Home » Bangladesh
నిరసనల అణిచివేతకు హసీనా ప్రభుత్వం ఫైర్ఆర్మ్స్, హెలికాప్టర్లు సహా మారణాయుధాలను మోహరించిందని, ఫలితంగా పెద్దఎత్తున హింస చెలరేగి, మారణహోమం జరిగిందని న్యాయమూర్తి పేర్కొన్నారు.
2024 మారణహోమం కేసుకు సంబంధించి ఇంటర్ నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా కేసులో తుది తీర్పును ఈ రోజు (సోమవారం) వెలువరించనుంది. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్లో హింసాత్మక ఘటనలు ఎక్కువైపోయాయి.
సిల్హెట్ వేదికగా ఐర్లాండ్ తో జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో బంగ్లాదేశ్ జట్టు భారీ విజయం దిశగా సాగుతోంది. గురువారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఐర్లాండ్ తమ రెండో ఇన్నింగ్స్ లో 86 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది.
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ప్రస్తుత ఆదేశ క్రికెట్ బోర్డు వైస్ ప్రెసిడెంట్ అయిన ఫారూఖీ అహ్మద్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఫారూఖీకి నిన్న (నవంబర్ 9) తీవ్రమైన గుండెపోటు వచ్చిందని స్థానిక మీడియా తెలిపింది. ఆయన కుటుంబ సభ్యులు అహ్మద్ ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. కార్డియాక్ అరెస్ట్గా వైద్యులు నిర్దారించారు.
హాంకాంగ్ సిక్సెస్ 2025 టోర్నీలో ఆస్ట్రేలియా తమ జోరును కొనసాగిస్తోంది. శనివార మోంగ్ కాంగ్ వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన తొలి క్వార్టర్ ఫైనల్ లో ఆసీస్ 54 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతేకాక తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా విధ్వంసం సృష్టించడంతో సెమీ ఫైనల్ కు అర్హత సాధించింది.
బంగ్లాదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అక్కడి పాఠశాలల్లో మ్యూజిక్, పీఈటీ టీచర్ల నియామకాలను రద్దు చేస్తున్నట్లు బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో మ్యూజిక్, డ్యాన్స్ టీచర్లను నియమించాలని అక్కడి విద్యా మంత్రిత్వశాఖ ఇటీవల నిర్ణయం తీసుకుంది. అయితే..
బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో 16 పరుగుల తేడా వెస్టిండీస్ విజయం సాధించింది. చట్టోగ్రామ్ వేదికగా నిన్న (సోమవారం) బంగ్లా, విండీస్ మధ్య తొలి టీ 20 మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కరేబియన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది.
యూనస్ బంగ్లా తాత్కాలిక పగ్గాలు చేపట్టినప్పటి నుంచి పాక్కు చేరువవుతూ చైనాకు వంతపాడుతున్నారు. ఈ క్రమంలోనే పాకిస్థాన్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్పర్సన్ జనరల్ సాహిర్ షంపాద్ మీర్జా ఇటీవల బంగ్లాలో పర్యటించారు.
మహిళల వన్డే ప్రపంచకప్ 2025 లో శ్రీలంక అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఓడిపోతుందని అంతా భావించిన మ్యాచ్ లో అనూహ్య మార్పులతో సంచలన విజయాన్ని అందుకుంది.
మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుందని సివిల్ ఏవియేషన్ అథారిటీ ఆఫ్ బంగ్లాదేశ్ (సీఏఏబీ) పబ్లిక్ రిలేషన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ మహమ్మద్ కౌసరి మహమూద్ తెలిపారు. మంటలు పూర్తిగా అదుపులోకి రాగానే ప్రమాదానికి కారణాలపై సమగ్ర విచారణ చేపడతామని అధికారులు తెలిపారు.