• Home » Bandi Sanjay

Bandi Sanjay

Piyush Goyal: పసుపు రైతులకు మంచి రోజులు

Piyush Goyal: పసుపు రైతులకు మంచి రోజులు

నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు శుభ పరిణామమని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయెల్‌ అన్నారు. బోర్డు ఏర్పాటుతో పసుపు రైతులకు మంచి రోజులు వచ్చాయని.. ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు.

Vidyasagar Rao: జైల్లో ఉండి రచనలు రాశా.. విద్యాసాగర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు

Vidyasagar Rao: జైల్లో ఉండి రచనలు రాశా.. విద్యాసాగర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు

Vidyasagar Rao: తాను రచయితను కాదు... తనకు రచనలు రావు అని మాజీ గవర్నర్‌ చెన్నమనేని విద్యాసాగర్‌ రావు తెలిపారు. తాను సంవత్సరం పాటు జైల్లో ఉండి రచనలు రాశానని గుర్తుచేసుకున్నారు.

Bandi Sanjay: ధరణి పేరుతో భూములన్నీ దోచుకున్నారు

Bandi Sanjay: ధరణి పేరుతో భూములన్నీ దోచుకున్నారు

‘గత బీఆర్‌ఎస్‌ పాలకులు, కేసీఆర్‌ కుటుంబ సభ్యులు ధరణి పేరుతో భూములన్నీ దోచుకున్నారు. ప్రభుత్వ భూములన్నీ ప్రైవేటు పరం చేశారు. అలాంటి వారిని ఉపేక్షించవద్దు’ అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ అన్నారు.

Hyderabad: నేడు విద్యాసాగర్‌రావు ఆత్మకథ పుస్తకాన్ని ఆవిష్కరించనున్న సీఎం రేవంత్‌

Hyderabad: నేడు విద్యాసాగర్‌రావు ఆత్మకథ పుస్తకాన్ని ఆవిష్కరించనున్న సీఎం రేవంత్‌

మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు ఆత్మకథ.. ఉనిక పుస్తకాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం ఆవిష్కరించనున్నారు.

 Bandi Sanjay: కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కుమ్మక్కు రాజకీయాలు

Bandi Sanjay: కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కుమ్మక్కు రాజకీయాలు

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విషయంలో కాంగ్రెస్‌ చేస్తున్నది హంగామా వ్యవహారమేనన్నారు.

Bandi Sanjay: ఆరోగ్యశ్రీ, ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయండి

Bandi Sanjay: ఆరోగ్యశ్రీ, ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయండి

ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంటు బకాయిలు తక్షణం విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ విజ్ఞప్తి చేశారు.

Bandi Sanjay: రైతు భరోసా.. బోగస్‌

Bandi Sanjay: రైతు భరోసా.. బోగస్‌

రైతు భరోసా, కొత్త రేషన్‌కార్డుల పేరిట మరో సారి మోసగించేందుకు కాంగ్రెస్‌ సర్కార్‌ ప్రయత్నిస్తోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ధ్వజమెత్తారు.

Bandi Sanjay: ఎకరానికి 12 వేలే ఇస్తామనడం దుర్మార్గం

Bandi Sanjay: ఎకరానికి 12 వేలే ఇస్తామనడం దుర్మార్గం

భరోసా పేరుతో రైతులకు ఎకరాకు రూ.12వేలే ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించడం అన్నదాతలను దగా చేయడమేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ విమర్శించారు.

Bandi Sanjay: కమీషన్లు ఇస్తేనే బిల్లుల మంజూరు

Bandi Sanjay: కమీషన్లు ఇస్తేనే బిల్లుల మంజూరు

కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కమీషన్లు ఇస్తేనే బిల్లులు మంజూరవుతున్నాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ విమర్శించారు.

Bandi Sanjay: మన్మోహన్‌ అంత్యక్రియలపై రాజకీయం సరికాదు

Bandi Sanjay: మన్మోహన్‌ అంత్యక్రియలపై రాజకీయం సరికాదు

మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలపై కాంగ్రె స్‌ పార్టీ రాజకీయం చేయడం సిగ్గుచేటని కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి