Home » Bangalore
Crime News: మూఢ నమ్మకాల ముసుగులో జీవితాలను తెలిసి తెలిసి కొందరు ఊబిలోకి నెట్టుకుంటున్నారు. ఏ మతం అయినా, ఏ ఆచారం అయినా నమ్మడం తప్పు కాదు.. అది వారి వ్యక్తిగత నిర్ణయం. కానీ మూఢ నమ్మకాలు, మితిమీరిన ఆశలతో చెడు దారుల్లోకి వెళ్ళడం మాత్రం ఎవ్వరికీ మంచిది కాదు. ఇప్పుడు ఇలాంటి ఘటనే బెంగళూరులో జరిగింది.
ప్రధాని మోదీవంటి అబద్ధాలకోరును తానింతవరకు చూడలేదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. 11 ఏళ్ల పాలనలో 33 తప్పులు చేశారని ఆరోపించారు.
బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలను సేకరించిన వైద్యులు, ఐదుగురికి ప్రాణదానం చేశారు. బెంగళూరు నుంచి ఢిల్లీకి ఇండియన్ ఎయిర్ఫోర్స్ విమానం ద్వారా శనివారం కిడ్నీ, కార్నియాను తరలించినట్టు ఎయిర్ ఫోర్స్ అధికారి ఒకరు తెలిపారు.
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద 11 మందిని బలిగొన్న తొక్కిసలాట కేసులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మార్కెటింగ్ మేనేజర్ నిఖిల్ సొసలెను పోలీసులు అరెస్టు చేశారు.
బెంగళూరు తొక్కిసలాట ఘటనలో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆర్సీబీ జట్టులోని కీలక అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు.
బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద 11 మందిని బలిగొన్న తొక్కిసలాట ఘటనలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్లపై కేసు నమోదైంది.
Gali Janardhan Reddy: ఓబుళాపురం మైనింగ్ అక్రమాలకు సంబంధించిన కేసులో శిక్ష పడటంతో గాలి జనార్దనరెడ్డి హైదరాబాద్ చంచల్గూడ జైల్లో ఉంటున్నారు. అయితే, కర్ణాటక రాష్ట్రంలోని ఆయన పలు అభియోగాలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో అక్కడి కోర్టు జారీ చేసిన పీటీ వారెంట్తో బెంగళూరు పోలీసులు చంచల్గూడ జైలు నుంచి గాలి జనార్దనరెడ్డిని బెంగళూరుకు తరలించారు.
ఆపరేషన్ సిందూర్లో భారత సైన్యం స్కాల్ప్ క్షిపణులు, హ్యామర్ బాంబులతో పాటు బెంగళూరులో తయారైన స్కై-స్ట్రైకర్ సూసైడ్ డ్రోన్లను ఉపయోగించింది. ఈ డ్రోన్లు లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించే సామర్థ్యం కలిగి ఉన్నాయి.
తనకు, తన కుటుంబంలోని ఆరుగురికి ఇండియన్ పాస్పోర్ట్, ఆధార్ కార్డులు ఉన్నప్పటికీ దేశం విడిచి వెళ్లాలంటూ తమకు ఆదేశాలు వచ్చాయని భట్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అతని డాక్యుమెంట్లను పరిశీలించిన అత్యున్నత న్యాయస్థానం అతనిపై ఎలాంటి ప్రతీకార చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.
మాజీ పోలీస్ చీఫ్ తన ఇంట్లోనే రక్తపు మడుగులో ప్రాణాలు కోల్పోయారు. ఆయన శవమై పడి ఉన్న చోట గది మొత్తం రక్తసిక్తం అయినట్టు పోలీసులు చెబుతున్నారు.