• Home » Ayodhya Ram mandir

Ayodhya Ram mandir

Ram Mandir: రామ మందిర్ ప్రాతిష్టాపన.. ఎక్కడెక్కడ సెలవులు..?

Ram Mandir: రామ మందిర్ ప్రాతిష్టాపన.. ఎక్కడెక్కడ సెలవులు..?

రేపు (జనవరి 22న) అయోధ్యలో రామ మందిర్(Ram Mandir) ప్రాతిష్టాపన కార్యక్రమం గ్రాండ్‌గా జరగనుంది. ఈ నేపథ్యంలో దేశంలోని పలు చోట్ల స్కూళ్లకు సెలవులు ప్రకటించగా..మరికొన్ని చోట్ల కార్యాలయాలకు కూడా సెలవులు ప్రకటించారు.

Ram Mandir: అద్దరగొట్టిన సూరత్ కళాకారుడు.. 9,999 వజ్రాలతో రాములోరి చూడచక్కని రూపం

Ram Mandir: అద్దరగొట్టిన సూరత్ కళాకారుడు.. 9,999 వజ్రాలతో రాములోరి చూడచక్కని రూపం

గుజరాత్‌లోని సూరత్(Surat) అనగానే మీకేం గుర్తొస్తుంది. ఖరీదైన వజ్రాలు, బట్టలకు ఆ ప్రాంతం పెట్టిందిపేరు. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగబోతున్న వేళ సూరత్‌లోని ఓ కళాకారుడు చూడచక్కని రాములవారి కళాకృతి రూపొందించారు.

BJP: రేపు రాష్ట్రంలోనూ సెలవు ప్రకటించాలి

BJP: రేపు రాష్ట్రంలోనూ సెలవు ప్రకటించాలి

రాష్ట్రంలో సోమవారం ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని బీజేపీ(BJP) ప్రభుత్వాన్ని కోరింది.

Special trains: రాష్ట్రం నుంచి అయోధ్యకు 34 ప్రత్యేక రైళ్లు

Special trains: రాష్ట్రం నుంచి అయోధ్యకు 34 ప్రత్యేక రైళ్లు

రాష్ట్రం నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే(Southern Railway) తెలిపింది. అయోధ్య రైల్వేస్టేషన్‌ ప్రతిరోజు 100 రైలు సర్వీసులు నడిపే స్థాయి కలిగి ఉందన్నారు.

BJP state president: రామాలయ నిధుల సేకరణలో రాష్ట్రానిది మూడో స్థానం

BJP state president: రామాలయ నిధుల సేకరణలో రాష్ట్రానిది మూడో స్థానం

అయోధ్యలో రామాలయం నిర్మాణానికి నిధులు అందజేసిన రాష్ట్రాల్లో తమిళనాడు మూడో స్థానంలో ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) తెలిపారు.

Ram Mandir: రాముడి ప్రాణ ప్రతిష్ఠ వేళ.. ఈ 6 మంత్రాలు జపించండి

Ram Mandir: రాముడి ప్రాణ ప్రతిష్ఠ వేళ.. ఈ 6 మంత్రాలు జపించండి

అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి సర్వం సిద్ధమయింది. జనవరి 22న ప్రధాని మోదీ సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుంది. దేశంలోని అనేక గ్రామాలు, పట్టణాలు, నగరాలు రామనామ స్మరణతో మార్మోగుతున్నాయి. రాముడిని ధర్మానికి, కరుణకు, కర్తవ్యానికి ప్రతిరూపంగా కొలుస్తారు. విష్ణువు ఏడో అవతారంగా నమ్ముతారు.

Hyderabad: అయోధ్య రాముడికి పోచంపల్లి వస్త్రాలు

Hyderabad: అయోధ్య రాముడికి పోచంపల్లి వస్త్రాలు

అయోధ్య రాముడికి పోచంపల్లి(Pochampally) పట్టువస్త్రాలు సమర్పించడం సంతోషంగా ఉందని సనత్‌నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌(MLA Thalasani Srinivas Yadav) అన్నారు.

Ayodhya Ram Mandir: 22న ప్రసవం అయ్యేలా చూడండి.. వైద్యులను కోరుతున్న జంటలు

Ayodhya Ram Mandir: 22న ప్రసవం అయ్యేలా చూడండి.. వైద్యులను కోరుతున్న జంటలు

అయోధ్య రామమందిరం(Ayodhya Ram Mandir)లో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ రోజు తమకు బిడ్డ పుట్టాలని చాలా మంది జంటలు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.

 Ram Mandir: త్వరలో అసదుద్దీన్ రామనామాన్ని స్మరిస్తారు..! వీహెచ్‌పీ కౌంటర్

Ram Mandir: త్వరలో అసదుద్దీన్ రామనామాన్ని స్మరిస్తారు..! వీహెచ్‌పీ కౌంటర్

తమ నుంచి బాబ్రీ మసీదును లాక్కున్నానరని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసదుద్దీన్ వ్యాఖ్యలను విశ్వహిందూ పరిషత్ అధికార ప్రతినిధి వినోద్ బన్సాల్ ఖండించారు.

Ram Mandir: రాములోరి ప్రాణ ప్రతిష్ఠ శుభ ముహూర్తాన.. దూసుకెళ్తున్న కంపెనీల షేర్లు

Ram Mandir: రాములోరి ప్రాణ ప్రతిష్ఠ శుభ ముహూర్తాన.. దూసుకెళ్తున్న కంపెనీల షేర్లు

అయోధ్య(Ayodhya) బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ వేళ ఆలయ అభివృద్ధిలో భాగమైన కంపెనీల షేర్లు దూసుకెళ్తున్నాయి. ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా చిన్న కంపెనీల షేర్లు సైతం అమాంతంగా పెరిగాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి