• Home » Bangalore News

Bangalore News

Money Case Incident: రూ.200 మోసం చేశాడు.. కట్ చేస్తే 35 ఏళ్ల తర్వాత ఊహించని షాక్..

Money Case Incident: రూ.200 మోసం చేశాడు.. కట్ చేస్తే 35 ఏళ్ల తర్వాత ఊహించని షాక్..

రూ. 200 తీసుకుని మోసం చేసిన కేసులో ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏంటి.. కేవలం 200 రూపాయలకే పోలీసులు అరెస్ట్ చేశారా? అని ఆశ్చర్యపోతున్నారా.. ఇది నిజంగా నిజం. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉందండోయ్.. ఈ కేసులో నిందితుడిని ఇప్పుడు అరెస్ట్ చేశారు గానీ.. అసలు ఈ వ్యవహారం అంతా..

HAL LCH Outsourcing to Private Sector: ఎల్‌సీహెచ్‌ హెలికాప్టర్ల తయారీ ప్రైవేటుకు

HAL LCH Outsourcing to Private Sector: ఎల్‌సీహెచ్‌ హెలికాప్టర్ల తయారీ ప్రైవేటుకు

భారత సైన్యం, వైమానిక దళాల కోసం 156 ఎల్‌సీహెచ్‌ హెలికాప్టర్ల తయారీకి 62,500 కోట్ల రూపాయల ఒప్పందం కుదుర్చుకున్న హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హాల్), అందులో రూ.25 వేల కోట్ల పనులను ప్రైవేటు రంగ సంస్థలకు అప్పగించనుంది

Karnataka Home Minister Parameshwar: మహా నగరాల్లో ఇలాంటివి మామూలే

Karnataka Home Minister Parameshwar: మహా నగరాల్లో ఇలాంటివి మామూలే

బెంగళూరులో మహిళలపై లైంగిక దాడులపై హోం మంత్రి పరమేశ్వర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన “మహా నగరాల్లో ఇలాంటి ఘటనలు సాధారణమే” అని చెప్పారు, దీని పై బీజేపీ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసింది

ప్రజ్వల్‌ రేవణ్ణ బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత

ప్రజ్వల్‌ రేవణ్ణ బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత

జేడీఎస్‌ నాయకుడు, మాజీ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ దాఖలు చేసుకున్న బెయిల్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది.

కర్ణాటకలో ముగ్గురు మంత్రులకు కాంగ్రెస్‌ నోటీసులు!

కర్ణాటకలో ముగ్గురు మంత్రులకు కాంగ్రెస్‌ నోటీసులు!

రాష్ట్రంలో మంత్రులపై వరుస వివాదాలు, అవినీతి ఆరోపణలు వస్తుండడంపై కాంగ్రెస్‌ అధిష్ఠానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

యడియూరప్ప, శ్రీరాములుపై న్యాయ విచారణ!

యడియూరప్ప, శ్రీరాములుపై న్యాయ విచారణ!

కొవిడ్‌ సమయంలో అవినీతి జరిగినట్టు వచ్చిన ఆరోపణలపై నాటి సీఎం యడియూరప్ప, అప్పటి మంత్రి బి.శ్రీరాములును న్యాయవిచారణ చేయాలని జస్టిస్‌ కున్హా కమిటీ సిఫార్సు చేసింది.

ఎస్సీ కుల వర్గీకరణకు కర్ణాటక క్యాబినెట్‌ ఓకే

ఎస్సీ కుల వర్గీకరణకు కర్ణాటక క్యాబినెట్‌ ఓకే

షెడ్యూల్డు కులాల వర్గీకరణకు కర్ణాటక కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ప్రయోగాత్మకంగా డేటా సేకరించేందుకు హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి నేతృత్వంలో

దళితులపై దాడి కేసులో..

దళితులపై దాడి కేసులో..

కర్ణాటకలోని కొప్పళ జిల్లా గంగావతి తాలూకా మరగుబ్బి గ్రామంలో దళితులపై దాడికి పాల్పడిన కేసులో దోషులకు సెషన్స్‌ కోర్టు శిక్షలను ఖరారు చేసింది.

యడియూరప్ప భార్య మృతి వెనుక శోభా కరంద్లాజె?

యడియూరప్ప భార్య మృతి వెనుక శోభా కరంద్లాజె?

కర్ణాకట మాజీ సీఎం యడియూరప్ప భార్య మృతి వెనుక కేంద్ర మంత్రి శోభా కరంద్లాజె హస్తం ఉందని మంత్రి బైరతి సురేశ్‌ సంచలన ఆరోపణలు చేశారు.

మంత్రి దినేశ్‌ గుండూరావు క్షమాపణలు చెప్పాలి

మంత్రి దినేశ్‌ గుండూరావు క్షమాపణలు చెప్పాలి

స్వాతంత్య్ర సమరయోధుడు వినాయక దామోదర్‌ సావర్కర్‌ పట్ల అనుచిత వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణలు...

తాజా వార్తలు

మరిన్ని చదవండి