Home » Bangladesh
తస్లీమా నస్రీన్ తన పోస్ట్లో అమిత్షాకు నమస్కారాలు తెలియజేస్తూ, భారతదేశం వంటి గొప్పదేశాన్ని తాను ఎంతగానో ప్రేమిస్తున్నానని, గత 20 ఏళ్లుగా ఇండియా తనకు రెండో పుట్టినిల్లుగా ఉందని చెప్పారు.
బంగ్లాదేశ్తో జరిగిన రెండో టెస్టులో భారత బ్యాటర్ల ఆటతీరు విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. దాదాపు మూడు రోజుల ఆట వర్షార్పణమైనా చివరి రెండు రోజుల ఆటలోనే మ్యాచ్ ఫలితం వచ్చేలా రోహిత్ సేన చెలరేగింది. అలా రిస్క్ తీసుకుని ఆడితేనే
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2024లో భారత్, ఆస్ట్రేలియా మధ్య రసవత్తరమైన మ్యాచ్ ఈరోజు మొదలుకానుంది. అయితే సెమీఫైనల్కు వెళ్లాలంటే మాత్రం భారత జట్టుకు భారీ విజయం తప్పనిసరి. ఒక వేళ భారత్ తక్కువ పరుగులతో గెలిచినా కూడా ఉపయోగం ఉండదు.
భారత్-బంగ్లాదేశ్ మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో మూడో మ్యాచ్ నిన్న హైదరాబాద్లో జరిగింది. ఈ మ్యాచ్లో టీమిండియా 133 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఈ సిరీస్ను కూడా భారత జట్టు 3-0 తేడాతో కైవసం చేసుకుంది.
భారత ఆటగాళ్లు చితక్కొట్టారు. బంగ్లాదేశ్ ముందు భారీ టార్గెట్ని ఉంచారు. అంతేకాకుండా టీ 20ల్లో భారత్ అత్యధిక స్కోర్ సాధించింది. ఉప్పల్ వేదికగా జరుగుతున్న చివరి టీ20 మ్యాచ్లో భారత్ జట్టు బంగ్లా ముందు భారీ స్కోరు ఉంచింది.
బంగ్లాలో ఆలయాలు, దేవీదేవతలను ధ్వంసం చేయడం, అపవిత్రం చేయడం ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్నాయంటూ ఎంఈఏ ఆగ్రహం వ్యక్తం చేసింది. అది కూడా పండుగ సీజన్లలో ఇలాంటివి చోటుచేసుకుంటుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నట్టు తెలిపింది.
ఈరోజు భారత్, బంగ్లాదేశ్ మధ్య మూడో టీ20 హైదరాబాద్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్లో క్లీన్స్వీప్ చేసేందుకు టీమిండియా ప్రయత్నిస్తోంది. అయితే ఈ మ్యాచులో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది, వర్షం ఎఫెక్ట్ ఉందా అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
బంగ్లాదేశ్తో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. హార్దిక్ పాండ్యా 39 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా ఆడిన పలు షాట్స్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
టెస్టును క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు ఇప్పుడు బంగ్లాదేశ్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో తలపడనుంది. ఇరు జట్ల మధ్య అక్టోబర్ 6 నుంచి 12 వరకు టీ20 సిరీస్ జరగనుంది. ఈ క్రమంలోనే అక్టోబర్ 12న హైదరాబాద్ వేదికగా ఓ మ్యాచ్ జరగనుంది. ఆ విశేషాలేంటో ఇక్కడ చుద్దాం.
మూడు మ్యాచ్ల T20 సిరీస్లో మొదటి మ్యాచ్ అక్టోబర్ 6 నుంచి భారత్, బంగ్లాదేశ్ మధ్య గ్వాలియర్లో జరగనుంది. అయితే ఈ మ్యాచులో సూర్యకుమార్ యాదవ్ అరుదైన ఘనతను సాధించే ఛాన్స్ ఉంది. ఆ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాం.