• Home » ayyappa swamy devotees

ayyappa swamy devotees

తెరుచుకున్న శబరిమల అయ్యప్ప ఆలయం

తెరుచుకున్న శబరిమల అయ్యప్ప ఆలయం

మండల-మకరవిళక్కు దీక్షల సీజన్‌లో భాగంగా శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం తెరుచుకుంది.

Sabarimala  : శబరిమలలో చాట్‌బాట్‌

Sabarimala : శబరిమలలో చాట్‌బాట్‌

శబరిమల యాత్రికులకు సేవల కోసం కేరళ ప్రభుత్వం ‘స్వామి’ పేరుతో చాట్‌బాట్‌ అందుబాటులోకి వచ్చింది. కేరళ సీఎం పినరయి విజయన్‌ బుధవారం ‘స్వామి’ చాట్‌బాట్‌ లోగోను ప్రారంభించారు. స్మార్ట్‌ఫోన్‌ ఇంటర్‌ఫేస్‌ ద్వారా భక్తులకు ఆరు భాషల్లో-- ఆంగ్లం, తెలుగు, తమిళం, కన్నడ,

‘ఇరుముడి’తోనే విమాన ప్రయాణం

‘ఇరుముడి’తోనే విమాన ప్రయాణం

శబరిమల అయ్యప్ప మాల ధరించే స్వాములకు పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు తీపికబురు చెప్పారు.

 Makara Jyoti: నేడు మకరజ్యోతి దర్శనం

Makara Jyoti: నేడు మకరజ్యోతి దర్శనం

హరిహర తనయుడు అయ్యప్ప స్వామి ( Ayyappa Swamy). అయ్యప్ప కొలువైన క్షేత్రం శబరిమల. మకర సంక్రాంతి రోజున మకర జ్యోతి దర్శనం ఇస్తుంది. నియమ, నిష్టలతో మాల ధరించిన స్వాములు శబరిమలకు చేరుకుంటున్నారు.

Sabarimala: శబరిమల యాత్రికులకు బిగ్ అలర్ట్.. అరవణ ప్రసాదం ఇక రెండు డబ్బాలే..

Sabarimala: శబరిమల యాత్రికులకు బిగ్ అలర్ట్.. అరవణ ప్రసాదం ఇక రెండు డబ్బాలే..

శబరిమల అనగానే అందరికీ ముందుగా గుర్తుకువచ్చేది.. డబ్బాలో ఇచ్చే అరవణ పాయసం. ఇష్టదైవం అయ్యప్పను దర్శించుకుని..

TS News: నాస్తికుడు భైరి నరేష్‌‌పై దాడికి యత్నించిన అయ్యప్ప భక్తులు

TS News: నాస్తికుడు భైరి నరేష్‌‌పై దాడికి యత్నించిన అయ్యప్ప భక్తులు

Telangana: జిల్లాలోని ఏటూరునాగారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నాస్తికుడు భైరి నరేష్‌ను అయ్యప్పస్వాములు అడ్డుకున్నారు. సోమవారం ఏటూరునాగారం మండల కేంద్రంలో డియర్ ఫంక్షన్ హాల్లో జరిగే భీంరావ్ కోరేగావ్ సమావేశానికి నరేష్ వచ్చాడు.

Sabarimala: అయ్యప్ప భక్తులకు శుభవార్త చెప్పిన దక్షిణ మధ్య రైల్వే

Sabarimala: అయ్యప్ప భక్తులకు శుభవార్త చెప్పిన దక్షిణ మధ్య రైల్వే

అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుభవార్త చెప్పారు. శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు భక్తుల సౌకర్యార్ధం శబరిమలకు 51 ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు.

Sabarimala: అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు పొటెత్తిన భక్తులు.. రెండు నెలలపాటు..

Sabarimala: అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు పొటెత్తిన భక్తులు.. రెండు నెలలపాటు..

కేరళలోని శబరిమలకు భక్తులు పోటెత్తారు. అయ్యప్పస్వామి దర్శనాలు శుక్రవారం తెల్లవారుజాము నుంచి ప్రారంభం కావడంతో భక్తులు ఆలయానికి క్యూకట్టారు. పవిత్రమైన మలయాళ మాసం వృచికం మొదటి రోజు అయిన శక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు పుజారులు ఆలయ తెలుపులు తెరిచారు.

Ayyappa : కుంభాభిషేకం తర్వాత అయ్యప్పస్వామి దివ్య దర్శనం

Ayyappa : కుంభాభిషేకం తర్వాత అయ్యప్పస్వామి దివ్య దర్శనం

భాగ్యనగరంలోని శ్రీనగర్‌ కాలనీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణంలో కొలువై ఉన్న శ్రీ ధర్మశాస్త అయ్యప్ప స్వామి ద్వితీయ పుష్కర కుంభాభిషేక మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. వేద పండితులు, శబరిమల దేవాలయం నుంచి విచ్చేసిన ప్రధాన తంత్రి, మేల్‌ శాంతిల చేతుల మీదుగా ఆదివారం ఉదయం యంత్ర, బలి పీఠ, ధ్వజ స్తంభ శిఖర ప్రతిష్ఠ కనుల పండుగగా జరిగింది...

Makara Jyothi: శబరిమలలో మకర జ్యోతి దర్శనం

Makara Jyothi: శబరిమలలో మకర జ్యోతి దర్శనం

శబరిమల (Sabarimala)లో భక్తులకు మకరజ్యోతి (Makara Jyothi) దివ్యదర్శనమిచ్చింది. పొన్నాంబలమేడు కొండల్లో జ్యోతి స్వరూపంలో అయ్యప్ప...

తాజా వార్తలు

మరిన్ని చదవండి