Home » Bapatla
పీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార వైసీపీ (YSRCP) తెలుగుదేశం (TDP) నేతలపై దాడులకు తెగబడుతోంది. మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని అనుకున్నదే తడవుగా వైసీపీ రౌడీ మూకలు పలు కుయుక్తులకు పాల్పడుతున్నారు.
అమరావతి: ఈ నెల 17 వ తేదీన బాపట్ల పార్లమెంట్ పరిధిలో జరిగే ‘రా కదిలిరా’ సభకు పోలీసులు అడ్డంకులు సృష్టించారు. వ్యవస్థలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే సభ నిలుపుదలకు కుట్ర పన్నారు. సభకు ఏర్పాట్లు పూర్తయిన తర్వాత ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోంది.
బాపట్ల జిల్లా: కొరిశపాడులో కరోనా కలకలం రేపింది. గత వారం కొరిశపాడు గ్రామం నుంచి శబరిమల యాత్రకు వెళ్లి వచ్చిన ఆరుగురికి కరోనా పాజిటీవ్ నిర్ధారణ అయింది. వారితో పాటు మరో 30 మంది గ్రామస్తులు ఒకే బస్సులో ప్రయాణించారు.
అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుక్రవారం తిరుపతి, బాపట్ల జిల్లాల్లో పర్యటించనున్నారు. మిచౌంగ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్ధాయి పర్యటన చేయనున్నారు.
Andhrapradesh: రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న మిచౌంగ్ తుఫాన్ బాపట్ల వద్ద తీరాన్ని దాటింది. ఈ మేరుకు భారత వాతావరణ శాఖ ప్రకటన జారీ చేసింది. తీరాన్ని పూర్తిగా దాటేందుకు మరో గంట నుంచి రెండు గంటల సమయం పడుతుందని ఐఎండీ ప్రకటించింది.
Andhrapradesh: మిచౌంగ్ తీవ్ర తుఫాన్ బాపట్ల సమీపంలో తీరాన్ని తాకింది. కాసేపట్లో తుఫాను తీరాన్ని దాటనుంది. తుఫాను ప్రభావంతో ప్రస్తుతం ప్రకాశం, గుంటూరు, కృష్ణ, వెస్ట్ గోదావరిలో, విశాఖ ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఓ వృద్ధుడిపై మంత్రి మేరుగు నాగార్జున కండకావరం చూపించారు.
‘నేను లిక్కర్ తాగను, నాన్వెజ్ తినను.. పురందేశ్వరి గారు మద్యం సేవిస్తారేమో నాకు తెలియదు. ఏమేం బ్రాండ్లు ఉంటాయో కూడా
40 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రభుత్వం అక్రమంగా తొలగిస్తుంది అంటూ హైకోర్టులో బాపట్ల జిల్లా జై భీమ్ జస్టిస్ ప్రెసిడెంట్కు చెందిన గురిందపల్లి సిద్ధార్థ పిటిషన్ దాఖలు చేశాడు.
ఏ భార్య అయినా తన భర్త ఆరోగ్యంగా ఉండాలని.. కుటుంబాన్ని బాగా చూసుకోవాలని.. తన తాళి బొట్టు పది కాలాలు పాటు వర్థిల్లాలి అని కోరుకుంటుంది. ఏ అర్థాంగి అయినా ఇదే ఆశిస్తుంది. అలా కాకుండా