• Home » Ayodhya Ram mandir

Ayodhya Ram mandir

Ayodhya Ram Mandir: 22న పుదుచ్చేరికి సెలవు: సీఎం

Ayodhya Ram Mandir: 22న పుదుచ్చేరికి సెలవు: సీఎం

అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట మహోత్సవం సందర్భంగా ఈ నెల 22న పుదుచ్చేరికి సెలవు ప్రకటిస్తూ సీఎం ఎన్‌.రంగస్వామి(CM N. Rangaswamy) ఉత్తర్వులు జారీ చేశారు.

Ayodhya: రామయ్యకు భారీగా కానుకలు.. ఇప్పటివరకు వచ్చినవి ఇవే!

Ayodhya: రామయ్యకు భారీగా కానుకలు.. ఇప్పటివరకు వచ్చినవి ఇవే!

అయోధ్యలో రామమందిరం ప్రతిష్ఠాపన ముహూర్తం ముంచుకొస్తున్న వేళ రామయ్యకు కానుకలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 22న జరగబోయే వేడుకకు కనౌజ్‌ నుంచి వివిధ రకాల అత్తరులు, అమరావతి నుంచి 500 కిలోల కుంకుమ, ఢిల్లీ నుంచి రామాలయాల్లో సేకరించిన ధాన్యం అయోధ్యకు చేరుకున్నాయి.

  Raja Singh: 500 నోటుపై రాముడి ఫొటో ముద్రించండి: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్

Raja Singh: 500 నోటుపై రాముడి ఫొటో ముద్రించండి: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రూ.500 నోటుపై రాముడి ఫొటోను ముద్రించాలని ఆయన డిమాండ్ చేశారు. అమెరికా, థాయ్‌లాండ్, ఇండోనేషియా, యూరప్‌లోని కొన్ని దేశాలు కరెన్సీపై హిందు దేవతల ఫొటోలు ఉన్నాయని గుర్తుచేశారు.

Ayodhya: అదిగో.. బాల రాముడు!

Ayodhya: అదిగో.. బాల రాముడు!

అయోధ్య రామమందిరంలో ప్రాణ ప్రతిష్ఠకు మూడు రోజులు ముందే బాల రాముడి విగ్రహం తొలి చిత్రం శుక్రవారం వెలుగు చూసింది. కృష్ణశిలపై చెక్కిన రాముడి విగ్రహం ముగ్ధమనోహరంగా ఉండి అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ విగ్రహంలో శ్రీరాముడు పద్మపీఠంపై చిరునవ్వులు చిందిస్తూ, చేతిలో బంగారు

Money Market Timings: అయోధ్య రామ మందిర్ ప్రాణప్రతిష్ట రోజున మనీ మార్కెట్ టైమింగ్స్ ఛేంజ్

Money Market Timings: అయోధ్య రామ మందిర్ ప్రాణప్రతిష్ట రోజున మనీ మార్కెట్ టైమింగ్స్ ఛేంజ్

అయోధ్యలో రామ మందిర్ ప్రాణప్రతిష్ట కార్యక్రమం జనవరి 22న జరగనుంది. ఈ క్రమంలో తాజాగా సెంట్రల్ బ్యాంక్ నియంత్రణలో ఉన్న మనీ మార్కెట్ల ట్రేడింగ్ వేళలను మార్చుతున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది.

Ayutthaya: ఇది థాయ్‌లాండ్ అయోధ్య.. అప్పుడు ధ్వంసమై మళ్లీ ఇప్పుడు..

Ayutthaya: ఇది థాయ్‌లాండ్ అయోధ్య.. అప్పుడు ధ్వంసమై మళ్లీ ఇప్పుడు..

మన భారతదేశంలోని ఉత్తరప్రదేశ్‌లో ఎలాగైతే అయోధ్య నగరం ఉందో.. అలాగే థాయ్‌లాండ్‌లోనూ ‘అయుత్తయ’ పేరుతో ఓ అయోధ్య ఉంది. భౌగోళికంగా ఈ రెండు పట్టణాలు 3500 కిలోమీటర్ల దూరంలో ఉన్నా.. అక్కడ కూడా రామనామం వినిపిస్తుంది. అయోధ్యలో రామమందిరం నిర్మిస్తున్నారన్న విషయం తెలిసి.. అయుత్తయ నుంచి మట్టి పంపించారు.

TTD: అయోధ్య ఆలయ ప్రారంభోత్సవానికి శ్రీవారి లడ్డూ ప్రసాదం

TTD: అయోధ్య ఆలయ ప్రారంభోత్సవానికి శ్రీవారి లడ్డూ ప్రసాదం

అయోధ్య ( Ayodhya ) లో ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం 12.20 గంటలకు రామ్‌లల్లా (బాల రాముడు) విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి శ్రీరామజన్మభూమి క్షేత్ర తీర్థ ట్రస్ట్ అన్ని ఏర్పాట్లు చేస్తుంది.

Ram Mandir: తీర్పు చెప్పిన న్యాయమూర్తులకు అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ ఆహ్వానాలు

Ram Mandir: తీర్పు చెప్పిన న్యాయమూర్తులకు అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ ఆహ్వానాలు

దశాబ్దాలపాటు ఎటూ తేలని వివాదానికి ఒక్క తీర్పుతో పరిష్కారం చూపిన అప్పటి న్యాయమూర్తులకు రామ జన్మ భూమి నుంచి ఆహ్వానం అందింది. ఏళ్లుగా నానుతూ వచ్చిన అయోధ్య రామ మందిరం - బాబ్రీ మసీదు కేసులో నవంబర్ 9, 2019న అయిదుగురు సభ్యులతో కూడిన సుప్రీం ధర్మాసనం చారిత్రక తీర్పునిచ్చింది.

Ayodhya Ram Mandir: బాల రాముడిని చూశారా.. ఎంత అందంగా ఉన్నాడో..

Ayodhya Ram Mandir: బాల రాముడిని చూశారా.. ఎంత అందంగా ఉన్నాడో..

Lord Ram in Ayodhya Ram Mandir: భారత ప్రజలే కాకుండా.. యావత్ ప్రపంచంలోని హిందూ సమాజం మొత్తం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమైంది. మరో నాలుగు రోజుల్లో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరుగనుంది. ఇందులో భాగంగా రామాలయం గర్భగుడిలో బాల రాముడి ప్రతిమను ప్రతిష్ఠించారు ఆలయ నిర్వాహకులు.

NVSS Prabhakar: తెలంగాణ తరపున అయోధ్య రాముడికి కానుకలు సిద్ధం చేయాలి..

NVSS Prabhakar: తెలంగాణ తరపున అయోధ్య రాముడికి కానుకలు సిద్ధం చేయాలి..

Telangana: అయోధ్యను విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని బీజేపీ నేత ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ మండిపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. భారత జాతికి ప్రతిపక్ష పార్టీలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి