్ను గెలిపించడమే గాక స్వీయ ఫామ్ను మెరుగుపర్చుకోవడం మీదా దృష్టి పెడుతున్నాడు.
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు మరోమారు అన్యాయం జరిగింది. అతడ్ని కాదని స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్కు ప్రమోషన్ ఇచ్చింది బీసీసీఐ. అయితే ఇందులో బోర్డు తప్పేమీ లేదు.
టీమిండియా స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్కు భారత క్రికెట్ బోర్డు వార్నింగ్ ఇచ్చింది. చెప్పింది చెయ్ అంటూ గట్టిగా ఇచ్చిపడేసింది. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..
భారత మహిళా బ్యాట్స్ మన్ స్మృతి మంధాన సరికొత్త రికార్డ్ సృష్టించింది. వన్డేల్లో 4 వేల పరుగులు పూర్తి చేసిన రెండో భారత బ్యాట్స్మన్గా అరుదైన ఘనతను దక్కించుకుంది. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
Jasprit Bumrah: టీమిండియా పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా గాయంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. వెన్ను గాయం కారణంగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆఖరి టెస్ట్ మధ్యలో నుంచే అతడు మైదానాన్ని వీడాడు. మరి.. చాంపియన్స్ ట్రోఫీలో పేసుగుర్రం ఆడతాడా? లేదా? అనేది ఇప్పుడు చూద్దాం..
ఆస్ట్రేలియా సిరీస్ టీమిండియాకు పీడకలగా మారింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజ ఆటగాళ్లు బీజీటీలో పూర్ పెర్ఫార్మెన్స్తో తీవ్ర విమర్శల పాలయ్యారు. హిట్మ్యాన్ అయితే సిరీస్ లాస్ట్ టెస్ట్లో బెంచ్ మీద కూర్చున్నాడు. అయితే ఆ టూర్లో భారత్కు కొన్ని సానుకూలాంశాలు కూడా ఉన్నాయి. తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి వంటి ఆణిముత్యం భారత క్రికెట్కు లభించాడు.
పాకిస్థాన్ ఉన్న కాస్త పరువూ పోగొట్టుకుంది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ముందు దాయాది దేశం అడ్డంగా బుక్కైంది. ఇక పాక్ను కాపాడటం ఎవరి వల్లా కాదనే చెప్పాలి.
Rohit-Kohli: సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ భారత క్రికెట్ బోర్డుకు స్పెషల్ రిక్వెస్ట్ చేశాడు. ఆ భారత స్టార్లను తమ దేశానికి పంపాలని కోరాడు. ఏబీడీ ఎందుకీ విధంగా కోరాడు? అతడి మతలబు ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం..
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఇప్పుడు బ్యాడ్ టైమ్ నడుస్తోంది. ఆర్నెళ్ల కింద టీ20 వరల్డ్ కప్ గెలవగానే వీళ్లను అందరూ ఆకాశానికెత్తేశారు. లెజెండ్స్ అంటూ ప్రశంసించారు. పొట్టి ఫార్మాట్కు గుడ్బై చెబితే డెసిషన్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అప్పుడు మెచ్చుకున్న వాళ్లే ఇప్పుడు ఇతర ఫార్మాట్ల నుంచి తప్పుకోమంటూ ప్రెజర్ పెడుతున్నారు.